nizamabad

హిందీ భారతీయతకు ఆత్మ లాంటిది

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జాతీయ హిందీ దినోత్సవ సందర్భంగా హిందీ కవి సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకురాలు, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ మాట్లాడుతూ ప్రాంతాలకు అతీతంగా మనుషులను, మనసులను కలిపి ఉంచే భాష హిందీ అని, హిందీ కేవలం భాష మాత్రమే కాదని భారతీయుల అంతరాత్మ వంటిదని అన్నారు. రాబోయే తరాలకు హిందీ భాషలో …

Read More »

ప్రశాంత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాలతో వినాయక చతుర్థి, మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలు జరుపుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, అందుబాటులోకి తేవాల్సిన సదుపాయాల గురించి గణేష్‌ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ …

Read More »

నేటి పంచాంగం

గురువారం, సెప్టెంబరు 14, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య పూర్తివారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : పుబ్బ తెల్లవారుజాము 5.09 వరకుయోగం : సాధ్యం తెల్లవారుజాము 4.22 వరకుకరణం : చతుష్పాత్‌ సాయంత్రం 5.05 వరకు తదుపరి నాగవం వర్జ్యం : ఉదయం 11.27 – 1.13దుర్ముహూర్తము : ఉదయం 9.54 – 10.43మధ్యాహ్నం …

Read More »

రాష్ట్రపతిచే దృశ్యమాధ్యంలో ఆయుష్మాన్‌ భవ ప్రారంభోత్సవం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయుష్మాన్‌ భవ కార్యక్రమాన్ని దృశ్య శ్రవణ మాధ్యమంలో గుజరాత్‌ రాజభవన్‌ నుండి ప్రారంభించారు. కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో అడిషనల్‌ కలెక్టర్‌ చిత్రా మిశ్రా ఆధ్వర్యంలో ఐడిఓసి లోని వీడియోకాన్ఫరెన్స్‌ హాల్లో పాల్గొని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయుష్‌ ఆరోగ్య సేవలను బలోపేతం చేస్తూ, ఆయుష్‌ హెల్త్‌ వెల్నెస్‌ సెంటర్స్‌లలో …

Read More »

కలెక్టరేట్‌ వద్ద మధ్యాహ్న బోజన కార్మికుల ధర్నా

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య మాట్లాడుతూ గత రెండు నెలల క్రితం రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం భోజనం పథకం కార్మికులు సమ్మె చేసిన సందర్భంగా స్వయంగా విద్యాశాఖ మాత్యులు సబితా …

Read More »

నేడు జిల్లాకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ రాక

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ గురువారం నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.45 గంటలకు డిచ్పల్లి మండలం నడిపల్లి చేరుకోనున్న మంత్రి తలసాని, స్థానికంగా ఏర్పాటు చేస్తున్న ఫిష్‌ మార్కెట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని అర్సపల్లి లోనూ ఫిష్‌ మార్కెట్‌ నిర్మాణానికి భూమి పూజ చేసిన మీదట, …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, సెప్టెంబరు 13,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహుళ పక్షం తిథి : చతుర్దశి తెల్లవారుజాము 4.05 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : మఖ రాత్రి 2.36 వరకుయోగం : సిద్ధం తెల్లవారుజాము 3.48 వరకుకరణం : భద్ర సాయంత్రం 5.03 వరకు తదుపరి శకుని తెల్లవారుజాము 4.05వర్జ్యం : మధ్యాహ్నం 1.18 – 3.04దుర్ముహూర్తము : ఉదయం 11.32 …

Read More »

లక్ష్యాలకు అనుగుణంగా రుణాల పంపిణీ జరగాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయా రంగాలకు రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా సూచించారు. నిజామాబాద్‌ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనందున పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌ లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశం …

Read More »

కదంతొక్కిన బీడీ కార్మికులు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ 4 వేల రూపాయల జీవనభృతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టి.యు) నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియం నుండి వేలాదిమంది బీడీ కార్మికులతో ధర్నాచౌక్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నాచౌక్‌లో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ …

Read More »

విద్యార్థినులను పరామర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అస్వస్థతకు గురై నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీంగల్‌ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పరామర్శించారు. మంగళవారం ఉదయం ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్‌, విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వాకబు చేశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని, బాలికలందరు పూర్తి స్థాయిలో కోలుకునేంత వరకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »