కామారెడ్డి, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కీర్తిశేషులు సానెబోయిన నర్సవ్వ – బాల్ కిషన్ ముదిరాజ్ కామారెడ్డి జ్ఞాపకార్థము వారి కుమారుల సహాకారంతో వి.టి. ఠాకూర్ లయన్స్ కంటి హాస్పిటల్ కామారెడ్డి అధ్వర్యంలో ఉచితంగా కంటి పరిక్ష క్యాంపు నిర్వహించారు. ఇట్టి క్యాంపునకు కామారెడ్డి పరిసర ప్రాంతాల నుండి వచ్చి పరీక్షలు చేసుకుని అవసరమైన మందులు, కంటి అద్దాలు తీసుకున్నారు. కంటి ఆపరేషన్ అవసరం ఉన్న …
Read More »11న కామారెడ్డిలో జ్యోతిబాఫూలే జయంతి వేడుకలు
కామారెడ్డి, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 11 వ తేదీన మహాత్మా జ్యోతీబాపూలే 196వ జయంతి వేడకలు అధికారికంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జయంతి వేడుకలు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉదయం 10 గంటలకు ప్రభుత్వ విప్, శాసన సభ్యులు కామారెడ్డి గంప గోవర్ధన్ అధ్యక్షతన నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా పరిషత్ ఛైర్మన్, పార్లమెంటు సభ్యులు, …
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని 19 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 4 లక్షల 86 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,211 మందికి 7 కోట్ల 69 లక్షల 82 వేల 300 రూపాయల …
Read More »పీడీఎస్ బియ్యం పట్టివేత
కామారెడ్డి, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా పీడీఎస్ బియ్యం వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తుడిని శనివారం కామారెడ్డి సిసిఎస్ పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు పంచముఖి హనుమాన్ మందిర పరిసర ప్రాంతంలో పట్టుకొని కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామారెడ్డి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన పబ్బ సాయి కుమార్ అలియాస్ చింటూ అక్రమంగా …
Read More »దోమకొండలో నల్ల జెండాలతో నిరసన
దోమకొండ, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యాసంగిలో పండిరచిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ దోమకొండ మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పాల్గొని మోడీ దిష్టి బొమ్మ దహనం చేశారు. అనంతరం గ్రామంలో పలు ఇళ్లపై నల్ల జెండాలను ఎగర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణ …
Read More »టిఫిన్లో కప్ప – బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
డిచ్పల్లి, ఏప్రిల్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థినుల హాస్టల్లో ఉదయం విద్యార్థులకు ఇచ్చే అల్పాహారం టిఫిన్లో కప్ప వచ్చిన ఘటనపై తక్షణమే దర్యాప్తు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థినులకు మరో హాస్టల్ భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తె.యూ వీ.సీ ప్రొ.రవీందర్ గుప్తాకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా …
Read More »19 వరకు పీజీ వన్ టైం చాన్స్ బ్యాక్ లాగ్ పరీక్షల ఫీజు గడువు
డిచ్పల్లి, ఏప్రిల్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ పీజీ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం. కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఐఎంబిఎ., ఎల్ఎల్ఎం, ఎల్ఎల్బి, బిఎల్ఐఎస్సీ. కోర్సులకు చెందిన 2006-2018 వరకు రెండు సంవత్సరాల బ్యాచ్ విద్యార్థులకు, 2006-2018 వరకు మూడు సంవత్సరాల బ్యాచ్ విద్యార్థులకు, 2006-2019 వరకు ఐదు సంవత్సరాల బ్యాచ్ విద్యార్థులకు చెందిన వన్ టైం చాన్స్ …
Read More »వంద రోజుల పని దినాలు కల్పించాలి…
మాచారెడ్డి, ఏప్రిల్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండలంలో ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలని జిల్లా స్థానిక సమస్తల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం మాచారెడ్డి ఎంపిడిఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శిలతో సమావేశాన్ని నిర్వహించారు. నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన దృష్ట్యా కూలీలకు వంద రోజుల పనిదినాలు కల్పించాలని పేర్కొన్నారు. ఎంపీడీవో బాలకృష్ణ, కార్యదర్శులు పాల్గొన్నారు. ఉపాధి పనుల్లో కూలీల …
Read More »లబ్ధిదారుల ఎదుట కొటేషన్ ఇప్పించిన జిల్లా కలెక్టర్
కామారెడ్డి, ఏప్రిల్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ ఎంపీడీవో కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ దళిత బంధు లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. టెంట్ హౌస్, సెంట్రింగ్ పనులకు సంబంధించిన కొటేషన్లను లబ్ధిదారుల ఎదుట ఇప్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. దళిత జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. లబ్ధిదారులు …
Read More »జార్జిరెడ్డి వర్ధంతి పోస్టర్ల ఆవిష్కరణ
డిచ్పల్లి, ఏప్రిల్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉస్మానియా అరుణతార, ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ నిర్మాత కామ్రేడ్ జార్జిరెడ్డి 50 వర్ధంతి సభల పోస్టర్లను పి.డి.ఎస్.యు, పి.వై.ఎల్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజి ముందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షురాలు కల్పన, పీ.వై.ఎల్ జిల్లా అధ్యక్షులు కిషన్ మాట్లాడుతూ విప్లవ విద్యార్థి పోరు కెరటం కామ్రేడ్ జార్జిరెడ్డి అమరత్వం పొంది …
Read More »