కామారెడ్డి, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉప్పల్వాయిని జిల్లాలో ఆదర్శ గ్రామం గా మార్చాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామసభకు శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషి చేసి గ్రామంలోని సమస్యలను దశల వారీగా పరిష్కరించాలని సూచించారు. గ్రామంలోని తడి, పొడి చెత్తను డంపింగ్ …
Read More »టెట్కు ఏర్పాట్లు పూర్తిచేయాలి
కామారెడ్డి, మే 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టెట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల అధికారులతో టెట్ పరీక్ష ఏర్పాట్లపైసమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 5,356 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని చెప్పారు. జూన్ 12న పేపర్ 1 ఉదయం 9:30 గంటల …
Read More »దశలవారిగా మౌలిక వసతులు కల్పిస్తాం
కామారెడ్డి, మే 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్లో దశలవారీగా మౌలిక వసతులను కల్పిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గెలాక్సీ ఫంక్షన్హాల్లో ధరణి టౌన్షిప్ లోని ప్లాట్లు, గృహాల విక్రయానికి సోమవారం బహిరంగ వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. రోడ్లు, విద్యుత్తు, తాగునీరు వసతులు కల్పిస్తామని తెలిపారు. ఎటువంటి చిక్కులు లేని డిటిసిపి …
Read More »జ్యూట్ బ్యాగులు, బట్టల సంచులు వాడాలి
కామారెడ్డి, మే 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూలై 1 నుంచి కామారెడ్డి జిల్లాలో ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం జిల్లాస్థాయి టాస్క్ఫోర్స్ సమావేశంలో మాట్లాడారు. కిరాణా దుకాణాలు క్యారీ బ్యాగులు వాడవద్దని సూచించారు. జ్యూట్ బ్యాగులు, బట్టల సంచులు వాడాలని కోరారు. మటన్, చికెన్ దుకాణాలలో …
Read More »తెలంగాణలో పల్లెలు, పట్టణాలు అభివృద్ది చెందాయి
కామారెడ్డి, మే 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతదేశంలో ఉన్న పట్టణాలు, పల్లెల కన్న తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాలు, పల్లెలు అభివృద్ధి చెందాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం పల్లె, పట్టణ ప్రగతి సన్నాహక సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న పట్టణాలు …
Read More »ప్లాట్ల వేలంపై ఫ్రీ బెడ్ సమావేశం
కామారెడ్డి, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి రోడ్డులోని గెలాక్సీ ఫంక్షన్ హాల్లో శనివారం ఉదయం 10:30 గంటలకు ధరణి టౌన్షిప్ ప్లాట్ల కొనుగోలుపై ఫ్రీ బెడ్ సమావేశం ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. సమావేశానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్లాట్లు, అసంపూర్తిగా ఉన్న గృహాల కొనుగోలుపై ఆసక్తి ఉన్న ప్రజలు సకాలంలో హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని కోరారు. …
Read More »గుర్తుతెలియని శవం లభ్యం
నందిపేట్, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలోని బజార్ కొత్తూరు శివారులోని గోదావరి తీరాన గుర్తు తెలియని శవం లభ్యం అయింది. నందిపేట్ ఎస్ఐ ఎస్ మురళి తెలిపిన వివరాల ప్రకారం ఉమ్మెడ గ్రామం పాతూర్ శివారులో గల గోదావరి నదిలో గుర్తు తెలియని మగ మనిషి శవం పూర్తిగా కృళ్ళిపోయి ఉందని, ఉమ్మెడ గ్రామ కార్యదర్శి అనిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిపేట్ …
Read More »మానవ జీవితానికి సార్ధకత సేవా మార్గమే…
కామారెడ్డి, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ, పీజీ కళాశాలలో గత నెల రోజుల నుండి సేవాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెట్ ఉచిత శిక్షణ తరగతులు గురువారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సేవా భారతి ప్రాంత ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మానవ జీవితానికి సార్ధకత సేవమార్గమేనని, ప్రతి ఒక్కరూ వారికి సాధ్యమైనంత వరకు తోటివారికి సహాయం …
Read More »‘దళిత బంధు’ తో స్వయం సమృద్ధి సాధించాలి
బాల్కొండ, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంతో లబ్ధిదారులు స్వయం సమృద్ధిని సాధించాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. దళితబంధుపథకం కింద తొలి విడతలో ఎంపికైన బాల్కొండ నియోజకవర్గ లబ్దిదారులకు గురువారం వేల్పూర్ మార్కెట్ యార్డు ఆవరణలో మంత్రి వేముల ఆయా యూనిట్లను …
Read More »రెండు నెలలు కష్టపడితే… చింత లేని జీవితం మీ సొంతం
బాల్కొండ, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇప్పుడు రెండు నెలలు శ్రద్ధగా కష్టపడి చదివితే, వచ్చే 40 ఏళ్ల జీవితాన్ని ఎలాంటి చింత లేకుండా హాయిగా గడపవచ్చు అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. పోలీస్ ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న బాల్కొండ నియోజకవర్గ యువతీ, యువకులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన సొంత ఖర్చులతో …
Read More »