నిజామాబాద్, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నాలుగో రోజు ఉదయం, మధ్యాహ్నం ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం గణితం, జీవశాస్త్రం, చరిత్ర, సబ్జెక్టు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ ఉదయం ఆర్మూర్, బాల్కొండ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు. అలాగే మధ్యాహ్నం నిజామాబాద్లోని పలు కళాశాలలు తనిఖీ చేసి సమీక్షించారు. ఉదయం …
Read More »నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలి
నిజామాబాద్, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పచ్చదనాన్ని పెంపొందించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటే ప్రతి మొక్కకు తప్పనిసరిగా జియో ట్యాగింగ్ చేయాలని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆర్.ఎం.డోబ్రియల్ సూచించారు. గురువారం ఆయన రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యాలయం అయిన అరణ్య భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల అటవీ శాఖ …
Read More »బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఉండాలి
నిజామాబాద్, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 7 న ఢల్లీిలో జరగనున్న ఓబీసీ మహాసభ పోస్టర్, కరపత్రాలను తెలంగాణ రాష్ట్ర మహిళా కార్పోరేషన్ ఛైర్మన్ ఆకుల లలిత విడుదల చేశారు. కరపత్రాలను, పోస్టర్లను గురువారం ఉదయం కంఠేశ్వర్లో గల వారి స్వగృహం నందు విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆకుల లలిత మాట్లాడుతూ జనాభాలో సగానికి పైగ ఉన్న బీసీలకు ఇంకా న్యాయం …
Read More »సాధారణ ప్రసవాల్లో మరింత ప్రగతి సాధించాలి
నిజామాబాద్, ఆగష్టు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గడిచిన మూడు నెలల నుండి నిర్విరామంగా కొనసాగిస్తున్న కృషి ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరిగిందని, 44 శాతానికే పరిమితమైన కాన్పులు 55 శాతానికి పెరిగాయని కలెక్టర్ నారాయణరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. సిజీరియన్లు కూడా 75శాతం నుండి 70 శాతానికి తగ్గించగలిగామని అన్నారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ జిల్లా వైద్యారోగ్య …
Read More »రెండవ రోజు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతం
నిజామాబాద్, ఆగష్టు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం రెండవ రోజు ఉదయం, మధ్యాహ్నం ఇంగ్లీషు సబ్జెక్టు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ నిజామాబాద్ పట్టణంలోని నాగారం మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను, విశ్వశాంతి జూనియర్ కళాశాలను, కాకతీయ జూనియర్ కళాశాలలను తనిఖీ చేసి సమీక్షించారు. అలాగే మధ్యాహ్నం నిజామాబాద్ బాలుర జూనియర్ కళాశాల (ఖిల్లా), …
Read More »నిజామాబాద్ చేరుకున్న ఆర్పీఎఫ్ బైక్ ర్యాలీ
నిజామాబాద్, ఆగష్టు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కు చెందిన అధికారులు, సిబ్బంది దేశ వ్యాప్తంగా చేపట్టిన బైక్ ర్యాలీ మంగళవారం నిజామాబాద్ చేరుకుంది. రైల్వే శాఖలోని వివిధ జోన్లకు చెందిన సుమారు 40 మంది 2021 మార్చి నెలలో సబర్మతి వద్ద ర్యాలీని ప్రారంభించి వివిధ …
Read More »నిబంధనలు పాటించని వాహనాలపై చర్యలు చేపట్టండి
నిజామాబాద్, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్టీసీ ఆదాయాన్ని దెబ్బతీసేలా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేట్ వాహనాలపై కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎలాంటి పర్మిట్లు లేకుండా ప్రయాణికులతో రాకపోకలు సాగించే వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రగతి భవన్లో ఆయా శాఖల ప్రగతి పై కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రీజియన్ పరిధిలో …
Read More »పారదర్శకంగా వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియ
నిజామాబాద్, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర రెవెన్యూ శాఖలో గ్రామ రెవెన్యూ అధికారులుగా కొనసాగిన వీఆర్వోలను ఇతర శాఖలలో సర్దుబాటు చేసే ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా పూర్తయ్యింది. కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఆయన ఛాంబర్లో జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, వీఆర్వోల సమక్షంలో సర్దుబాటు ప్రక్రియ కొనసాగింది. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలకు అనుగుణంగా వీఆర్వోలను డ్రా …
Read More »ప్రజావాణి పెండిరగ్ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆయా శాఖ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 61 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు …
Read More »నేటి నుండి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
నిజామాబాద్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆగస్టు 1వ తేదీ సోమవారం నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ శానిటైజర్ బాటిల్ తోపాటు అవసరమైతే మంచినీటి బాటిల్ కూడా …
Read More »