కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన కలకుంట్ల రాజేశ్వరరావు (67) అనీమియా వ్యాధితో గాంధీ వైద్యశాల హైదరాబాదులో చికిత్స పొందుతున్నడంతో అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరమని డాక్టర్లు సూచించడంతో వారికి కావలసిన రక్తం దొరకకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించడంతో వారికి కావలసిన …
Read More »ఆచార్యులకు మార్గ నిర్దేశం చేసిన పక్కి శ్రీనివాస్
బాన్సువాడ, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ ప్రైవేటు పాఠశాలలో ఆదివారం ఆధార భూత కేంద్రీయ విషయాల వర్గా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్ు ఇందూరు విభాగ్ వ్యవస్థ ప్రముఖీ శ్రీనివాస్ పాల్గొని శిశుమందిర్ పాఠశాల ఆచార్యులకు మాతాజీలకు మార్గం నిర్దేశించేశారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు నాగులమ్మ వెంకన్న గుప్తా, కార్యదర్శి సిర్న దత్తు, జిల్లా …
Read More »కొండూరులో స్వచ్ఛత హీ సేవ
నందిపేట్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో ప్రభుత్వ పాలిటెక్నిక్, నందిపేట జాతీయ సేవా పథకం విద్యార్థులు కేంద్ర ప్రభుత్వంచే జారీ చేయబడిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఇందులో భాగంగా ప్రోగ్రాం ఆఫీసర్ లక్ష్మణ్ శాస్త్రి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనర్థాలు, ప్లాస్టిక్ నివారణ పై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ …
Read More »సీఎం కు కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రేస్ ఎన్నారై సెల్
హైదరాబాద్, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం జీఓ విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని టీపీసీసీ ఎన్నారై సెల్, గల్ఫ్ జెఏసి బృందం మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్లతో కలిసి కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. సహకరించిన మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. టీపీసీసీ ఎన్నారై …
Read More »రానున్న రెండు రోజులు… మళ్లీ వర్షాలు!
హైదరాబాద్, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రానున్న రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ హెచ్చరించింది. సెప్టెంబరు 20, 21 తేదీల్లో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిందివాతావరణ పరిస్థితుల కారణంగా ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది.హైదరాబాద్ విషయానికొస్తే, సెప్టెంబర్ 22 వరకు నగరంలో ఆకాశం మేఘావృతమై …
Read More »జాతీయస్థాయి పోటీలకు తండా యువకుడు
బాన్సువాడ, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ తాండ గ్రామపంచాయతీ పరిధిలోని కన్నయ్య తండాకు చెందిన గిరిజన యువకుడు జైపాల్ జావలిన్ త్రో క్రీడల్లో జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో క్రీడా అభిమానులు తండావాసులు యువకున్ని అభినందించారు. పేదింటి కుటుంబానికి చెందిన జైపాల్ యొక్క తండ్రి హస్రత్ గత రెండు సంవత్సరాల క్రితం విద్యుత్ షాక్తో మృతి చెందారు. తల్లి వ్యవసాయ పనులు …
Read More »పేద ప్రజలకు అండగా షబ్బీర్ అలీ
కామారెడ్డి, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణానికి చెందిన పి. రవి కుమార్ అనారోగ్యంతో బాధపడుతూ అపరేషన్ చేయవలసిందని చెప్పగానే వాళ్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున కాంగ్రెస్ నాయకులను సంప్రదించగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి విషయం చెప్పడంతో షబ్బీర్ అలీ వెంటనే స్పందించి నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ తో మాట్లాడి రవికి ప్రభుత్వం తరపు నుండి చికిత్స నిమిత్తం …
Read More »బి.ఎడ్ రెగ్యులర్ పరీక్షలు ప్రారంభం
సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో బి.ఎడ్. రెగ్యులర్ రెండవ సెమిస్టర్ పరీక్షల గురువారం ప్రారంభమైనాయి. గురువారం ప్రారంభమైన పరీక్షకు 1312 విద్యార్థులకు గాను 1258 మంది హాజరైనారు. 54 మంది విద్యార్థులు గైరాజరయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.
Read More »గర్భిణీ మహిళలకు రక్తం అందజేత…
కామారెడ్డి, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న మంజుల (28) కి అత్యవసరంగా ఏ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మెదక్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు సహాయ ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ శర్మ వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవా …
Read More »బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు సత్కారం
బాన్సువాడ, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని తిరుమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులను బుధవారం పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి బదిలీ సహజమని, ఎక్కడ విధులు నిర్వహించిన మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, …
Read More »