డిచ్పల్లి, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ పరిపాలనా భవనం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మొదటగా మహాత్మా గాంధీ, డా. బి. ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి, జ్యోతి ప్రజ్వలనం చేశారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మాట్లాడుతూ సర్వసత్తాక, సామ్యవాద, …
Read More »శ్రీ చైతన్య పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు..
ఆర్మూర్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణం శ్రీ చైతన్య పాఠశాలలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ప్రిన్సిపాల్ ముత్తు నందిపాటి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా గణతంత్ర దినోత్సవం ఔన్నత్యాన్ని, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితమే గణతంత్ర దినోత్సవం అని కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా పవిత్రమైనదని, నేటి విద్యార్థులను రేపటి …
Read More »సమాచార హక్కు చట్టం జిల్లా ఇన్చార్జిగా వేణు
కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట కమిటీ బొక్కల వేణుని నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల ఇంఛార్జిగా నియమిస్తున్నట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న సురేష్ డానియల్ నేలపాటిని జిల్లా ప్రెసిడెంట్గా నియమిస్తున్నట్లు మంగళవారం సమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట్ర కమిటీ తెలిపింది. ఈ సందర్భంగా నూతన ఉమ్మడి జిల్లా ఇంఛార్జి వేణు, కామారెడ్డి …
Read More »శ్రీ నిధి ఎక్స్గ్రేషియా అందజేసిన కలెక్టర్
కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెర్ప్ సమన్వయకర్త ఆలే శ్రీనివాస్ పిట్లం మండలంలో విధులు నిర్వర్తిస్తూ అనారోగ్య కారణాల వల్ల ఆగస్టు 31,2021 న మృతి చెందారు. శ్రీ నిధి ద్వారా రూ.1.50 లక్షల ఎక్స్ గ్రేషియా మంజూరైంది. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, శ్రీనివాస్ భార్య నాగజ్యోతికి మంగళవారం చెక్కును అందజేశారు. సెర్ప్ సిబ్బంది ఏదైనా కారణం చేత మృతి చెందితే …
Read More »టీయూ వీసీకి వైశ్య వికాసం డైరీ బహూకరణ
డిచ్పల్లి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్కు వాసవి గ్రూప్ ఆఫ్ చైర్మన్ యర్రం విజయ్ కుమార్ వైశ్య వికాసం డైరీని మంగళవారం వీసీ చాంబర్లో బహూకరించారు. నాగరాజు డైరీని వీసీకి అందించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ వాసవి క్లబ్ వారు వివిధ సామాజిక, సాంస్కృతిక సేవా రంగాలలో విస్తృతమైన సేవలందిస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే వారి …
Read More »టీయూలో జాతీయ బాలికల దినోత్సవం
డిచ్పల్లి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఉమెన్ సెల్ ఆధ్వర్యంలో డైరెక్టర్ డా. కె. అపర్ణ సోమవారం సాయంత్రం వర్చువల్ వేదికగా ఆన్లైన్ లో జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ విశ్వవిద్యాలయ మహిళా విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. పోటీల్లో చాలా మంది విద్యార్థులు చిత్రాలు గీసి ఆన్లైన్లో ప్రదర్శించారు. అందులో హరిప్రియ, యోగిత, ద్యాగలి సాత్త్విక, …
Read More »దళిత కుటుంబాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ ధ్యేయం
కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళిత కుటుంబాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో మంగళవారం చిరు వ్యాపారులకు ఉచిత రుణాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కామారెడ్డి నియోజకవర్గం లో 110 మంది చిరు వ్యాపారులకు యాభై వేల రూపాయల చొప్పున ఉచితంగా ప్రభుత్వం రుణాలను …
Read More »ఓటు హక్కు పవిత్రమైంది
కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటు హక్కు పవిత్రమైందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు హక్కును ప్రతి ఎన్నికల్లో వినియోగించుకోవాలని కోరారు. కొత్త ఓటర్లకు ధన్య వాదాలు తెలిపారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను ఓటు …
Read More »వ్యాపార సంస్థల వద్ద భౌతిక దూరం పాటించాలి…
కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డిలో మంగళవారం జ్వరం సర్వేను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ లక్షణాలున్నవారికి మందుల కిట్ అందజేయాలని సూచించారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని కోరారు. వ్యాపార సంస్థల వద్ద భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు. 15 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు కోవిడ్ …
Read More »పట్టణ మైనారిటీ కమిటీ ఏర్పాటు..
కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణ బీజేపీ మైనారిటీ మోర్చా కమిటీని పట్టణ అధ్యక్షుడు నేహల్ ఏర్పాటు చేశారు. అనంతరం పట్టణ మైనారిటీ మోర్చా నూతన కమిటీ సభ్యులు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం కమిటీ సభ్యులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా రమణా రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఏ ఒక్క …
Read More »