Constituency News

కళ్ళు లేవని అధైర్యపడొద్దు

కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంధుల కోసం ప్రత్యేక లిపిని కనిపెట్టి విజ్ఞాన జ్యోతిని వెలిగించిన మహనీయుడు, విద్యావేత్త లూయిస్‌ బ్రెయిలీ అని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. లూయిస్‌ బ్రెయిలీ 215 వ జయంతి వేడుకలను గురువారం కామారెడ్డి కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంధుల …

Read More »

గాంధారిలో కార్డెన్‌ అండ్‌ సర్చ్‌.. ఇప్పపూవు స్వాధీనం

కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం ఉదయము 5 గంటలనుండి 11 గంటల వరకు, ఎల్లారెడ్డి డిఎస్‌పి ఏ. శ్రీనివాసులు ఆధ్వర్యంలో గాంధారి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనీ చెడ్మాల్‌ తండా, నేరెల్‌ తండా, బిర్మల్‌ తండా గ్రామాలలో పరిసర ప్రాంతాల్లో సిఐ సదాశివనగర్‌, సిఐ ఎల్లారెడ్డి, జిల్లాలోని (14) ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు ( 3) ఐదుగురు హెడ్‌ కానిస్టేబుల్‌లు (37) మంది పోలీసు కానిస్టబుల్‌లు, …

Read More »

5న చెట్లకు వేలం

బాన్సువాడ, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్‌ పరిసరాల్లో గల చెట్లను ఈనెల ఐదున సాయంత్రం నాలుగు గంటలకు వేలంపాట నిర్వహించనున్నట్లు బుధవారం డిపో మేనేజర్‌ సరితా దేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు వేలంపాటలో పాల్గొనాలన్నారు.

Read More »

రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి

కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా పూల బొకేలకు బదులుగా నోటు పుస్తకాలు, పెన్నులు, దుప్పట్లు అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధికారులను అభినందిస్తూ వాటిని వసతి గృహ విద్యార్థిని, విద్యార్థులకు అందజేస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌ లో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్‌ …

Read More »

అన్ని పథకాలకు ఒకే దరఖాస్తు ఫారం ఇస్తే సరిపోతుంది…

కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాపాలన దరఖాస్తుల ను అన్ని గ్రామ, వార్డులలో పుష్కలంగా అందుబాటులో ఉంచామని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. ప్రజాపాలన నాల్గవ రోజైన మంగళవారం దోమకొండ మండలం లింగుపల్లి, తూజాల్పూర్‌, బిక్నూర్‌ మండలం బస్వాపూర్‌, మాచారెడ్డి మండలంలోని బండ రామేశ్వర్‌ పల్లి, అక్కాపూర్‌, పాల్వంచ, రామారెడ్డి మండలంలోని ఖానాపూర్‌లో కొనసాగుతున్న …

Read More »

ఆర్టీసీ డ్రైవర్‌కు సన్మానం

బాన్సువాడ, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ఆర్టీసీ డిపోలో సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ చేస్తున్న డిపో డ్రైవర్‌ మొగుల గౌడ్‌ పదవి విరమణ మహోత్సవాన్ని డిపోలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్‌ సరితా దేవి మాట్లాడుతూ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికులందరూ కుటుంబ సభ్యుల వలె అందరితో కలిసి మెలిసి విధులు నిర్వహించిన మొగులా గౌడ్‌ పదవి …

Read More »

గల్ఫ్‌ సంక్షేమానికై చట్టం చేయాలి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ బోర్డు, ఎన్నారై పాలసీ రూపకల్పన గురించి రాబోయే  బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేయాలని గల్ఫ్‌ కార్మిక నాయకుల బృందం సచివాలయంలో మంత్రి డి. శ్రీధర్‌ బాబును ఆదివారం కలిసి విజ్ఞప్తి చేశారు. టిపిసిసి ఎన్నారై సెల్‌ గల్ఫ్‌ కన్వీనర్‌ సింగిరెడ్డి నరేష్‌ రెడ్డి, గల్ఫ్‌ వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి …

Read More »

ప్రజల సంతోషాలే మనకు వేడుకలు

కామారెడ్డి, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిత్యం సవాళ్లతో కూడుకున్న పోలీసు వృత్తికి ఏరోజుకారోజు కొత్తదనం ఉంటుందని, ప్రజల సంతోషాలే మనకు వేడుకలు అవుతాయని జిల్లా ఎస్‌.పి సిహెచ్‌.సింధు శర్మా అన్నారు. 2024 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్‌.పి సిహెచ్‌.సింధు శర్మా మాట్లాడుతూ ఒక ఏడాది కాలంలో మన జయాపజయాలను బేరీజు వేసుకుని …

Read More »

జిల్లా ప్రజలు అన్ని రంగాలలో రాణించాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రజలు అన్ని రంగాలలో రాణించి సుఖసంతోషాలతో విలసీల్లాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. 2024 ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కలెక్టర్‌ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏడాదంతా ప్రతి ఒక్కరికి శుభాలను చేకూర్చాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అభిలషించారు. కొత్త ఏడాదిలో …

Read More »

బాన్సువాడలో వినియోగదారుల వారోత్సవాలు

బాన్సువాడ, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్‌ ఆర్‌ ఎన్‌ కె డిగ్రీ కళాశాలలో వినియోగదారుల వారోత్సవాలను కళాశాల ప్రిన్సిపల్‌ అధ్యక్షతన శనివారం వినియోగదారుల సదస్సును నిర్వహించారు.. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌ ఇందూర్‌ గంగాధర్‌ మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను, విధులను గూర్చి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాల వినియోగదారుల కమిటీ అధ్యక్షుడు సహ ఆచార్య అంబయ్య మాట్లాడుతూ దేశంలో ఈ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »