Constituency News

పక్కా ప్రణాళికతో చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలి

కామారెడ్డి, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదో తరగతి విద్యార్థులు పక్కా ప్రణాళికతో చదివి భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు సాధించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత వసతి గృహంలో గురువారం షెడ్యూల్‌ కులాల, వెనుకబడిన తరగతుల, గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పదో తరగతి చదువుతున్న వసతిగృహాల విద్యార్థులకు విజయ స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ …

Read More »

యువకులు రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం..

కామారెడ్డి, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్‌ రక్తదాన కేంద్రంలో గురువారం రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా సమన్వయకర్త బాలు మాట్లాడుతూ యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని, ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయాలని మంచి ఆలోచనతో ముందుకు వచ్చిన రక్తదాతలను అభినందించారు. గతంలో రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో …

Read More »

వృక్షశాస్త్ర విభాగంలో ‘‘నిపాం’’ ఆన్‌లైన్‌ సదస్సు

డిచ్‌పల్లి, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వృక్షశాస్త్ర విభాగంలో ఏఫ్రిల్‌ 1 వ తేదీన నిపాం వారి సంయుక్త ఆధ్వర్యంలో వర్చువల్‌ వేదికగా ఆన్‌ లైన్‌ సదస్సు నిర్వహించబడనుంది. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను గురువారం ఉపకులపతి ఆచార్య రవీందర్‌ ఆవిష్కరించారు. రాజీవ్‌ గాంధీ నేషనల్‌ ఇస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటలెక్చవల్‌ ప్రాపర్టీ మేనేజ్‌ మెంట్‌ వారి సహకారంతో ‘‘ఇంటలెక్చవల్‌ ప్రాపర్టీ రైట్స్‌ (ఐపీఅర్‌) పేటెంట్స్‌ …

Read More »

ఏప్రిల్‌ 24 నుంచి వేసవి సెలవులు…

హైదరాబాద్‌, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని పాఠశాలలకు ఏప్రిల్‌ 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయని పాఠశాలల పునఃప్రారంభం జూన్‌ 12 నుంచి ఉంటుందని విద్యాశాఖ తెలిపింది. వచ్చే నెల 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న పాఠశాల విద్యార్థులకు ఎస్‌ఏ-2 పరీక్షలు ఉంటాయని, వచ్చే నెల 23వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారన్నారు. …

Read More »

వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రైతాంగం రబీ సీజన్‌లో పండిరచిన వరి ధాన్యం అంతటిని కేంద్రం కొనుగోలు చేయాలని కోరుతూ నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ సర్వ సభ్య సమావేశంలో సభ్యులు ఏకవాక్య తీర్మానం చేశారు. బుధవారం జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు వి.గంగాధర్‌ గౌడ్‌, …

Read More »

సారంగపూర్‌ క్యాంపస్‌ అకడమిక్‌ కో – ఆర్డినేటర్‌గా సువర్చల

డిచ్‌పల్లి, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని సారంగపూర్‌ క్యాంపస్‌లో గల కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యూకేషన్‌కు అకడమిక్‌ కో – ఆర్డినేటర్‌ గా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (కాంట్రాక్ట్‌) ఎ. సువర్చల నియామకం పొందారు. కాగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ చేతుల మీదుగా ఆయన చాంబర్‌లో బుధవారం నియామక పత్రాలను అందుకున్నారు. వీసీ ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. …

Read More »

యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తీర్మానం

కామారెడ్డి, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రైతులు పండిరచిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని జడ్పీ సమావేశంలో సభ్యులు బుధవారం ఏకగ్రీవంగా తీర్మానించారు. కామారెడ్డి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో బుధవారం జెడ్పి చైర్‌ పర్సన్‌ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ప్రభుత్వ …

Read More »

ఏప్రిల్‌ 11 వరకు ఇయర్‌ వైస్‌ బ్యాక్‌ లాగ్‌ పరీక్ష ఫీజు గడువు

డిచ్‌పల్లి, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ. (ఎల్‌) కోర్సులకు చెందిన 2011-12, 2012-13, 2013-14, 2014-15 ఇయర్‌ వైస్‌ బ్యాచ్‌ విద్యార్థులకు వన్‌ టైం చాన్స్‌ కాగా 2015-16 ఇయర్‌ వైస్‌ బ్యాచ్‌ విద్యార్థులకు చెందిన మొదటి, రెండవ, మూడవ సంవత్సర విద్యార్థులకు ఇయర్‌ వైస్‌ బ్యాక్‌ లాగ్‌ …

Read More »

సిసి రోడ్డు పనులకు భారీగా నిధులు

కామారెడ్డి, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కామారెడ్డి నియోజకవర్గానికి 7 మండలాల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు 16 కోట్ల రూపాయలు మజురైనట్టు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ తెలిపారు. కామారెడ్డి 1 కోటి 28 లక్షలు, దోమకొండ 2 కోట్లు, బీబీపెట్‌ 2 కోట్ల 20 లక్షలు, భిక్కనూర్‌ 4 కోట్ల 20 లక్షలు, …

Read More »

బీత్‌ ఎనలైజర్‌ మిషన్‌ పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీత్‌ ఎన లైజర్‌ మిషన్‌ను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్‌పి శ్రీనివాస్‌ రెడ్డి పరిశీలించారు. కామారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నూతనంగా వచ్చిన బిత్‌ ఎనలైజర్‌ మిషన్‌ను చూశారు. మద్యం సేవించి ఉన్నవారికి ఈ మిషన్‌ ద్వారా ఎంత మత్తు ఉందనే విషయాన్ని తెలుసుకోవచ్చని సూచించారు. ఆధునిక టెక్నాలజీతో ఈ మిషన్‌ రూపొందించారని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »