కామారెడ్డి, మే 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్లో ఉన్న ప్లాట్లు, వివిధ నిర్మాణ దశలలో ఉన్న గృహాల కొనుగోలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని గెలాక్సీ ఫంక్షనల్ లో శనివారం ఫ్రీ బెడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. అడ్లూరు గ్రామ శివారు లోని ధరణి టౌన్షిప్లు డిటిసిపి లే అవుట్ అఫ్వరోల్ …
Read More »రుణాలతో జీవనోపాధి పొందాలి
కామారెడ్డి, మే 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలను 100 శాతం ఇప్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శనివారం ఐకెపి, మెప్మా అధికారులతో రుణాల పంపిణీ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. స్వయం సహాయక సంఘాలకు ఇచ్చిన రుణాలతో మహిళలు వివిధ …
Read More »బాధిత మహిళలకు సరుకుల పంపిణీ
కామారెడ్డి, మే 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిర్మాణ ఆర్గనైజేషన్ హైదరాబాద్/ బోర్డేజ్ కార్పొరేషన్ వారి సహకారంతో కామారెడ్డి జిల్లా కు చెందిన 50 మంది బాధిత మహిళలకు శనివారం కిరణ సరుకులు, కుట్టు మిషన్లు, గార్మెంట్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కోవిడ్ 19 వల్ల వితంతువులుగా మారిన మహిళలకు స్వచ్ఛంద సంస్థలు సరుకుల, వస్తువుల రూపంలో …
Read More »ఆత్మస్థైర్యంతో పరీక్షలు రాయాలి
కామారెడ్డి, మే 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు ఆత్మస్థైర్యంతో పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, లయోలా హై స్కూల్లో శనివారం పదోవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇష్టపడి చదివి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు. ఏ, గ్రేడ్ మార్కులు సాధించడానికి విద్యార్థులు …
Read More »మెగా ఉద్యోగ మేళా
కామారెడ్డి, మే 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో హెచ్సిఎల్ టెక్నాలజీ వారు నిర్వహిస్తున్న టెక్ బీ ప్రోగ్రాం కొరకు 2021/22 ఎంపిసి / ఎంఇసి లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న ప్రస్తుతం పూర్తిచేస్తున్న విద్యార్థులకు ఈనెల 28 రోజున ఉదయం 8 గంటలకు స్థలం : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ …
Read More »ప్రభుత్వ పథకాలపై కలెక్టర్ సమీక్ష
కామారెడ్డి, మే 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వైకుంఠధామం, డంపింగ్ యార్డ్ వాడుకలో ఉండే విధంగా మండల స్థాయి అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. వైకుంఠధామంలో నీటి వసతి, విద్యుత్ సౌకర్యం కల్పించాలని …
Read More »పీజీ పరీక్షల్లో ఒకరు డిబార్
డిచ్పల్లి, మే 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం. కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్ ఎల్ ఎం, ఎల్ ఎల్ బి, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ (ఎపిఇ, పిసిహెచ్ అండ్ ఐఎంబిఎ) కోర్సులకు చెందిన పీజీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన …
Read More »కొనుగోలు కేంద్రాలు సందర్శించిన అదనపు కలెక్టర్
కామారెడ్డి, మే 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పిట్లం మండలం మద్దెలచెరువు, బొల్లక్ పల్లి చిల్లర్గి, పిట్లం మార్కెట్ కమిటీలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జుక్కల్ తాసిల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డిఓ రాజాగౌడ్ , సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
Read More »దళారీలకు విక్రయించి మోసపోవద్దు
కామారెడ్డి, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపల్లి, దోమకొండ, సంగమేశ్వర్లో దాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. రైతులు శుభ్రమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని కోరారు. తక్కువ ధరకు దళారీలకు విక్రయించి మోసపోవద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్ర …
Read More »అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డైరెక్టర్ ఆఫ్ యూత్ సర్వీసెస్, సికింద్రాబాద్ వారి ఆదేశాల మేరకు 2023 జాతీయ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సామాజిక సేవా రంగం, సాహిత్య రంగం, క్రీడా రంగాల్లో విశిష్ట సేవలందించిన అభ్యర్థుల నుండి పద్మ అవార్డుల కొరకు ప్రభుత్వానికి సిఫార్సు చేయడానికి దరఖాస్తులు కోరుతున్నట్టు జిల్లా యువజన, క్రీడల అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు తమ …
Read More »