Breaking News

    Constituency News

    ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికతను అలవరుచుకోవాలి

    కామారెడ్డి, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా బసవేశ్వరుడు మహిళలకు ప్రత్యేక గౌరవం ఇచ్చేవారని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల …

    Read More »

    ఘనంగా ఈద్‌ ఉల్‌ ఫితర్‌ వేడుకలు

    నందిపేట్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముస్లింలు అత్యంత పవిత్రంగా కొలిచే రంజాన్‌ (ఈద్‌ -ఉల్‌-ఫితర్‌) పండగను మంగళవారం నందిపేట్‌ మండలంలోని ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు మండుటెండలను సైతం లెక్కచేయకుండా కఠోర ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు సోమవారం సాయంత్రం పర్వాలు చంద్ర దర్శనం సమాచారంతో ఉపవాస దీక్షలు విరమించి మంగళవారం (ఈద్‌-ఉల్‌-ఫితర్‌) పర్వదినాన్ని జరుపుకోవాలని ముస్లిం …

    Read More »

    రంజాన్‌ ఈద్‌ కు ముస్తాబయిన ఈద్గాప్‌ాలు

    నందిపేట్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశమంతట భక్తి శ్రద్ధలతో ఉపవాస వ్రతాలు పాటించిన ముస్లింలు మంగళవారం ఈద్‌ ఉల్‌ ఫితర్‌ పండుగ జరుపుకోనున్నారు. అలాగే నిజామాబాద్‌ జిల్లాలోని నందిపేట్‌ మండలంలోని ముస్లింలు మంగళవారం ఉదయం ఇద్‌ నమాజ్‌ కొరకు ముందస్తుగా సోమవారం ఈద్‌ గాప్‌ాలను ముస్తాబు చేశారు. గ్రామ పంచాయతీ పాలక వర్గం శుభ్రత పనులు చేపట్టగా ముస్లిం కమిటీలు టెంట్‌ షామియాణాలు వేశారు. …

    Read More »

    4న రక్తదాన శిబిరం

    కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 4వ తేదీ బుధవారం ఐవిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి మండలి చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విశ్వనాధుల మహేష్‌ గుప్తా, గోవింద్‌ భాస్కర్‌ గుప్తా, …

    Read More »

    దాన దర్మాల మాసం.. రంజాన్‌

    నందిపేట్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంజాన్‌ మాసం దాన దర్మాల మాసంగా ముస్లిం ప్రజలు గుర్తించి తమ సంపాదనలోని కొంత భాగాన్ని పేద ప్రజల హక్కుగా భావించి భావించి వరాల వసంత మైన రంజాన్‌ మాసంలో విరివిగా దానధర్మాలు చేస్తారని జమాతే ఇస్లామి హింద్‌ కన్వీనర్‌ ఆఫ్రోజ్‌ ఖాన్‌ తెలిపారు. జమాతే ఇస్లామి హింద్‌ నందిపేట్‌ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మస్జీద్‌ మౌజా …

    Read More »

    మే 10 లోగా ప్రతిపాదనలు పూర్తిచేయాలి

    కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మే 10 లోగా మన ఊరు మన బడి మొదటి విడతలో ఎంపికైన పాఠశాలలకు ప్రతిపాదనలు పూర్తిచేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం వారు హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్సులో జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకం కింద గుర్తించిన పనులకు …

    Read More »

    సేవా భారతి ఆధ్వర్యంలో టెట్‌ శిక్షణ

    కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ పీజీ కళాశాలలో సేవాభారతి కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో టెట్‌ పేపర్‌ -1 ఉచిత శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయని శిక్షణ తరగతుల సమన్వయకర్త మార బాల్‌ రెడ్డి, కోర్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వేద ప్రకాష్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సైకాలజీ స్టేట్‌ పేమ్‌ ఫ్యాకల్టీ, కోర్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వేద …

    Read More »

    నిరుద్యోగులకు తీపి కబురు

    నిజామాబాద్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా రవాణా వ్యవస్థలో అతి పెద్ద సంస్థగా పేరుగాంచిన టి.ఎస్‌.ఆర్‌.టి.సి సామాజిక సేవలోనూ తనవంతు పాత్ర పోషిస్తోంది. ఆర్‌టిసి సంస్థ అభ్యున్నతి దిశగా ఆలోచిస్తూనే సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని సాహసవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన ముద్ర వేసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌, నిజామాబాదు గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ వెల్లడిరచారు. ఇటీవల కాలంలో …

    Read More »

    మొక్కలు నాటడానికి గుంతలు తీయించాలి

    కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని నర్సరీని సోమవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. నర్సరీలో ఉన్న మొక్కలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో ఖాళీ స్థలాలను గుర్తించి హరిత హారంలో మొక్కలు నాటడానికి గుంతలు తీయించాలని అధికారులకు సూచించారు. గృహాలకు ఇవ్వడానికి అనువైన మొక్కలను పెంచాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, …

    Read More »

    టీయూ న్యాయ విభాగంలో మూట్‌ – కోర్ట్‌

    డిచ్‌పల్లి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ విభాగంలో విభాగాధిపతి, బిఒఎస్‌ చైర్‌ పర్సన్‌ డా. బి. స్రవంతి ఆధ్వర్యంలో ఎల్‌ఎల్‌బి కోర్సుకు చెందిన ఆరవ సెమిస్టర్‌ విద్యార్థులకు సోమవారం నమునా – కోర్టు (మూట్‌ – కోర్ట్‌) నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లా కోర్ట్‌ నుంచి సీనియర్‌ అడ్వకేట్‌ రామాగౌడ్‌ ఎక్స్‌ టర్నల్‌ ఎగ్జామినర్‌గా విచ్చేశారు. విద్యార్థులు నమూనా కోర్టు విధి విధానాలు, …

    Read More »
    WP2Social Auto Publish Powered By : XYZScripts.com
    Translate »