నిజామాబాద్, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ల నమోదులో పొరపాట్లకు ఆస్కారం లేకుండా పక్కాగా జాబితా రూపొందేలా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి బూత్ స్థాయి అధికారులకు సూచించారు. ఓటరు నమోదు ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి కలెక్టర్ శనివారం నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ఖలీల్వాడిలోని ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీల్లో కొనసాగుతున్న …
Read More »ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే విజయం మీ సొంతం
నిజామాబాద్, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివ్యాంగులు ఏ రంగంలోనూ ఎవరికి తీసిపోరని, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే ప్రతి ఒక్కరూ అనుకున్న లక్ష్యాలను సాధించి విజయాలను సొంతం చేసుకోగలుగుతారని కలెక్టర్ సి నారాయణరెడ్డి ఉద్బోధించారు. జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ …
Read More »అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
నిజామాబాద్, డిసెంబరు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు జాబితాలో అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. జాబితాలో పేర్లను తొలగించే ముందు, అందుకు గల కారణాలను పక్కాగా నిర్ధారించుకోవాలని అన్నారు. శుక్రవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నీలేష్ వ్యాస్ జిల్లా కలెక్టర్లతో కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో …
Read More »వెల్ నెస్ సెంటర్ వసతి కల్పించండి
నిజామాబాద్, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అరకొర వసతులతో, రిటైర్డ్ ఉద్యోగులకు, జర్నలిస్టులకు, ఉద్యోగ, ఉపాధ్యాయులకు సేవ లందిస్తున్న ఇహెచ్జెఎస్ వెల్నెస్ సెంటర్ మనుగడ అగమ్య గోచరంగా, ప్రశ్నార్ధకరంగా మారిందని, కలెక్టరేట్ బిల్డింగ్ కూల్చివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రస్తుతం నడుస్తున్న వెల్నెస్ సెంటరు కూడా ఖాళీ చేయవలసిన పరిస్థితి ఏర్పడిరదని, దీనిని తిరిగి ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై మీమాంస నెలకొని వుందని …
Read More »వారం రోజుల్లోపు లక్ష్య సాధన పూర్తి చేయాలి
నిజామాబాద్, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో గణనీయమైన లాభాలను అందించే ఆయిల్ పామ్ పంట సాగు పట్ల రైతులకు పరిపూర్ణమైన అవగాహన కల్పిస్తూ, వారిలో నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ వ్యవసాయ, ఉద్యానవన, పంచాయతీరాజ్, డీఆర్డీఓ తదితర శాఖల అధికారులతో ఆయిల్ పాం పంటసాగుపై సమీక్ష జరిపారు. …
Read More »ఇద్దరు పిల్లలను దత్తత ఇచ్చారు
నిజామాబాద్, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఇద్దరు పిల్లల్ని దత్తత ఇవ్వడం జరిగింది. గురువారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా శిశు గృహలో వసతి పొందుతున్న ఆరు నెలల వయసు గల ఇద్దరు అమ్మాయిలను బెంగళూరు, విజయవాడకు చెందిన తల్లిదండ్రులకు దత్తత ఇచ్చారు. పిల్లలు లేని వారు దత్తత తీసుకొనే అవకాశం ప్రభుత్వం …
Read More »ఉద్యోగ నియామకాలు, సంక్షేమ పథకాల్లో సముచిత ప్రాధాన్యత
నిజామాబాద్, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగ నియామకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో దివ్యాంగులకు సముచిత ప్రాధాన్యత లభించేలా చొరవ చూపాలని జిల్లా పాలనాధికారి సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఈ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు ఏ మేరకు ప్రాతినిధ్యం కల్పించారు. ఉద్యోగ …
Read More »దత్తత ప్రక్రియ వేగవంతం చేయాలి
నిజామాబాద్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శలకు అనుగుణంగా దత్తత తీసుకోవాలి అని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దత్తత మాసం సందర్భంగా పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు లేని తల్లిదండ్రులు దత్తతను ప్రభుత్వ పరంగానే తీసుకోవాలని కోరారు. …
Read More »గడువులోపు నిర్మాణాలు పూర్తి కావాల్సిందే
నిజామాబాద్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సిందేనని కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందించాలని …
Read More »బకాయిలు వెంటనే చెల్లించాలి
నిజామాబాద్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పిఆర్సి బకాయిలను చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని, గ్రాట్యుటీ, సరండర్ లీవు, కమిటేషన్, సంవత్సరం దాటినా చెల్లించకపోవడం మూలన రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారని మంగళవారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో వారు ఆరోపించారు. వీటికి తోడుగా …
Read More »