Breaking News

Constituency News

నవోదయలో ప్రవేశానికి దరఖాస్తులు…

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2022-23 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి నవంబర్‌ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 30న నిర్వహిస్తారు. విద్యార్థులు 2021-22లో ఐదో తరగతి చదివి ఉండాలి. విద్యార్థులు 1.5.2009 నుంచి 30.4.2013 మధ్య జన్మించి ఉండాలి. సంబంధిత జిల్లాలోని పభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో 3, 4వ తరగతులు చదివి ఉండాలి. దరఖాస్తులను …

Read More »

భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడిన వీరవనిత ఐలమ్మ

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్‌ పట్టణ శాఖ అధ్యక్షులు జెస్సు అనిల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం రజాకార్లతో పోరాటం చేసిన వీర వనిత ఐలమ్మ 126 వ జయంతి పురస్కరించుకుని ఆర్మూర్‌ ధోబి ఘాట్‌ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కిసాన్‌ మోర్చా …

Read More »

రాష్ట్ర శాసనసభ భవనంలో ఐలమ్మ జయంతి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వర్గీయ ఐలమ్మ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ భవనంలోని ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ వెన్న భూపాల్‌ రెడ్డితో కలిసి రోడ్లు భవనాలు, హౌసింగ్‌, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి నివాళులు అర్పించారు. పియుసి ఛైర్మన్‌ ఎ. జీవన్‌ రెడ్డి, లెజిస్లేటివ్‌ సెక్రటరీ …

Read More »

25న జరగాల్సిన వివిధ పరీక్షలు వాయిదా…

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో శనివారం (సెప్టెంబర్‌ 25) నిర్వహించాల్సిన వివిధ పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో ఎంఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష శనివారం నిర్వహించనుండడంతో ఆ రోజునాటి పరీక్షలు వాయిదా వేసినట్లు వివరించారు. పీజీఆర్‌ఆర్‌సీడీఈ ద్వారా అందించే పీజీ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ …

Read More »

హరిత కార్యాలయాలుగా మార్చాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ కార్యాలయాలను హరిత కార్యాలయాలుగా మార్చాలని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. పెద్ద కొడప్గల్‌ ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శిల సమావేశంలో మాట్లాడారు. సమయపాలన పాటించాలని సూచించారు. ఉపాధి హామీ వర్క్‌ ఫైళ్లను పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేసిన తాలాబ్‌ తండ, లింగంపల్లి పంచాయతీ కార్యదర్శిలకు సన్మానం చేశారు. …

Read More »

పనులు చేపట్టిన చోట బోర్డులు ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం సిహెచ్‌సిని శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ సందర్శించారు. వ్యాక్సినేషన్‌ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీని సందర్శించారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టిన వర్క్‌ ఫైళ్లను ఈనెల 27లోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనులు చేపట్టిన చోట బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. తాసిల్దార్‌ కార్యాలయంలో ధరణిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వివరాలను …

Read More »

ఇదే ఉత్సాహంతో పనిచేయాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ గారు చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కామారెడ్డి జిల్లాలో ముగిసి రాజన్న సిరిసిల్లాలో సాగుతున్న పాదయాత్రలో శుక్రవారం ఉదయం లింగన్నపేట వద్ద జరిగిన యాత్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో సంగ్రామ యాత్ర విజయవంతం చేసినందుకు జిల్లా అధ్యక్షురాలు అరుణతారతో పాటు …

Read More »

దోపిడీ వ్యవస్థ నిర్మూలనలో భాగంగానే కులాల నిర్మూలన

బోధన్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోపిడీ వ్యవస్థ నిర్మూలనలో భాగంగానే కులాల నిర్మూలన జరుగుతుందని సిపిఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్‌ డివిజన్‌ కార్యదర్శి కే. గంగాధర్‌ అన్నారు. శుక్రవారం బోధన్‌ పట్టణంలోని గంజ్‌లో జరిగిన కుల నిర్మూలన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. నేటి పాలకులు కులాలను రూపుమాపకుండా కుల …

Read More »

కాంగ్రెస్‌లో భారీగా చేరికలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు సమయం ఉంది. ఇక ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు చక చక పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార తెరాస పార్టీకి కాస్త వ్యతిరేక పవనాలు వీస్తున్న క్రమంలో ప్రజలకు తాయిలాలు ఇవ్వడం మొదలు పెట్టారు సిఎం కేసీఆర్‌. …

Read More »

ఘనంగా కోటపాటి జన్మదిన వేడుకలు

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ రైతు నాయకుడు కోటపాటి నరసింహ నాయుడు జన్మదినం ఆర్మూర్‌లోని విజయలక్ష్మి గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించారు. వందలాది మంది రైతులు, యువకులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం డి. రామ్‌ కిషన్‌ రావు సీనియర్‌ టిఆర్‌ఎస్‌ నాయకులు ప్రారంభించారు. 161 మంది యువకులు రక్తదానం చేశారు. అనంతరం జరిగిన జన్మదిన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »