Constituency News

టియులో మూడురోజుల పాటు ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌

డిచ్‌పల్లి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య ఆర్‌. లింబాద్రికి తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ సోమవారం ఉదయం పుష్పగుచ్చం అందించి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆగస్ట్‌ 1,2,3 తేదీలలో ‘‘అల్ట్రాసోనిక్స్‌ అండ్‌ మెటీరియల్‌ సైన్స్‌ ఫర్‌ అడ్వాన్సుడ్‌ టెక్నాలజీ’’ అనే అంశంపై ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్న సందర్భంలో కాన్ఫరెన్స్‌కు …

Read More »

సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు సూచనలు

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఈ క్రింది సూచనలను పాటించాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. 1.దోమలను అరికట్టడానికి ఫాగింగ్‌ అన్ని గ్రామాల్లో చేయాలి. డ్రిరకింగ్‌ వాటర్‌ క్లోరినేషన్‌ జరగాలి. ఈ విషయంలో మిషన్‌ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకోవాలి.3.సురక్షిత/ కాచి చల్లార్చిన మంచి నీటి ఉపయోగం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి.ఫంక్షన్స్‌, పెళ్లిల్లో …

Read More »

వారం రోజుల తర్వాత రేపు పాఠశాలలు ప్రారంభం…
తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు ఇవ్వడం జరిగింది, సెలవుల తర్వాత పాఠశాలలు రేపు అనగా 18. 07. 2022 నాడు పున ప్రారంభం అవుతున్నాయి కాబట్టి అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలోని అన్ని తరగతి గదులను పరిశీలించి ఎక్కడైతే శిథిలావస్థలో ఉన్నాయో అక్కడ విద్యార్థులను కూర్చోకుండా సురక్షితమైన స్థలాలలో విద్యార్థులను కూర్చోబెట్టాలని కామారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి …

Read More »

టిఆర్‌ఎస్‌ వెంటే కురుమ కులస్తులు

నందిపేట్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఆర్‌ఎస్‌ వెంటే గొల్ల కురుమ కులస్తులు ఉంటారని నియోజక వర్గ కుల సంఘ నాయకులు వెల్లడిరచారు. ఆర్మూర్‌ నియోజకవర్గ కుర్మ సంఘ భవనానికి 50 లక్షల నిధులను ఆర్ముర్‌ ఎంఎల్‌ఏ, పియుసి చైర్మన్‌, టిఆర్‌ఎస్‌ జిల్లా ఆధ్యక్షులు జీవన్‌ రెడ్డి మంజూరు చేసిన సందర్బంగా ఆదివారం నందిపేట మండల కేంద్రంలో ఆర్మూర్‌ నియోజకవర్గ కుర్మ సంఘ సభ్యులంతా కలిసి …

Read More »

తీగజాతి కూరగాయల సాగుతో అధిక లాభాలు

కామారెడ్డి, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తీగజాతి కూరగాయల పందిరిని శనివారం జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంజీవ్‌ రావు, జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడి దయానంద్‌, సీఈఓ రాజారాం పరిశీలించారు.రామారెడ్డి మండలం రెడ్డి పేట గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా వీరయ్య అనే రైతు బీర, సొర, కాకరకాయ తీగజాతి కూరగాయ పంటలను సాగు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యానవన శాఖ అధికారి …

Read More »

పక్షం రోజుల్లో పనులు పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని హరిజనవాడలో ఉన్న బస్తి దవాఖానాను శనివారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే సందర్శించారు. ఆసుపత్రిలో తాగునీరు, విద్యుత్తు సౌకర్యం కల్పించాలని సూచించారు. మురుగు కాలువలు ఏర్పాటు చేయాలని కోరారు. సోలార్‌ ద్వారా విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. 15 రోజుల్లో పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులు వ్యాపించకుండా …

Read More »

రోడ్డు బాగు చేయించిన వైస్‌ ఎంపిపి దేవేందర్‌

నందిపేట్‌, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు ఆలూరు గ్రామం నుండి వెల్మల్‌ గ్రామం మద్యమార్గంలో ఉన్న కల్వర్టు కొట్టుకపోవడం జరిగింది. దీంతో ఆర్మూర్‌ వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణీకుల రాక పోకలకు ఇబ్బంది కలుగకుండా నందిపేట్‌ వైస్‌ ఎంపీపీ దేవేందర్‌ బ్లేడ్‌ ట్రాక్టర్‌ సాయంతో స్వయంగా ట్రాక్టర్‌ నడుపుతూ చదును చేశారు. ప్రజల ఇబ్బందులు …

Read More »

కస్తూర్బా పాఠశాల పరిశీలన

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం టేక్రియాల్‌లోని కస్తూరిబా పాఠశాలను శుక్రవారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే పరిశీలించారు. పాఠశాల, వసతి గృహం పరిసరాలను చూశారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. పరిశుభ్రత పాటించాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. కార్యక్రమంలో డిఇఓ రాజు, ఉపాధ్యాయునులు పాల్గొన్నారు.

Read More »

రాజంపేట రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో టర్పాలిన్‌లు, హైజినిక్‌ కిట్ల అందజేత

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజంపేట మండలంలో గత 5 రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇళ్లను గుర్తించి ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాకు అందజేసిన టర్పాలిన్లు, హైజినిక్‌ కిట్లను నష్టపోయిన వారికి శుకవ్రారం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళ సై సూచనల మేరకు రెడ్‌ క్రాస్‌ బృందాలు వివిధ గ్రామాల్లో ఇల్లు కోల్పోయిన …

Read More »

జాతీయ స్థాయిలో ఉస్మానియా విశ్వ‌ విద్యాలయానికి గుర్తింపు

హైదరాబాద్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ స్థాయిలో ఉస్మానియా విశ్వివిద్యాలయం మరో గుర్తింపు సాధించింది. జాతీయ స్థాయి విద్యాసంస్థలు, యూనివర్శిటీల జాబితాలో తనస్థానాన్ని మరింత మెరుగు పరుచుకుంది. గతేడాదితో పోలిస్తే పది స్థానాలు మెరుగుపరుచుకుని 22వ స్థానాన్ని సాధించింది. 2022కు గాను కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ విడుదల చేసిన అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాలో చోటు సంపాందించుకుంది. మొత్తం ఐదు విభాగాల్లో ఆయా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »