Constituency News

రాజకీయ దురంధురుడు బాబు జగ్జీవన్‌ రాం

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎస్‌సి, ఎస్‌టి సెల్‌ డైరెక్టర్‌ డా. ఎం. బి. భ్రమరాంబిక ఆధ్వర్యంలో డా. బాబు జగ్జీవన్‌ రాం జయంతి వేడుకలు మంగళవారం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్‌ రాం చిత్రపటానికి పూల మాల అలంకరణ చేసి వందనం చేశారు. ఈ సందర్బంగా డా. భ్రమరాంబిక మాట్లాడుతూ… బడుగు …

Read More »

దళితులు వ్యాపార వేత్తలుగా ఎదగాలనేదే ప్రభుత్వ లక్ష్యం

కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళితులు వ్యాపారవేత్తలుగా ఎదగాలనేదే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియం లో మంగళవారం దళిత బంధు లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. వ్యాపార …

Read More »

18 వరకు సర్వే పూర్తి చేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో నెలకొన్న రెవెన్యూ, అటవీశాఖ భూముల వివాదాలను ఏప్రిల్‌ 11 నుంచి 18 వరకు సంయుక్త సర్వే చేపట్టి శాశ్వత పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో సోమవారం రెవెన్యూ, అటవీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే …

Read More »

పోషకాహార లోపం తలెత్తకుండా చూడాలి…

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిన్న పిల్లలకు పోషకాహార లోపం తలెత్తకుండా అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందించే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్‌ జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగిన జూమ్‌ మీటింగ్‌లో ఐసిడిఎస్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సిడిపివోల వారీగా పోషకాహార లోపంతో ఉన్న పిల్లల సంఖ్య, రక్తహీనతతో ఉన్న పిల్లల …

Read More »

అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలు జిల్లాలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ జీతేష్‌ వి పాటిల్‌ సూచించారు. జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రత, వడగాలుల ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తమై రక్తదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ మండల కేంద్రానికి చెందిన మందుల సంతోష్‌ కుమార్‌ సోమవారం నందివాడకు చెందిన యశోదకు (24) ప్రభుత్వ వైద్యశాలలో ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో ముందుకు వచ్చి పట్టణ కేంద్రంలోని వి.టి. ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో రక్తదానం చేశారని కామారెడ్డి జిల్లా రెడ్‌ క్రాస్‌ సమన్వయకర్త బాలు తెలిపారు. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు …

Read More »

ప్రజావాణి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేసి పరిష్కారం చేయాలని కోరారు. ప్రజావాణి …

Read More »

5న డా.బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి వేడుకలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 5 వ తేదీన డా.బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి వేడుకలను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయంలో అధికారికంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో ఈ నెల 5 న ఉదయం 10.30 …

Read More »

వారం రోజుల్లో ప్రతిపాదనలు పూర్తిచేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొదటి విడతలో ఎంపికైన పాఠశాలల ప్రతిపాదనలను ఇంజనీరింగ్‌ అధికారులు వారం రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ మన ఊరు- మన బడి కార్యక్రమంపై ఇంజనీరింగ్‌ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. పాఠశాలల …

Read More »

3న జాబ్‌మేళా

కామారెడ్డి, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మదన్‌ మోహన్‌ రావు ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం ఏప్రిల్‌ 3 న జాబ్‌ మేళా నిర్వహించడం జరుగుతుందని టీపీసీసీ ఐటి సెల్‌ చైర్మన్‌ మదన్‌ మోహన్‌ రావు తెలిపారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో చదువుకుని ఉద్యోగాలు లేక అనేక మంది …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »