డిచ్పల్లి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మైదాన ప్రాంగణంలో ఈ నెల 26 వ తేదీన బాల బాలికల క్రాస్ కంట్రీ కళాశాలాంతర్గత చాంపియన్ షిప్ – 2022 (10 కిలోమీటర్ల పరుగు పందెం) నిర్వహించ్నున్నట్లు స్పోర్ట్స్ అండ్ గేంస్ డైరెక్టర్ డా. జి. రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన బ్రోచర్ను గురువారం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ తన …
Read More »ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు
కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్కనూరు మండలం జంగంపల్లిలో గురువారం ప్రభుత్వ భూములను రెవిన్యూ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ పరిశీలించారు. మ్యాప్ ఆధారంగా ప్రభుత్వ భూముల సర్వే నెంబర్ల వారిగా పరిశీలించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆయన వెంట కామారెడ్డి ఇంచార్జ్ ఆర్డిఓ శీను నాయక్, అధికారులు ఉన్నారు.
Read More »సంక్షేమ పథకాలను చూసి ప్రపంచమే అబ్బురపడుతుంది
కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందడుగు వేశారని, దాన్ని పూర్తి చేసి తెలంగాణ రైతులకు గోదావరి జలాలతో పంటలు పండే విధంగా చూశారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ఆయన ఆర్ అండ్ బి …
Read More »నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర – నిజామాబాద్ ఆధ్వర్యంలో జిల్లా యువజన పార్లమెంట్ కార్యక్రమం గురువారం బోధన్ పట్టణంలోని మహాలక్ష్మీ కల్యాణ మండపంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రఘురాజ్ మాట్లాడుతూ యువత తమ భవిష్యత్ కోసం మంచి ప్రణాళికతో పని చెయ్యాలని, తమ కుటుంబం, గ్రామం తద్వారా దేశం మొత్తానికి ఉపయోగపడే విధంగా …
Read More »బీజేపీ నాయకుల అరెస్ట్
బీర్కూర్, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటన సందర్బంగా ముందస్తుగా బిజెపి నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. బీజేపీ మండల అధ్యక్షులు చందూరి హన్మాండ్లు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలని భర్తీ చేయాలని, అలాగే ఫీజు రేయంబర్సుమెంట్ బకాయిలను విడుదల చేయాలని పేర్కొన్నారు. కానీ వీటి గురించి ప్రశ్నిస్తే బీజేపీ నాయకులని అరెస్ట్ …
Read More »ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగంలో పాపులర్ సైన్స్ లెక్చర్
డిచ్పల్లి, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 28 వ తేదీన నిర్వహించ తలపెట్టిన జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ పాపులర్ సైన్స్ లెక్చర్స్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం అస్సాం రాష్ట్రంలోని జోర్హార్ నుంచి నీస్ట్ లాబోరేటరీ జాతీయ పరిశోధన సంస్థ డైరెక్టర్ డా. గరికపాటి నరహరి శాస్త్రి ప్రధాన వక్తగా విచ్చేసి ‘‘ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్సీ ఇన్ కెమిస్ట్రీ …
Read More »కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు ఆర్థిక సాయం
కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కులాంతర వివాహం చేసుకున్న తొమ్మిది మంది దంపతులకు ఒక్కొక్కరికి రూపాయలు రెండున్నర లక్షల చొప్పున బాండ్లను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హనుమంత్ షిండే, జాజాల సురేందర్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారిని రజిత, అధికారులు …
Read More »మార్చి 3 వరకు పీజీ మొదటి సెమిస్టర్ రీవాల్యూయేషన్, రీకౌంటింగ్
డిచ్పల్లి, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఇంటిగ్రేటెడ్ కోర్సులైన ఎం.ఎ. అప్లైడ్ ఎకనామిక్స్, ఐఎంబిఎ, ఎం. ఎస్సీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఎల్ఎల్బి లకు చెందిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షా ఫలితాలను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఆ పరీక్షలకు చెందిన జవాబు పత్రాలకు మార్చి 3 వ తేదీ వరకు రీవాల్యూయేషన్ అండ్ రీకౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని …
Read More »మార్చి 3 నుంచి ఐఎంబిఎ పరీక్షలు
డిచ్పల్లి, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగంలో గల గత డిసెంబర్, 2021, జనవరి 2022 నెలల్లో కొన్ని జరిగి మరికొన్ని వాయిదా పడిన ఐఎంబిఎ రెండవ, నాల్గవ సెమిస్టర్స్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు మార్చి నెల 3 వ తేదీ నుంచి పున:ప్రారంభం అవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ రివైస్డ్ షెడ్యూల్డ్ విడుదల చేశారు. …
Read More »80 శాతం లక్ష్యాలు పూర్తిచేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైస్ మిల్లర్స్ 80 శాతం లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో బుధవారం రైస్ మిల్ యజమానులతో సమీక్ష నిర్వహించారు. ఇంతవరకు మిల్లింగ్ చేసిన ధాన్యం వివరాలను మిల్లుల వారీగా అడిగి తెలుసుకున్నారు. మిల్లుల యజమానులు అధికారులు సమిష్టిగా పనిచేసి లక్ష్యాలను పూర్తి చేయాలని పేర్కొన్నారు. …
Read More »