డిచ్పల్లి, మార్చ్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో గత కొన్ని రోజుల క్రితం మైదాన ప్రాంగణంలో టిఆర్ఎస్వి, విద్యార్థి జెఏసి, రీసర్చ్ స్కాలర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కేసీఆర్, బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకల సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం ఉదయం క్రికెట్ టోర్నమెంట్లో విజయం సాధించిన టీయూ ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య …
Read More »టీయూ న్యాయ విభాగంలో వైవా – వోస్
డిచ్పల్లి, మార్చ్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ విభాగంలో ఎల్ఎల్బి కోర్సుకు చెందిన ఐదవ సెమిస్టర్ విద్యార్థులకు గురువారం, శుక్రవారం (రెండురోజుల పాటు) వైవా – వోస్ నిర్వహించారు. మొదటి రోజు ‘‘ఆల్టర్నేటీవ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్స్’’ అనే అంశంపై నిర్వహించిన వైవా – వోస్కు నిజామాబాద్ నుంచి సీనియర్ అడ్వకేట్ జె. వెంకటేశ్వర్లు ఎక్స్ టర్నల్ ఎగ్జామినర్గా హాజరైనారు. రెండవ రోజు ‘‘ప్రొఫెషనల్ …
Read More »దళితులు వ్యాపారవేత్తలుగా ఎదగాలి
కామారెడ్డి, మార్చ్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళితులు రాబోయే రోజుల్లో వ్యాపారవేత్తలుగా ఎదగాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో దళిత బంధుపై లబ్ధిదారులకు అవగాహన సదస్సు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు జీవితంలో స్థిరపడే వ్యాపారాలను …
Read More »ప్రశాంతంగా కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు
డిచ్పల్లి, మార్చ్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు శుక్రవారం కూడా ప్రశాంతంగా కొనసాగాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షల్లో …
Read More »ధరణి టౌన్షిప్లో ప్రభుత్వమే వసతులు కల్పిస్తుంది…
కామారెడ్డి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్లో ప్రభుత్వమే మౌలిక వసతులను కల్పిస్తుందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం ధరణి టౌన్షిప్లో మండల స్థాయి అధికారులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోడ్లు, తాగునీరు, మురుగు కాలువల నిర్మాణం పనులను ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు. మార్చి 7న ప్రీ బిడ్ సమావేశం …
Read More »రక్తహీనత ఉన్న మహిళలను గుర్తించాలి
కామారెడ్డి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రక్తహీనత ఉన్న మహిళలను ఆశ, అంగన్వాడి కార్యకర్తలు గుర్తించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో గురువారం జరిగిన జూమ్ మీటింగ్లో వైద్యులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రక్తహీనత ఉన్న మహిళలకు అవగాహన కల్పించాలని సూచించారు. వారికి మందులు అందే విధంగా చూడాలన్నారు. చిన్నపిల్లలు పోషకాహార లోపం …
Read More »టీయూలో హెల్త్ సెంటర్కు డాక్టర్ల నియామక ప్రకటన
డిచ్పల్లి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రారంభించబోతున్న ఆరోగ్య కేంద్రం (హెల్త్ సెంటర్) లో సేవలందించడానికి ఇద్దరు డాక్టర్స్ నియామకం కోసం దరఖాస్తులు కోరుతున్నారు. ఒకరు మహిళా డాక్టర్, మరొకరు పురుష డాక్టర్ అవసరం ఉందని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. ఆసక్తి గల వైద్యులు తమ విద్యా వృత్తి అర్హతలు గల ధ్రువపత్రాలతో కూడిన దరఖాస్తుఫారంను మార్చి 10 లోపు రిజిస్ట్రార్, తెలంగాణ …
Read More »క్రాస్ కంట్రీ చాంపియన్ మల్లేష్ను ప్రశంసించిన వీసీ
డిచ్పల్లి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని అనుబంధ కళాశాల విద్యార్థలకు (బాలురు – బాలికలు) ఇటీవల స్పోర్ట్స్ అండ్ గేంస్ డిపార్ట్ మెంట్ నుంచి క్రాస్ కంట్రీ చాంపియన్ షిప్ (10 కి.మీ) పరుగు పందెం నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రధాన ప్రాంగణంలోని అఫ్లైడ్ ఎకనామిక్స్ విభాగం మూడవ సంవత్సరానికి చెందిన విద్యార్థి ఎస్. మల్లేష్ …
Read More »భూగర్భ జలాలను సక్రమంగా వినియోగించుకునేలా చైతన్యం చేయాలి
కామారెడ్డి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో భూగర్భ జలాలను పెంపొందించేందుకు కృషిచేసినందుకు లైట్ ఫర్ బ్లైండ్ స్వచ్చంద సేవా సంస్థ మరియు ఎస్ఐడిఎస్ స్వచ్చంద సేవ సంస్థకి తెలంగాణా రాష్ట్ర స్థాయిలో అవార్డ్ లభించింది. అవార్డును ఫిబ్రవరి 27వ తేదిన రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు, వాటర్ మాన్ అఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ చేతులమీదుగా హైదరాబాద్లో తీసుకోవడం …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్
డిచ్పల్లి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు గురవారం కూడా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షల్లో …
Read More »