మాక్లూర్, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మాక్లుర్ మండలం గొట్టుముక్కల గ్రామంలో అప్పుల వారి వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఎస్సై యాదగిరి గౌడ్ కథనం మేరకు కారం నడిపి భూమన్న (51) ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలిపారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్ఐ అన్నారు.
Read More »ఎడపల్లి జిపిని సందర్శించిన జడ్పీ సీఈఓ గోవింద్
ఎడపల్లి, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 3 నుండి 18 వరకు జిల్లా వ్యాప్తంగా కొనసాగిన ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పనులు ఆశాజనకంగా జరిగాయని జెడ్పీ సీఈవో గోవింద్ అన్నారు. మంగళవారం ఎడపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. జడ్పీ సీఈఓ విచ్చేసిన సమయంలో పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. …
Read More »దేశసేవకు యువత ముందుకు రావాలి
కామారెడ్డి, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అగ్నిపథ్లో చేరి దేశ సేవ చేయడానికి యువత ముందుకు రావాలని వింగ్ కమాండర్ సజ్జ చైతన్య అన్నారు. గూగుల్ మీట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. 17 న్నర ఏళ్ళనుంచి 20 ఏళ్ల లోపు యువత సైన్యంలో చేరవచ్చని సూచించారు. ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటిఐ చదివినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నాలుగేళ్లపాటు …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఏడుగురు విద్యార్థుల డిబార్
డిచ్పల్లి, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్లాగ్ థియరీ పరీక్షలు మంగళవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 7166 నమోదు చేసుకోగా …
Read More »దళిత బంధుపై కలెక్టర్ సమీక్ష
కామారెడ్డి, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళిత బంధు పథకం కింద డెఈరీ ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు ఇతర రాష్ట్రాల్లో గేదెలను కొనుగోలు చేసి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం అధికారులతో దళిత బంధు పథకంపై సమీక్ష నిర్వహించారు. పాల ఉత్పత్తిని పెంచడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. దళిత దళిత బంధు పథకం …
Read More »ప్రశాంతంగా కొనసాగుతున్న ఎం.ఎడ్. పరీక్షలు
డిచ్పల్లి, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎడ్. మొదటి సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు సోమవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 41 నమోదు చేసుకోగా 39 మంది హాజరు, 02 మంది …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్
డిచ్పల్లి, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు సోమవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, ఐదవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ …
Read More »జూలై 15 వరకు చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి
కామారెడ్డి, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 28 నుంచి జూలై 15 వరకు పశువుల అక్రమ రవాణా కాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం వివిధ శాఖల అధికారులతో పశువుల అక్రమ రవాణా, జంతు సంరక్షణ, గోవధ నిషేధ చట్టం అమలు అంశాలపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. …
Read More »పెండిరగ్ ఫిర్యాదులపై దృష్టి సారించాలి
కామారెడ్డి, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలోప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు సత్వర …
Read More »ప్రణాళిక బద్దంగా సాధన చేస్తే విజయం సులువే
కామారెడ్డి, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రణాళిక బద్దంగా సాధన చేస్తే విజయం సాధించడం సులువేనని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ ఉద్యోగార్థులకు ఉచిత గ్రూప్స్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై …
Read More »