Constituency News

డ్రగ్స్‌ నిషేధానికి విద్యార్థులు సమాయత్తం కావాలి

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ డ్రగ్స్‌ నిషేదానికి విద్యార్థులందరు సమాయత్తం కావాలని కోరారు. డిచ్‌ పల్లిలోని ఎస్‌. ఎల్‌. జి. గార్డెన్‌ లో డిచ్‌పల్లి, దర్పల్లి సర్కిల్‌ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. సదస్సుకు తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల నుంచి అధిక సంఖ్యలో …

Read More »

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గంజాయి, మత్తుపదార్థాల రహిత జిల్లాగా మార్చేందుకు విద్యార్థులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి మండలం దేవునిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మంగళవారం మత్తు పదార్థాల నిర్మూలనపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. మత్తుపదార్థాలను నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. …

Read More »

కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమిపూజ

నవీపేట్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట్‌ మండలం నాళేశ్వర్‌ గ్రామంలో నూతన ఎస్‌సి కమ్యూనిటి భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించినట్టు నాళేశ్వర్‌ గ్రామ సర్పంచ్‌ ద్యగా సరిన్‌ తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎంఎల్‌ఏ కోట కింద 5 లక్షల రూపాయలు, ఎంపి కోట కింద 3 లక్ష రూపాయలు మంజూరైనట్టు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ బాగజి లక్ష్మన్‌, 11వార్డు …

Read More »

మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు కేసీఆర్‌ను

కామారెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగం పట్ల కెసిఆర్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం వద్దగల అంబేద్కర్‌ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ మార్చాల్సింది భారత రాజ్యాంగాన్ని కాదని కేసీఆర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి స్థానం నుండి మార్చాలన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోని విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలు కెసిఆర్‌కు …

Read More »

సొంత స్థలాలుంటే ఇళ్ళ నిర్మాణానికి రూ. పది లక్షలు ఇవ్వాలి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సొంత స్థలాలు ఉన్న ఇల్లు లేనివారికి ఇంటి నిర్మాణానికి రూ. 10 లక్షలు ఇవ్వాలని, అట్లాగే కొత్త ఆసరా పెన్షన్‌లను మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆర్మూర్‌ ఆర్డీవో కార్యాలయం ఎదుట ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఆర్‌డివోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పీవైఎల్‌ జిల్లా అధ్యక్షులు కిషన్‌, ప్రధాన కార్యదర్శి సుమన్‌, నాయకులు బట్టు …

Read More »

రాజీవ్‌ స్వగృహ సహాయ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామ శివారులోని రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో సహాయ కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. రాజీవ్‌ స్వగృహలోని గృహాలను, ఫ్లాట్లను చూడడానికి ఎంత మంది వస్తున్నారని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫార్మేషన్‌ రోడ్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్‌ఐఐసి నిజామాబాద్‌ జోన్‌ డిప్యూటీ …

Read More »

కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్‌

ఆర్మూర్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లి ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలోని 15 నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానిక ఆరోగ్య కార్యకర్త జక్కుల మోహన్‌ మాట్లాడుతూ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నందున 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల యువకులు 18 నుండి …

Read More »

ఫత్తేపూర్‌ పాఠశాలకు డెస్క్‌ బెంచీల వితరణ

ఆర్మూర్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం ఫత్తేపూర్‌ ప్రాథమిక పాఠశాలకు ప్రముఖ పారిశ్రామికవేత్త చిట్టాపూర్‌ గడ్డం దయానంద్‌ రెడ్డి సోమవారం 20 డిస్క్‌ బెంచీలను అందజేశారు. తర్వాత సర్పంచ్‌ కొత్తపల్లి లక్ష్మి లింబాద్రి విద్యార్థులకు ఉచితంగా మాస్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కొత్తపల్లి లక్ష్మి లింబాద్రి, ఎంపీటీసీ కొక్కుల హన్మాండ్లు, పీఏసీఎస్‌ చైర్మన్‌ గడ్డం శ్రవణ్‌ రెడ్డి, ఎంఈవో పింజ రాజ …

Read More »

వృక్షశాస్త్రంలో శిరీష సోమీనేనీకి డాక్టరేట్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణా విశ్వవిద్యాలయంలోని వృక్షశాస్త్ర విభాగంలో శిరీష సోమీనేనీకి పిహెచ్‌. డి. డాక్టరేట్‌ అవార్డు ప్రదానం చేశారు. అందుకు గాను ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలోని సమావేశ మందిరంలో సోమవారం ఉదయం ఆమెకు ఓపెన్‌ వైవా వోస్‌ (మౌఖిక పరీక్ష) నిర్వహించారు. వృక్షశాస్త్ర విభాగాధిపతి ఆచార్య డా. అహ్మద్‌ అబ్దుల్‌ హలీంఖాన్‌ పర్యవేక్షణలో ‘‘స్టడీస్‌ ఆన్‌ ఎపెక్ట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ …

Read More »

జిల్లాకు స్వచ్ఛ సర్వేక్షన్‌ బృందాలు

కామారెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాలుగు రోజుల్లో జిల్లాలోని వివిధ గ్రామాలను స్వచ్ఛ సర్వేక్షన్‌ బృందాలు పర్యటిస్తాయని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరై అధికారులతో మాట్లాడారు. గ్రామాల్లోని పాఠశాలలు, పంచాయతీ భవనాలు, ఆరోగ్య కేంద్రం భవనాలు, అంగన్‌వాడి భవనాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలని సూచించారు. మంగళవారం ఉదయం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »