కామారెడ్డి, మే 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టణ ప్రగతిలో వార్డుల వారీగా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం పట్టణ ప్రగతిలో చేపట్టే అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి పట్టణాల్లో మూడు బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక …
Read More »ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, మే 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు …
Read More »మాల్ ప్రాక్టీస్ జరగకుండా చూడాలి
కామారెడ్డి, మే 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం దేవునిపల్లి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పరీక్ష కేంద్రంలోని వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రంలో మాల్ ప్రాక్టీస్ జరగకుండా అధికారులు చూడాలని సూచించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. కామారెడ్డి పట్టణంలోని బాలుర పాఠశాలలోని …
Read More »ప్రగతి నివేదికలు అందజేయాలి
కామారెడ్డి, మే 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రగతి నివేదికలు మంగళవారం వరకు సిపిఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. వేడుకలకు రాష్ట్ర శాసన సభా పతి పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. …
Read More »మే 31 నుండి పరీక్షలు
కామారెడ్డి, మే 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓపెన్ స్కూల్ పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు మే 31 నుంచి జూన్ 18 వరకు జరుగుతాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఓపెన్ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. జిల్లాలో 9 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలకోసం విద్యాశాఖ అధికారులు …
Read More »కామారెడ్డిలో భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు
కామారెడ్డి, మే 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సామాజిక వివక్షతపై అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆదివారం జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ 134 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ …
Read More »ముంబయ్ క్యాంప్లో టీయూ ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు
డిచ్పల్లి, మే 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎన్ఎస్ఎస్ (జాతీయ సేవా పథకం) కార్యాలయం నుంచి పది మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, ఒక ప్రోగ్రాం ఆఫీసర్ ముంబయ్లో జరుగుతున్న జాతీయ సమగ్రతా శిబిరం (నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంప్) లో పాల్గొనడానికి అనుమతి ఇచ్చినట్లుగా ఎన్ఎస్ఎస్ కో – ఆర్డినేటర్ డా. కె. రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ ముంబయ్ లో ఈ నెల …
Read More »మహిళలు స్వశక్తితో రాణించాలి
కామారెడ్డి, మే 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళలు స్వశక్తితో రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చేతన్ ఫౌండేషన్ సహకారంతో 50 కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు. మహిళల జీవితాల్లో వెలుగులు నింపడానికి రోటరీ ప్రతినిధులు కృషి చేశారని తెలిపారు. మహిళలు కుటుంబానికి చేదోడు వాదోడుగా సహకారం …
Read More »28న జాబ్మేళా
కామారెడ్డి, మే 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 28న జరిగే హెచ్సిఎల్ జాబ్ మేళాకు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం జరిగినజూమ్ మీటింగ్లో మాట్లాడారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు జాబ్ మేళాకు హాజరుకావాలని కోరారు. మైనారిటీ, కేజీబీవీ లో చదివిన విద్యార్థులకు అధ్యాపకులు సమాచారం అందించాలని సూచించారు. హెచ్సిఎల్ కంపెనీలో …
Read More »ధాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేయాలి
కామారెడ్డి, మే 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. శనివారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ళు వేగవంతంగా పూర్తయ్యేలా సంబంధిత తహశీల్దార్లు తమ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి, ఏర్పాట్లను పర్యవేక్షించాలని …
Read More »