nizamabad

మైనారిటీ రెసిడెన్షియల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్‌

కోటగిరి, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరిలో బాలుర మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పోతంగల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రెసిడెన్షియల్‌ స్కూల్‌ లో విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతుండగా, సరిపడా ఫ్యాకల్టీ ఉన్నారా అని ప్రిన్సిపాల్‌ …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, ఫిబ్రవరి.19, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షం తిథి : సప్తమి పూర్తివారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : స్వాతి ఉదయం 8.13 వరకుయోగం : వృద్ధి ఉదయం 8.48 వరకుకరణం : విష్ఠి సాయంత్రం 5.37 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 2.23 – 4.09దుర్ముహూర్తము : ఉదయం 11.50 – 12.36అమృతకాలం : రాత్రి 12.57 – …

Read More »

తాగు, సాగునీరు, విద్యుత్‌ సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఎక్కడ కూడా తాగునీరు, సాగునీరు, విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి సూచించారు. ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే, సత్వరమే పరిష్కరించాలని అన్నారు. ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ మంచినీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. మంగళవారం హైదరాబాద్‌ …

Read More »

తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న వేసవి సీజన్‌ ను దృష్టిలో పెట్టుకుని తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగానే ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్‌ ఏ.శరత్‌ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ తాగునీటి సరఫరాకు అంతరాయం తలెత్తకుండా అంకితభావంతో పని చేయాలని, నీటి సరఫరా వ్యవస్థను …

Read More »

ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను వెంటనే తొలగించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను గుర్తించి, తక్షణమే వాటిని తొలగించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత రెసిడెన్షియల్‌ విద్యా సంస్థలు, వసతి గృహ సముదాయాల నిర్మాణాల కోసం ఆయా ప్రదేశాలలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకు గాను కలెక్టర్‌ మంగళవారం నిజామాబాద్‌ నగర శివారులోని నాగారం, గుండారం ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా గుండారం …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, ఫిబ్రవరి. 18, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షం తిథి : షష్ఠి తెల్లవారుజామున 4.34 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : స్వాతి పూర్తియోగం : గండం ఉదయం 8.15 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 3.30 వరకుతదుపరి వణిజ తెల్లవారుజామున 4.34 వరకు వర్జ్యం : ఉదయం 11.47 – 1.34దుర్ముహూర్తము : ఉదయం 8.46 – …

Read More »

సమీకృత రెసిడెన్షియల్‌ కోసం స్థల పరిశీలన

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని హంగులతో ప్రభుత్వం నూతనంగా నిర్మించదల్చిన సమీకృత రెసిడెన్షియల్‌ విద్యా సంస్థలు, వసతి గృహ సముదాయం కోసం మెండోరా మండలం పోచంపాడ్‌ లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు చెందిన స్థలాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమవారం పరిశీలించారు. స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన జిల్లా పాలనాథికారి, ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి అనువైన …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, ఫిబ్రవరి.17, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షం తిథి : పంచమి రాత్రి 2.28 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : చిత్ర తెల్లవారుజామున 5.35 వరకుయోగం : శూలం ఉదయం 7.40 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 1.25 వరకుతదుపరి తైతుల రాత్రి 2.28 వరకు వర్జ్యం : ఉదయం 11.52 – 1.39దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.36 …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, ఫిబ్రవరి.16, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షం తిథి : చవితి రాత్రి 12.23 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : హస్త తెల్లవారుజామున 3.02 వరకుయోగం : ధృతి ఉదయం 7.17 వరకుకరణం బవ ఉదయం 11.25 వరకుతదుపరి బాలువ రాత్రి 12.23 వరకు వర్జ్యం : ఉదయం 9.52 – 11.38దుర్ముహూర్తము : సాయంత్రం 4.25 – …

Read More »

‘ఆపద మిత్ర’ మొదటి బ్యాచ్‌ శిక్షణ పూర్తి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనుకోని రీతిలో విపత్తులు సంభవించిన సమయాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ఆపద మిత్ర వాలంటీర్లకు శిక్షణ అందిస్తుండగా, వంద మందితో కూడిన మొదటి బ్యాచ్‌ విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ఎంపిక చేసిన సుమారు 300 మంది కమ్యూనిటీ వాలంటీర్లకు మూడు విడతలుగా ‘ఆపద మిత్ర’ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »