నిజామాబాద్, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పి.సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్లో ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ వరకు వెళ్లి కలెక్టర్కు మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి …
Read More »24 గంటల విద్యుత్తు హామీ నెరవేర్చరా..?
నిజామాబాద్, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో జిల్లా విద్యుత్తు శాఖ ఎస్.ఇ కి వినతి పత్రం సమర్పించారు. నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయం పూర్తిగా విద్యుత్తుపై ఆధారపడి ఉంది, కావున రాష్ట్ర ప్రభుత్వం దేశంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో 24 గంటలు కరెంటు ఇస్తామని చెప్పింది, కానీ ఇప్పటివరకు జిల్లాలో 10 …
Read More »పాత కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మాణాలపై బహిరంగ పర్చాలి
నిజామాబాద్, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏళ్ల తరబడి జిల్లా ప్రజలకు సేవలందించిన పాత కలెక్టర్ భవనాలను ఆగమేఘాల మీద అధికారులు కూల్చివేస్తున్నారని, అక్కడ ఏ నిర్మాణాలు చేపడుతారో ప్రజలకు తెలియజేయాలని సిపిఐ బహిరంగ లేఖ విడుదల చేసింది. సోమవారం సిపిఐ జిల్లా కార్యాలయంలో జిల్లా కలెక్టర్కు విన్నవిస్తూ బహిరంగ లేఖను సిపిఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్ విడుదల చేసారు. ఈ సందర్భంగా సుధాకర్ …
Read More »ప్రజావాణికి 97 ఫిర్యాదులు
నిజామాబాద్, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 97 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీఓ చందర్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, …
Read More »ఆధార్ పర్యవేక్షణకు జిల్లా స్థాయి కమిటీ
నిజామాబాద్, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆధార్ నమోదుతో పాటు నకిలీ ఆధార్ కార్డుల గుర్తింపు, ఇతర అక్రమాలను పరిశీలించి తగు చర్యలు చేపట్టేందుకు వీలుగా జిల్లా స్థాయిలో ఆధార్ పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు అయ్యిందని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత శాఖల అధికారులు, మీ సేవా నిర్వహకులతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ ఈ విషయాన్ని …
Read More »18న టి.యు.డబ్ల్యూ.జే (ఐ.జే.యు) మహాసభ
నిజామాబాద్, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టి.యు.డబ్ల్యు.జే (ఐ.జే.యు) మహాసభను ఈ నెల 18న నిర్వహించనున్నట్లు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి నరసయ్య అదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని టి.యు.డబ్ల్యూ.జే (ఐ జే యు) సభ్యులంతా మహాసభకు సిద్ధం కావాలని, ప్రతి ఒకరు 18న జరిగే సభకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభను నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటు చేశామని తెలిపారు. …
Read More »మాయమాటలు నమ్మొద్దు
నిజామాబాద్, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కానిస్టేబుల్, ఎస్.ఐ ల ఎంపిక ప్రక్రియా పకడ్బందిగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు తెలిపారు. పోలీస్ నియమాకాలకు సంబంధించి ఈ నెల 8 నుండి 22 వరకు 12 రోజుల పాటు జరిగే దేహదారుఢ్య పరీక్షలు నిజామాబాద్ జిల్లా టౌన్ 5 పి.యస్ పరిధిలోని నాగారం వద్ద గల రాజారాం …
Read More »ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన ఓటర్ల వివరాలు తెలుసుకోవాలి
నిజామాబాద్, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ కారణాల వల్ల ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన ఓటర్ల వివరాలను తెలుసుకుని ప్రత్యేక రిజిస్టర్ లో నమోదు చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి బూత్ లెవల్ అధికారులకు సూచించారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతున్న సందర్భంగా కలెక్టర్ ఆదివారం నిజామాబాద్ నగరం మాలపల్లిలో గల స్టాన్రిచ్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు-చేర్పులు, ఆధార్ …
Read More »పోలీస్ రిక్రూట్ సందర్భంగా అధికారులకు ప్రత్యేక అవగాహన
నిజామాబాద్, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలీస్ రిక్రూటుమెంటులో శరీరదారుఢ్య పరీక్షల కోసం పోలీస్ సిబ్బందికి పోలీస్ కమీషనర్ నాగరాజు అవగాహన కల్పించారు. నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని పోలీస్ రిక్రూటుమెంటులో ఆర్హత సాధించిన వారికి శారీరధారుఢ్య పరీక్షల కోసం పోలీస్ కమీషనరేటు కార్యాలయ మిని కాన్ఫెరెన్స్ హాలులో శనివారం పోలీస్ సిబ్బందికి, పోలీస్ కార్యాలయ సిబ్బందికి ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ …
Read More »ఓటర్ల నమోదులో పొరపాట్లు లేకుండా చూసుకోవాలి
నిజామాబాద్, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ల నమోదులో పొరపాట్లకు ఆస్కారం లేకుండా పక్కాగా జాబితా రూపొందేలా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి బూత్ స్థాయి అధికారులకు సూచించారు. ఓటరు నమోదు ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి కలెక్టర్ శనివారం నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ఖలీల్వాడిలోని ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీల్లో కొనసాగుతున్న …
Read More »