nizamabad

జిల్లా ప్రజలకు రక్షా బంధన్‌ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సహోదర భావానికి ప్రతీక అయిన రక్షా బంధన్‌ (రాఖీ పండుగ) పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తమ సోదరీమణులకు ఏ ఆపద రాకుండా ఎల్లవేళలా అండగా నిలబడతామని సోదరులు భరోసాను అందించడం, అక్కా, చెల్లెళ్ళ రక్ష తమ గురుతర …

Read More »

ఆహార భద్రత కార్డులపై ఆరోగ్యశ్రీ సేవలు వర్తింపు

నిజామాబాద్‌, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆహార భద్రత కార్డులు (ఫుడ్‌ సెక్యూరిటీ కార్డు) కలిగి ఉన్న వారికి కూడా ఆయుష్మాన్‌ భారత్‌ – ఆరోగ్యశ్రీ సేవలు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని నిజామాబాద్‌ జిల్లా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ వినీత్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలను పొందడానికి ఇప్పటివరకు కేవలం ఆరోగ్యశ్రీ, పాత రేషన్‌ కార్డులు కలిగి ఉన్న వారికే …

Read More »

విద్యార్థులతో కలిసి గాంధీ సినిమా వీక్షించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థుల్లో జాతీయత భావం పెంపొందించేందుకు, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను తెలియజేస్తూ స్ఫూర్తి నింపేందుకు వీలుగా ఆయా థియేటర్లలో బుధవారం దేశభక్తి చిత్రమైన ‘గాంధీ’ మూవీని ప్రదర్శించారు. ఈ నేపధ్యంలో కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి బుధవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఉషా మల్టిప్లెక్స్‌ను సందర్శించారు. గాంధీ సినిమాను తిలకించేందుకు వచ్చిన విద్యార్థులకు ఏర్పాటు చేసిన …

Read More »

పోలీసు శిక్షణ కేంద్రంలో వనమహోత్సవం

ఎడపల్లి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో బుధవారం ఎడపల్లి మండలం జానకంపేట్‌ పోలీస్‌ శిక్షణ కేంద్రం (సి.టి.సి.)లో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా జడ్జి కె.సునీత, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవగా, పోలీస్‌ కమిషనర్‌ నాగరాజు, ఇతర అధికారులు, ఎన్‌సిసి క్యాడెట్లు, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు తదితరులు పాల్గొన్నారు. ఫ్రీడం పార్కుగా …

Read More »

జాతీయ స్ఫూర్తిని చాటేలా ఫ్రీడం రన్‌

నిజామాబాద్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంతో పాటు అన్ని మున్సిపల్‌, మండల కేంద్రాల్లో జాతీయ స్ఫూర్తిని చాటేలా ఫ్రీడం రన్‌ నిర్వహించడం జరుగుతుందని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ తెలిపారు. ఫ్రీడం రన్‌ ఏర్పాట్ల విషయమై బుధవారం కలెక్టరేట్‌ లోని ప్రగతి భవన్‌లో ఆయా శాఖల అధికారులతో అదనపు కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 11న …

Read More »

16న వజ్రోత్సవ కవి సమ్మేళనం

నిజామాబాద్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 75 సంవత్సరాల భారత స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా నిజామాబాద్‌ జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు – 2022 సంబురాలలో భాగంగా ఈ నెల (ఆగస్ట్‌) 16 వ తేదీన సాయంత్రం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నిజామాబాద్‌ జిల్లా …

Read More »

వజ్రోత్సవ వేడుకలు ప్రారంభించిన మంత్రి

నిజామాబాద్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డెబ్భై ఐదవ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా స్థాయిలో చేపట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాలు మంగళవారం అట్టహాసపు ఏర్పాట్ల నడుమ ఘనంగా ప్రారంభం అయ్యాయి. జిల్లా కేంద్రంలోని భూమారెడ్డి కన్వెన్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై …

Read More »

జిల్లా కవులకు ముఖ్య గమనిక

నిజామాబాద్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ‘‘సహస్రాబ్ది మహా మనిషి మహాత్మా గాంధీ’’ అనే అంశంపై కవితా సంకలనం రూపొందిస్తుందని తెలంగాణ రచయితల సంఘం నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సంచిక కోసం జిల్లాలోని కవులు, కవయిత్రులు 15 పంక్తులకు మించని కవితను మహాత్ముని జీవితం, మహాత్ముని ఆదర్శాలు …

Read More »

13న ప్రజ్ఞాభారతి సమావేశం

నిజామాబాద్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖండ భారత్‌ గొప్పతనం అందరికీ తెలియజేస్తూ, దేశ స్వాతంత్య్రం నాటి పరిస్థితులను గుర్తుచేసుకోవడం కోసం ఇందూరు ప్రజ్ఞావంతుల వేదిక ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసినట్టు కార్యక్రమ కన్వీనర్‌ ధారా చంద్రశేఖర్‌ తెలిపారు. 13వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు స్థానిక వినాయక్‌నగర్‌లోని బస్వాగార్డెన్‌లో సమావేశం ఉంటుందన్నారు. ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త పిఆర్‌. సోమానీ విచ్చేస్తారని, అలాగే …

Read More »

ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కేసీఆర్‌ సర్కార్‌

నిజామాబాద్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్‌.యు) జిల్లా జనరల్‌ కౌన్సిల్‌ జిల్లా కేంద్రంలోని కోటగల్లి, ఎన్‌ఆర్‌ భవన్‌లో జరిగింది. ముందుగా పి.డి.ఎస్‌.యు జిల్లా అధ్యక్షురాలు సీ.హెచ్‌ కల్పన బిగిపిడికి జెండా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కౌన్సిల్లో ముఖ్య వక్తగా వచ్చిన పి.డి.ఎస్‌.యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »