కామారెడ్డి, ఫిబ్రవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని సైన్స్, కంప్యూటర్ ల్యాబ్లను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాలని సూచించారు. సైన్స్ ల్యాబ్ పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కొద్దిసేపు కలెక్టర్ వాలీబాల్ ఆడారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాజు, మండల విద్యాధికారి ఎల్లయ్య, ప్రధానోపాధ్యాయుడు సాయిలు, …
Read More »జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు
కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదాల నివారణకు అందరూ కలిసి సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర రహదారి భద్రతా అదనపు డిజిపి సందీప్ శాండిల్య సూచించారు. బుధవారం జరిగిన కామారెడ్డి జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులు, జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ల తప్పిదాలతో పాటు రోడ్డు కండిషన్ కూడా బాగా లేకపోవడం కారణాలు అని …
Read More »కల్నల్ సంతోష్బాబుకు విసి శ్రద్దాంజలి
డిచ్పల్లి, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఇటీవల కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు సతీమణి సంతోషీని ఆత్మీయంగా కలిశారు. గాల్వాన్ వ్యాలీలో భారతదేశ సైనికాధికారిగా వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు పరమ వీర్ చక్ర ప్రదానం చేసిన సందర్బంలో సతీమణి సంతోషిని శాలువా, జ్ఞాపికలతో కలిసి పరామర్శించారు. కల్నల్ ధైర్య సాహసాలను, దేశ సేవలో …
Read More »సీనియర్ న్యాయవాది రామ్ రెడ్డి సేవలు అభినందనీయం
కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రముఖ సీనియర్ న్యాయవాది, భిక్కనూరు వాస్తవ్యులు పెద్ద బచ్చ గారి రాంరెడ్డి సేవలు అభినందనీయమని కామారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జల బిక్షపతి పేర్కొన్నారు. కామారెడ్డి బార్ అసోసియేషన్కు విచ్చేసిన సీనియర్ న్యాయవాది రామ్ రెడ్డిని బుధవారం కామారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందించారు. ఈ సందర్భంగా బిక్షపతి మాట్లాడుతూ రంగారెడ్డి …
Read More »16 వరకు డిగ్రీ పరీక్ష ఫీజు గడువు పొడగింపు
డిచ్పల్లి, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 9 వ తేదీ వరకు ఉండగా, విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నెల 16 వ తేదీ వరకు పొడగించినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. …
Read More »ప్రధాన క్యాంపస్ ప్రిన్సిపల్గా ఆచార్య ఆరతి
డిచ్పల్లి, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రధాన క్యాంపస్ ప్రిన్సిపల్గా కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు ఆచార్య సిహెచ్. ఆరతి నియామకం పొందారు. ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ తన చాంబర్లో బధవాతం ఉదయం ప్రిన్సిపల్ నియామక పత్రాన్ని అందించారు. ఉపకులపతి ఆదేశానుసారం రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా ఆరతికి వీసీ, రిజిస్ట్రార్లు శుభాకాంక్షలు తెలిపారు. ఆచార్య …
Read More »మనిషిగా పుట్టినందుకు పదిమందికి మంచి చేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రమలోనీ ప్రభుత్వ వైద్యశాలలో స్వాతి (23) గర్భిణీకి కావలసిన ఏబి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో బ్లడ్ బ్యాంకులో రక్తం లేకపోవడంతో వారి బంధువులు జూనియర్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో వెంటనే స్పందించి మట్టే శ్రీకాంత్ రెడ్డి సహకారంతో సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు …
Read More »మిగిలిన సీట్లకు స్పెషల్ నోటిఫికేషన్
డిచ్పల్లి, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాలలో 2021-22 విద్యాసంవత్సరంలో మిగిలిపోయిన పీజీ అడ్మిషన్స్లో మిగిలిన సీట్లకు సిపిజిఇటి – 2021 కన్వీనర్ స్పెషల్ ఫేస్ నోటిఫికేషన్ మంగళవారం విడుదల చేసినట్లు తెలంగాణ విశ్వవిద్యాలయ పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ డా. సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్ వివిధ విశ్వవిద్యాలయాలలోని ప్రధాన క్యాంపస్, పీజీ సెంటర్స్, విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ …
Read More »ప్రతి నెల కేంద్రాలను పరిశీలించాలి…
కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంగన్వాడి కార్యకర్తలు పిల్లల బరువు, ఎత్తు వివరాలను సక్రమంగా యాప్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఐసిడిఎస్, వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వయసుకు తగ్గ ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలను గుర్తించాలని సూచించారు. ప్రతి నెల …
Read More »ఆపరేషన్ నిమిత్తమై వృద్ధుడికి రక్తదానం…
కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో మాచారెడ్డి చెందిన బుచ్చయ్య (60) వృద్ధునికి ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం లభించకపోవడంతో వారి బంధువులు జూనియర్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. దీంతో సరంపల్లి గ్రామానికి చెందిన రాజు సహకారంతో సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. 2007లో …
Read More »