Constituency News

రోడ్డు భద్రత నియమాలు తప్పకుండా పాటించాలి

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు ప్రమాదాలు జరగకుండా రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో శుక్రవారం రోడ్డు భద్రతపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్‌ వాడాలని సూచించారు. ఇటీవల కురిసిన భారీ …

Read More »

పునరావాస చర్యలకు 101 సభ్యుల సైనిక బృందం

హైదరాబాద్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేసేందుకు గాను భారత సైన్యానికి చెందిన 101 మందితో కూడిన బృందం పునరావాస చర్యలలలో పాల్గొంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు వరద ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలకు సహకరించాల్సిందిగా భారత …

Read More »

25 నుంచి వీఆర్‌ఏల సమ్మె

నందిపేట్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్ర వీఆర్‌ఎల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు సమ్మె చేపట్టనున్నట్లు శుక్రవారం నందిపేట్‌ వీఆర్‌ఏల సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్‌ అనీల్‌ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. గ్రామానికి సంబంధించిన విధులు నిర్వహిస్తామని, ఇతర విధులు నిర్వర్తించబోమని వారు తెలిపారు. ఈ నెల 25 నుంచి …

Read More »

కృష్ణ జింక మృతి

నందిపేట్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని సిద్ధపూర్‌ గ్రామంలో శుక్రవారం ఉదయం జామున కృష్ణ జింక గుండె నొప్పితో మృతి చెందినట్లు నందిపేట్‌ డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ సుధాకర్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పరిహక ప్రాంతంలో నీరు నిలిచి వన్యప్రాణుల కొరకు గ్రాసం లేకుండా అయిపోయిందన్నారు. ఆహార కొరత ఏర్పడడంతో …

Read More »

బాధిత కుటుంబాలకు టార్పాలిన్ల పంపిణీ

కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో భారీ వర్షాల నేపథ్యంలో గృహాలు దెబ్బతిన్న బాధిత కుటుంబాలకు టార్పాలిన్‌ కవర్లను గురువారం పంపిణీ చేసినట్లు జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ రాజన్న తెలిపారు. జిల్లాలోని వివిధ మండలాల్లో రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో తాసిల్దార్‌ సహకారంతో బాధితులకు టార్పాలిన్‌ కవర్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌, రాష్ట్ర …

Read More »

ఆయిల్‌ ఫామ్‌ సాగుపై అవగాహన కల్పించాలి

కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయిల్‌ ఫామ్‌ సాగుపై గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం బిందు, తుంపర్ల సేద్యం పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లోని రైతు వేదికలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయిల్‌ ఫామ్‌ తో పాటు రైతులకు అదనపు ఆదాయం …

Read More »

అలుగుల వద్దకు ప్రజలెవరు రావద్దు

కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారీ వర్షాల వల్ల జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువును బుధవారం పరిశీలించారు. తూము వద్ద ప్రమాదం పొంచి ఉందని నీటిపారుదల అధికారులు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా …

Read More »

సమన్వయంతో పనిచేసి సమస్యలు లేకుండా చూడాలి

కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో కూలిపోయే దశలో ఉన్న ఇళ్లను గుర్తించి, వాటిలో నివసించే వ్యక్తులకు ప్రభుత్వ కార్యాలయాల్లో పునరావాసం కల్పించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు. భారీ వర్షాలు ఉన్నందున ప్రజలు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని కోరారు. నీటిపారుదల, …

Read More »

పురాతన ఇళ్ళు ఖాళీ చేయించాలి

కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవెన్యూ, పోలీస్‌, నీటిపారుదల శాఖ అధికారులు గ్రామాల్లో ఉండి పరిస్థితిని సమీక్షించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బుధవారం ఆయన మండల స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రమాదం అనుకున్న పురాతన ఇల్లు ఖాళీ చేయాలని సూచించారు. విద్యుత్‌ , వ్యవసాయ, రెవెన్యూ …

Read More »

రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీకి రక్తం అందజేత

కామారెడ్డి, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో లక్ష్మీ గర్భిణీ స్త్రీకి రక్తహీనతతో బాధపడుతుండడంతో వారి బంధువులు రెడ్‌ క్రాస్‌, ఐవిఎఫ్‌ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించడంతో వెంటనే స్పందించి మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల్‌ గ్రామానికి చెందిన శ్రీధర్‌కు తెలియజేయగానే వెంటనే వచ్చి పట్టణంలోని వీటి ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో ఏ పాజిటివ్‌ రక్తాన్ని సకాలంలో అందజేసి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »