Constituency News

తెలుగులో రమేష్‌కు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖలో పరిశోధక విద్యార్థి భానోత్‌ రమేష్‌ పిహెచ్‌.డి. డాక్టరేట్‌ పట్టా పొందారు. దీనికి సంబంధించిన ఓపెన్‌ వైవా (మౌఖిక పరీక్ష) మనగళవారం నిర్వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని విశ్రాంతాచార్యులు ఆచార్య ననుమాస స్వామి పర్యవేక్షణలో పరిశోధకులు ‘‘తెలంగాణ ఆధునిక నవలలు – మానవ విలువలు – ఒక పరిశీలన (1990-2010) అనే అంశంపై సిద్ధాంత గ్రంథం …

Read More »

పకడ్బందీగా టెట్‌ నిర్వహణ

కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణా రాష్ట్ర ఉపాధ్యాయ ఎంపిక పరిక్ష – 2022 (టిఎస్‌ టెట్‌) పరీక్షని ఈనెల 12 ఆదివారం జిల్లా కేంద్రంలోని 23 పరిక్ష కేంద్రాలలో నిర్వహించబడుతుందని అదనపు కలెక్టర్‌ శ్రీ చంద్రమోహన్‌ అన్నారు. టిఎస్‌ టెట్‌ – 2022 చీఫ్‌ సూపరింటెండెంట్‌లకు, డిపార్టుమెంటల్‌ ఆఫీసర్లకు, రూటు ఆఫీసర్లకు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పరిక్షకి సంబందించి …

Read More »

కాంగ్రెస్‌ నాయకుడికి అవమానం… క్షమాపణ చెప్పాలి…

వర్ని, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చందూర్‌ మండల కేంద్రంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో తమ జెడ్పీ ప్లోర్‌ లీడర్‌ గిరిజన నాయకుడు చందూర్‌ జెడ్పిటిసి అంబర్‌ సింగ్‌ స్థానిక సమస్యలపై మాట్లాడుతుంటే కండువా తీసి మాట్లాడాలని తెరాస నాయకులు అడ్డుకోవడం సిగ్గుచేటని రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డి, కామారెడ్డి జిల్లా ఎస్టీ సెల్‌ …

Read More »

8న ప్రజా చేరువ కార్యక్రమం

కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అజాది కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా జిల్లా కేంద్రంలో ఈ నెల 8 న ప్రజా చేరువ కార్యక్రమాన్ని నిర్వ హించనున్నట్లు కామారెడ్డి లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ చిందం రమేశ్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజా చేరువ కార్యక్రమాన్ని స్థానిక శుభం కన్వెన్షన్‌ హాలులో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని …

Read More »

కామారెడ్డిలో జాబ్‌ మేళా

కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ప్రయివేటు రంగములో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 10న శుక్రవారం ఉదయం 10:30 గంటల నుండి మద్యాహము 2 గంటల వరకు కలెక్టరేట్‌లోని మొదటి అంతస్తు లో గల రూమ్‌ నెంబర్‌ 121 లోని జిల్లా ఉపాది కల్పనా కార్యాలయం కామారెడ్డిలో జాబు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాది కల్పనధికారి ఎస్‌. …

Read More »

ఈనెల 10 వరకు పరీక్ష ఫీజు గడువు

డిచ్‌పల్లి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి. ఎ., బి. కాం., బి. ఎస్సీ, బిబిఎ కోర్సులలో మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌లాగ్‌ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 10వ తేదీ వరకు ఉంటుందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. అదేవిధంగా 100 రూపాయల ఆలస్య అపరాధ రుసుముతో …

Read More »

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ తహసిల్దార్‌ కార్యాలయంను సోమవారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని తహసిల్దార్‌ను ఆదేశించారు. ధరణిలో పెండిరగ్‌ లేకుండా చూడాలని తహసీల్దార్‌ వెంకట్‌ రావుకు సూచించారు.

Read More »

లక్కీ డ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లక్కీడ్రా ద్వారా 20 మంది విద్యార్థుల ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ స్కీం ద్వారా సోమవారం మధ్యాహ్నం లక్కీ డ్రా లాటరీ పద్ధతిలో నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ హైదరాబాద్‌ వారు బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌కు 20 సీట్లు కేటాయించారు. మూడో …

Read More »

పట్టణ ప్రగతి పనుల పరిశీలన

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 25వ వార్డులో పట్టణ ప్రగతిలో చేపట్టిన పనులను సోమవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. అయ్యప్ప నగర్లోని పలు రోడ్లు సందర్శించారు. వ్యాపార సమస్తల ముందు మొక్కలు నాటాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ అంజిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌, అధికారులు పాల్గొన్నారు.

Read More »

పల్లెలన్ని పురోగతి సాధిస్తున్నాయి

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతితో జిల్లాలోని పల్లెలన్ని పురోగతి సాధిస్తున్నాయని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. లింగంపేటలో సోమవారం జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని చెప్పారు. మండల కేంద్రంలోని నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్‌ యార్డ్‌ను సందర్శించారు. నాలుగు విడతలుగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »