Constituency News

సివిల్స్‌ విజేత స్నేహను సన్మానించిన వీసీ

డిచ్‌పల్లి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ గారు ఇటీవల సివిల్స్‌ ఫలితాల్లో 136 వ ర్యాంక్‌ సాధించిన అరుగుల స్నేహను టీయూలోని పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ నిజామాబాద్‌ పుట్టి పెరిగి, 10వ తరగతి వరకు నిర్మల హృదయ ఉన్నత పాఠశాలలో చదివారన్నారు. 2011 లో …

Read More »

జూన్‌ 21 నుంచి డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు

డిచ్‌పల్లి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల సిబిసిఎస్‌ సెలబస్‌కు చెందిన బి. ఎ., బి. కాం., బి. ఎస్సీ, బిబిఎ కోర్సులలో రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌, మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు ఈ నెల 21 వ తేదీ నుచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ …

Read More »

11న మహాసభ జయప్రదం చేయాలి

బోధన్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 11వ తేదీన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్‌ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని రుద్రూర్‌ మండలంలో గల బీడీ కార్ఖానాల్లో యూనియన్‌ ఆధ్వర్యంలో కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఇందులో యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు బి. మల్లేష్‌ మాట్లాడుతూ …

Read More »

పచ్చదనం, పరిశుభ్రత లక్ష్యంగా పల్లె ప్రగతి

కామారెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వృత్తుల వారికి ఆర్థిక సాయం ఇస్తున్నారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో రాయితీపై గొర్రెల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో అంతరించిపోతున్న కులవృత్తులను ప్రోత్సహించడానికి …

Read More »

కామారెడ్డిలో ప్రపంచ సైక్లింగ్‌ దినోత్సవం

కామారెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో ప్రపంచ సైక్లింగ్‌ దినోత్సవం సందర్భంగా సైక్లింగ్‌ ర్యాలీని శనివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ జెండా ఊపి ప్రారంభించారు. సైక్లింగ్‌ ర్యాలీ సత్య గార్డెన్‌ నుంచి కొత్త బస్టాండ్‌ మీదుగా ఇందిరాగాంధీ స్టేడియం వరకు చేపట్టారు. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, గంగపుత్ర ఎంప్లాయిస్‌ …

Read More »

విసి ఆకస్మిక తనిఖీ

డిచ్‌పల్లి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనాన్ని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీ చేశారు. పరిపాలనా భవనంలో గల పరీక్షల నియంత్రణా విభాగం, అకౌంట్‌ సెక్షన్‌, ఇంజనీరింగ్‌ సెక్షన్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఆడిట్‌ ఆఫీస్‌, ఎఓ ఆఫీస్‌, ఎస్టేట్‌ ఆఫీస్‌, పబ్లికేషన్‌ సెల్‌, అడ్మిషన్స్‌ డైరక్టరేట్‌ ఆఫీస్‌, ఎస్టాబ్లిష్‌ మెంట్‌ సెక్షన్‌, ఇడిపి సెక్షన్‌, పబ్లిక్‌ …

Read More »

బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌లో మౌనికకు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగంలో పరిశోధక విద్యార్థి పి. మౌనికకు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్‌ వైవా – వోస్‌ (మౌఖిక పరీక్ష) ను శుక్రవారం ఉదయం కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ కళాశాలలోని సెమినార్‌ హాల్‌లో నిర్వహించారు. బిజినేస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగంలోని అసోసియేట్‌ ప్రొఫెసర్‌, …

Read More »

రోడ్డు ప్రమాద బాధితునికి రక్తం అందజేత

కామారెడ్డి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ జిల్లా హవేలీ ఘన్పూర్‌ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మాలోత్‌ శంకర్‌ (75) వృద్ధుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆపరేషన్‌ నిమిత్తమై ఏబి పాజిటివ్‌ రక్తం మెదక్‌ ప్రభుత్వ వైద్యశాలలో కావాల్సి ఉండగా అక్కడ రక్తం అందుబాటులో లేకపోవడంతో వారి బంధువులు రెడ్‌ క్రాస్‌, ఐవిఎఫ్‌ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి కామారెడ్డి పట్టణానికి …

Read More »

క్రీడా ప్రాంగణం ప్రారంభించిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని దేవునిపల్లిలో వైకుంఠధామం, క్రీడా ప్రాంగణంను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రభుత్వం మౌలిక వసతులను కల్పిస్తుందని సూచించారు. పట్టణాల్లో పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, స్థానిక సమస్తల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, …

Read More »

పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి

కామారెడ్డి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుద్యోగ యువత తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి శాసన సభ్యులు గంప గోవర్ధన్‌ పిలుపునిచ్చారు. జూన్‌ 5న తెలంగాణ గ్రూప్‌ 1 ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో కళాభారతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు పోస్టర్‌ను ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. ఈ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »