నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జై తెలంగాణ నినాదాలు లోక్సభలో దద్దరిల్లాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు లోక్సభలో ఆందోళనను చేపట్టి స్పీకర్ పొడియం వద్ద నిరసన తెలియజేసి వెల్ లోకి దూసుకెల్లారు. తెలంగాణలో ధాన్యం సేకరించాలంటూ నామా నాగేశ్వర రావు నేతృత్వంలోని ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్లారు. ఆకుపచ్చ కండువాలు ధరించిన టీఆర్ఎస్ ఎంపీలు వరిధాన్యం సేకరణపై జాతీయ విధానం …
Read More »రక్తదాతలకు కరోణ వారియర్ అవార్డ్స్
కామారెడ్డి, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్నిపురస్కరించుకుని జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు ఆధ్వర్యంలో కరోనా సమయంలో రక్తదానం, ప్లాస్మాదానం చేసిన దాతలకు ప్రశంసా పత్రాలను, మెమొంటోలను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ …
Read More »సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
ఆర్మూర్, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం ఆలూరు గ్రామంలో నలుగురు లబ్ధిదారులకు గాను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పియుసి చైర్మన్ మంజూరు చేయంచిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. లబ్దిదారుల వివరాలు : కోమటి శేఖర్ రూ. 54 వేలుగోసం శంకర్ రూ. 36 వేలుగోసం పెంటవ్వ రూ. 23 వేలుఅటెండర్ భూమేష్ రూ. 17 వేలుఎత్తిన బోజన్న రూ. 12 వేలు6.కావల్ల …
Read More »తెయులో ఎయిడ్స్ అవగాహన సదస్సు
డిచ్పల్లి, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో యన్.యస్.యస్ యూనిట్ 1, 4 ప్రోగ్రాం ఆఫీసర్లు డా. స్రవంతి, డా. యన్.స్వప్న ఆధ్వర్యంలో డిసంబర్ ఒకటిన అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సెమినార్ హల్లో జరిగిన కార్యక్రమములో ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ సహాయ ఆచార్య ఏ. నాగరాజు, డా. ఏ. పున్నయ్య, అసిస్టెంట్ …
Read More »ఆర్మూర్లో వినూత్న నిరసన
ఆర్మూర్, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డిజిల్ల వ్యాట్ తగ్గించనందుకు నిరసనగా ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తావద్ద గల భారత్ పెట్రోల్ బంక్ నుండి జాతీయ జెండా, క్లాక్ టవర్ ముందున్న ఇండియన్ పెట్రోల్ బంక్ వరకు ట్రాక్టర్ను తాడుతో లాగి వెంటనే పెట్రోల్, డీజిల్ల వ్యాట్ ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ …
Read More »రోడ్డు పనులు పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపల్లి శివారులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కు సంబంధించి జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనులను సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పరిశ్రమ ఏర్పాటుతో భూములు కోల్పోతున్న రైతులు తమకు నిర్దిష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. 45 రోజుల్లో మరోచోట అదే సర్వే నెంబర్లో భూములు ఇప్పిస్తామని కలెక్టర్ చెప్పారు. కలెక్టర్ వెంట ఆర్డీవో శీను, తహసీల్దార్ …
Read More »గాంధారి ఏకలవ్య గురుకుల పాఠశాల దత్తత
కామారెడ్డి, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి ఏకలవ్య గురుకుల పాఠశాలను దత్తత తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలో సోమవారం గురుకుల పాఠశాల భవనాల నిర్మాణం, మరమ్మతు పనులపై సమీక్ష నిర్వహించారు. నాగిరెడ్డిపేటలో గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులకు త్వరలో భూమి పూజ చేయడానికి తేదీని ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్లారెడ్డిలో గురుకుల …
Read More »పండ్ల చెట్లు విరివిగా పెంచాలి…
కామారెడ్డి, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి ఎంపిపి దశరథ రెడ్డి తన రోజువారీ పర్యటనలో భాగముగా తన మండల పరిధిలోని మద్దికుంట ఫారెస్ట్ పరిధిలో గల నర్సరీ నీ తనిఖీచేసి సంబంధిత అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు. ముఖ్య మంత్రి కేసిఆర్ చెప్పినట్లు కోతులు అడవిలో ఉండాల్సినవి పట్టణాలలో గ్రామాలలో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వాటికీ పరిష్కారం అడవిలో పండ్ల చెట్లు పెంచాలని …
Read More »వసతి గృహాన్ని పరిశీలించిన ఎంపిపి
కామారెడ్డి, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి ఎంపిపి దశరథ రెడ్డి తన పర్యటనలో భాగంగా సోమవారం రామారెడ్డి ఎస్సి హాస్టల్లో విద్యార్థుల సాదక బాదకాలు అడిగి తెలుసుకున్నారు. విద్య విషయాలు, కనీస అవసరాలు విద్యార్థులని అడిగి తెలుసుకున్నారు. అలాగే మధ్యాహ్న బోజనం పరిశీలించారు. పాలు సరిగా కొలతల ప్రకారం అందించాలని పౌష్టిక ఆహారం అందిచడంలో అలసత్వం చేయరాదని సిబ్బందికి సూచించారు. ఎంపిపి తమ హాస్టల్కు …
Read More »బాల్య వివాహాలు జరగకుండా చూడాలి…
కామారెడ్డి, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్య వివాహాలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జిల్లా బాలల రక్షణ యూనిట్ జిల్లా లెవెల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో బాల్య వివాహాలు జరిగితే 1098 నెంబర్ సమాచారం ఇవ్వాలని సూచించారు. అనాధ బాలలకు రక్షణ కల్పించాలని కోరారు. …
Read More »