హైదరాబాద్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యూకే తెలంగాణ జాగ ృతి ఆధ్వర్యంలో లండన్లో మెగా బతుకమ్మ వేడుకలకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను దేశ విదేశాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ జాగ ృతి నాయకులను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. తెలంగాణ జాగృతి యూకే విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 10 వ తేదీన …
Read More »సిక్కుల కాలనీలో సమస్యల పరిష్కారం..
ఆర్మూర్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణం, సంతోష్ నగర్లో గల లోతట్టు ప్రాంతం సిక్కుల కాలనీలో పేద సిక్కు కులస్థులు ప్రభుత్వ స్థలంలో చిన్న చిన్న గుడిసెలు రేకుల షెడ్లు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో ఇండ్లలో వర్షపు నీరు వచ్చి బియ్యం, ఇతర వస్తువులు తడిసి నష్టం వాటిల్లింది. మంగళవారం ఉదయం మున్సిపల్ కౌన్సిలర్ …
Read More »భారీ వర్షాల నేపథ్యంలో సెలవు ప్రకటించిన సి.ఎం.
హైదరాబాద్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గులాబ్ తూఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడ్డ పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తో సాయంత్రం సమీక్షించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశమున్నందున రాష్ట్రంలోని అన్నిపాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రేపు మంగళ వారం …
Read More »జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలి
హైదరాబాద్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ వల్ల నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు మూడు రోజులపాటు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ …
Read More »జిల్లా పోలీసు శాఖ వారి ముఖ్య సూచన
కామారెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గులాబ్ తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన మరియు రానున్న రెండు, మూడు రోజులు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున జిల్లా ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కామారెడ్డి జిల్లా పోలీసుశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. …
Read More »పరీక్షలు వాయిదా
హైదరాబాద్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యునివర్సిటీ పరిధిలో సెప్టెంబర్ 28, 29 న జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా రెండు రోజుల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మిగిలిన తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలలో ఎటువంటి మార్పు లేదన్నారు. వాయిదా వేసిన పరీక్షల …
Read More »అంబులెన్స్లో ప్రసవం
కామరెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట భట్టు తండాకు చెందిన సలావత్ విజయ పురిటి నొప్పులు రావడంతో రాత్రి 12 గంటలకు 108 అంబులెన్స్కు ఫోను చేయగా.. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని, తక్షణమే సలావత్ విజయ (28) ని ఆసుపత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికం అవడంతో, అంబులెన్స్లో సుఖ ప్రసవం చేశారు. రెండవ కాన్పులో ఆడబిడ్డకు …
Read More »శ్రద్దగా ఆలకించిన ప్రజావాణి
కామారెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో ప్రజల సమస్యలను జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ శ్రద్ధగా విన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల సమస్యలను విన్న కలెక్టర్ వివిధ శాఖల అధికారులను వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండల ప్రత్యేక అధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు ఇబ్బందులు …
Read More »కామారెడ్డిలో లక్ష్మణ్ బాపూజీ జయంతి
కామరెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి చేశారని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. సోమవారం బాపూజీ జయంతి సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ …
Read More »న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లు వెంటనే ప్రవేశపెట్టాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పార్లమెంటులో న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని కామారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి డిమాండ్ చేశారు. సోమవారం అదనపు జిల్లా కోర్టు సముదాయం ప్రధాన గేటు వద్ద కామారెడ్డి న్యాయవాదులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇటీవల ఢల్లీి రోహిణి కోర్టులో జరిగిన దాడిని ముక్తకంఠంతో ఖండిరచారు. కామారెడ్డి న్యాయవాదులు పెద్ద ఎత్తున …
Read More »