Constituency News

వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైద్యులు, వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. సదాశివనగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి వ్యాక్సినేషన్‌ కేంద్రాలను తప్పనిసరిగా తెరిచి ఉంచాలని కోరారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనారోగ్య సమస్యలు …

Read More »

లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసిన స్పీకర్‌

బాన్సువాడ, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో రుద్రూర్‌ మండలానికి సంబంధించిన 46 మందికి కళ్యాణాలక్ష్మి, 13 మందికి షాధిముభారక్‌ చెక్కులు మొత్తం రూ. 59,06,844 విలువ గల 59 చెక్కులను లబ్ధిదారులకు రాష్ట్ర శాసనసభపతి పోచారం శ్రీనివాస రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిసిసిబి ఛైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, రుధ్రూర్‌ మండల ఎంపీపీ సుజాత నాగేందర్‌, …

Read More »

క్షత్రియ సమాజ్‌ ఆద్వర్యంలో ఉచిత బియ్యం పంపిణీ

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్షత్రియ యువజన సమాజ్‌ ఆధ్వర్యంలో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని యువజన సమాజ్‌అధ్యక్షులు జీవి ప్రశాంత్‌ నిర్వహించారు. ఆర్మూర్‌ పట్టణంలోని చిన్న బజార్‌ వద్ద గల లక్ష్మీనారాయణ మందిరంలో యువజన సమాజ్‌ ఆధ్వర్యంలో క్షత్రియ పేద ప్రజలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసినట్టు చెప్పారు. ఎస్‌ఎస్‌కె సమాజ్‌ అధ్యక్షులు పడాల్‌ గణేష్‌ జన్మదినం సందర్బంగా తనవంతుగా 80 మంది …

Read More »

టిఎన్‌జివోస్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన

బాన్సువాడ, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని 5వ వార్డులో గల అరాఫత్‌ కాలనీలో నూతనంగా నిర్మించనున్న టిఎన్‌జివోస్‌ భవన శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డితో కలిసి ఉమ్మడి నిజమాబాద్‌ జిల్లా డిసిసిబి చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో టిఎన్‌జివోస్‌ రాష్ట్ర అధ్యక్షులు మామిల్ల రాజేందర్‌, సెక్రెటరీ రాయికంటి ప్రతాప్‌, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల …

Read More »

బోధన్‌లో స్టేడియం ఏర్పాటుకు స్థల పరిశీలన

బోధన్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అమీర్‌ ఆదేశాల మేరకు శక్కర్‌ నగర్‌లో స్టేడియం ఏర్పాటు కోరకు శక్కర్‌ నగర్‌ ఎన్‌.ఎస్‌.ఎఫ్‌ క్లబ్‌ను బోధన్‌ ఆర్డిఓ రాజేశ్వర్‌, అధికారులు పరిశీలించారు. బోధన్‌ పట్టణంలోని శక్కర్‌ నగర్‌లో స్పోర్ట్స్‌ స్టేడియం, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు కొరకు బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అమీర్‌ ఆదేశాల మేరకు ఎన్‌.ఎస్‌.ఎఫ్‌ క్లబ్‌ను మంగళవారం బోధన్‌ ఆర్డిఓ రాజేశ్వర్‌, …

Read More »

నిజాంసాగర్‌ మండలంలో 1800 మంది దళిత బంధు పథకానికి ఎంపిక

కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలో 1800 మంది లబ్ధిదారులను దళిత బంధు పథకానికి అర్హులుగా ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జిల్లా స్థాయి అధికారులతో దళిత బందు పథకంపై అవగాహన కల్పించారు. లబ్ధిదారులు తీసుకున్న నగదును ఆర్థిక అభివృద్ధి కోసం వినియోగించుకోవాలని సూచించారు. చిన్న పరిశ్రమలు, వివిధ రకాల …

Read More »

ప్రజావాణి వినతులు వారం రోజుల్లో పరిష్కరించాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో ప్రజలు విన్నవించిన సమస్యలను వారం రోజుల వ్యవధిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై కలెక్టర్‌ మాట్లాడారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ …

Read More »

రోజువారి లక్ష్యాలు పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు రోజు వారి లక్ష్యాలను పూర్తిచేసే విధంగా వైద్య అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో వైద్య శాఖ అధికారులతో టెలీ కాన్పరెన్సులో మాట్లాడారు. ప్రతిరోజు ఆరోగ్య కార్యకర్త వందమందికి తప్పనిసరిగా వ్యాక్సినేషన్‌ చేసే విధంగా చూడాలన్నారు. 100 శాతం ఫస్ట్‌ డోస్‌ వ్యాక్సిన్‌ పూర్తి చేసిన …

Read More »

పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాను…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి గణేష్‌ నిమజ్జన శోభాయాత్రను జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్‌, ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదికపై ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ.. నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా శాంతియుతంగా …

Read More »

ప్రశ్నిస్తాం.. దమ్ముంటే నాపై రాజద్రోహం కేసు పెట్టు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలను అడుగడుగునా ప్రశ్నిస్తాం.. ముఖ్యమంత్రి చేసిన ప్రజా ద్రోహాన్ని ప్రశ్నిస్తాం నీకు దమ్ముంటే నా పై రాజద్రోహం కేసు పెట్టు కేసీఆర్‌ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. ప్రజా సమస్యలపై చైతన్యం చేస్తూ, ప్రజల స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రజాసంగ్రామ యాత్ర పేరిట చేపట్టిన పాదయాత్రలో బాగంగా సోమవారం కామారెడ్డి జిల్లా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »