Constituency News

బి.ఇ.డి కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యునివర్సిటీ పరిధిలోని బి.ఇ.డి. కళాశాలల అక్రమ అఫియషన్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం యూనివర్సిటీలో వైస్‌ చాన్సలర్‌ చాంబర్‌ వద్ద డిమాండ్‌ చేశారు. విద్యార్థి నాయకులు నినాదాలు చేస్తు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ యునివర్సిటి పరిధిలోని బి.ఇ.డి. కళాశాలలలో కనీస వసతులు లేవని, అధ్యాపకులు కూడా లేరని అదే విధంగా …

Read More »

పదోన్నతులు కల్పించండి…

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజ్‌, తెలంగాణ యూనివర్సిటీలో 2014 లో నియమితులైన రెగ్యులర్‌ అధ్యాపకులు వారికి పదోన్నతులు కల్పించక పోవడంపట్ల గురువారం ధర్నా నిర్వహించారు. 2014 లో నియమితులైన అధ్యాపకుల అధ్యక్షుడు డా. బాలకిషన్‌, కార్యదర్శి డా. లక్ష్మణ్‌ చక్రవర్తి మాట్లాడుతూ తమకు వీలైనంత త్వరగా పదోన్నతులు కల్పించాలని లేనిచో నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలంగాణ విశ్వవిద్యాలయ …

Read More »

పాఠశాలను తనిఖీ చేసిన ఎంపీపీ

కామారెడ్డి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండలంలోని స్కూల్‌ తాండ జడ్‌.పి.హెచ్‌.ఎస్‌ పాఠశాలను ఎంపీపీ నా రెడ్డి దశరథ రెడ్డి పరిశీలించారు. విద్యా విషయంలో కనీస మౌలిక వసతులు విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజనం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులకు అందాల్సిన పౌష్టికాహారం అందడం లేదని తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం నిర్వాహకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పైన ఆగ్రహం …

Read More »

బోరు మోటారు ప్రారంభించిన ఎంపిపి

కామారెడ్డి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండలం స్కూల్‌ తాండ గ్రామంలో, జగదాంబ తండా గ్రామాలలో బోరు మోటర్‌ను ఎంపీపీ దశరథ రెడ్డి ప్రారంభించారు. తీవ్ర నీటి ఎద్దడి ఉన్నదని ఇరు గ్రామాల ప్రజల ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు స్థానిక ఎంపిటిసి సంత్యఅలి చంద్రునాయక్‌, ఎంపిపి దశరథ రెడ్డి నిధుల నుండి రెండు గ్రామాల దాహర్తిని తీర్చాలని బోర్‌ మోటార్‌ వేస్తున్నామని తెలిపారు. నీటి …

Read More »

అత్యవసర సమయంలో రక్తదానం

కామారెడ్డి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యవసర పరిస్థితిలో కామారెడ్డిలోని ప్రైవేట్‌ వైద్యశాలలో చికిత్స పొందుతున్న గాంధారి మండలానికి చెందిన మహిళకి చికిత్స నిమిత్తం బి.నెగెటివ్‌ రక్తం అవసరం ఉండగా వారి కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సమూహ నిర్వాహకులు బోనగిరి శివకుమార్‌, కొత్మీర్‌ కార్‌ రామకృష్ణ లను సంప్రదించారు. దీంతో జిల్లా కేంద్రానికి చెందిన వడ్ల సురేష్‌ సహకారంతో అత్యల్పంగా లభించే బి. నెగెటివ్‌ …

Read More »

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా కొత్తగా వచ్చిన దరఖాస్తులను, తొలగించాల్సిన పేర్లను పరిశీలించి వేగవంతంగా సవరణ జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం ఓటర్‌ నమోదు కార్యక్రమం గరుడ యాప్‌ వినియోగంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా శశాంక్‌ గోయల్‌ …

Read More »

అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలి…

కామారెడ్డి, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీ భూములు అక్రమణకు గురికాకుండా రెవిన్యూ, అటవీ, పోలీస్‌ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో అటవీ, రెవెన్యూ, పోలీస్‌ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అటవీ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో అర్హత గల లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించామని చెప్పారు. …

Read More »

ఎయిడ్స్‌ రహిత జిల్లాగా మార్చాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎయిడ్స్‌ రహిత జిల్లాగా మార్చాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం ప్రపంచ ఎయిడ్స్‌ దినం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణా సంస్థ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎయిడ్స్‌ను అరికట్టడంలో ప్రతి ఒక్కరు …

Read More »

వసతి గృహాన్ని తనిఖీ చేసిన చీఫ్‌ వార్డెన్‌

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ మెయిన్‌ క్యాంపస్‌ బాలికల వసతి గృహంను బుధవారం తెలంగాణ విశ్వవిద్యాలయ చీఫ్‌ వార్డెన్‌ డాక్టర్‌ మొహమ్మద్‌ అబ్దుల్‌ ఖవి తనిఖీ చేశారు. అక్కడి విద్యార్థినులతో సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. థర్డ్‌ వేర్‌ కరోనా వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి విద్యార్థినులు జాగ్రత్త వహించాలని ముఖానికి మాస్కు మరియు శానిటైజర్‌ దగ్గర ఉంచుకోవాలని, మీ రూమ్‌లో …

Read More »

ఖానాపూర్‌లో గ్రామ దేవతల విగ్రహాల ప్రతిష్టాపన

ఆర్మూర్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం ఖానాపూర్‌ గ్రామంలో బుధవారం గ్రామాభివృద్ది కమిటీ, గ్రామ ప్రజలు అధ్వర్యంలో గ్రామ దేవతల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. సోమవారం నుండి పూజలు హోమం మూడు రోజుల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదే విదంగా బుధవారం చివరి రోజు కావున గ్రామంలో దేవతా మూర్తుల విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఇంతకు ముందు ఈ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »