nizamabad

సోమవారం ప్రజావాణి రద్దు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగుల జిల్లా కేడర్‌ ఆప్షన్స్‌పై రెండు జిల్లాల అలాట్మెంట్‌ నేపథ్యంలో ఈనెల 13వ తేదీ సోమవారం ప్రజల విజ్ఞప్తుల ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఆయన జిల్లా ప్రజలను కోరారు.

Read More »

నూతన కలెక్టరేట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం బైపాస్‌ రహదారి సమీపములో నూతన సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులతో మాట్లాడారు. నేషనల్‌ హైవే, ఇందల్వాయి డిచ్‌పల్లి నుండి నిజామాబాద్‌ వరకు హరితహారంలో నాటిన అవెన్యూ ప్లాంటేషన్‌లోని మొక్కలు లేని చోట వాటిని రిప్లై వాటరింగ్‌ చేయించాలనే అధికారులను ఆదేశించారు. అంతకు ముందు కలెక్టర్‌ చాంబర్‌ …

Read More »

మైనింగ్‌ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి

నిజామబాద్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో అక్రమ ఇసుక, మొరం, కంకర మైనింగ్‌ మాఫియా చెలరేగిపోతున్నదని, దీనిపై ప్రభుత్వం, జిల్లా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎన్‌.ఆర్‌ భవన్‌, కోటగల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకెఎంఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్‌, పౌర హక్కుల సంఘం (సిఎల్‌సి) జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్‌ రవీందర్‌ …

Read More »

మున్సిపల్‌ కార్మికుల వంటా-వార్పు జయప్రదం చేయండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ కార్మికులకు ప్రభుత్వం పెంచిన వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి ఐ.ఎఫ్‌.టి.యు, ఏఐటియుసి, సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో ఎన్‌. ఆర్‌ భవన్‌, కోటగల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్‌, తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌ …

Read More »

12 నుండి తరగతులు ప్రారంభం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్‌, ద్వితీయ సంవత్సరంలో 3వ సెమిస్టర్‌, తృతీయ సంవత్సరం 5వ సెమిస్టర్‌ సంసర్గ తరగతులు ఈనెల 12 వ తేదీ ఆదివారం నుండి ప్రారంభం కానున్నాయని అధ్యయన కేంద్ర రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పిజి మొద‌టి, రెండ‌వ …

Read More »

ఉద్యోగులకు ముఖ్య గమనిక

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొత్త జోనల్‌ విధానాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సెలవులో, డిప్యుటేషన్‌లో, సస్పెన్షన్‌లో లేదా ఫారిన్‌ సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులు గురువారం సాయంత్రం కల్లా తమ ఆప్షన్లను జిల్లా అధికారులకు సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »

కేర్‌ డిగ్రీ కళాశాలలో ప్రాంగణ నియామకాలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని కేర్‌ డిగ్రీ కళాశాలలో ఐసిఐసిఐ బ్యాంక్‌ వారు ప్రాంగణ నియామాకాలు ఈనెల 10న శుక్రవారం ఉదయం 10 గంటల నుండి చేపడుతున్నారని కళాశాల డైరెక్టర్‌ నరాల సుధాకర్‌ తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులై 25 సంవత్సరాల లోపు ఉన్న యువతి యువకులు ప్రాంగణ నియామకాల్లో పాల్గొనవచ్చని తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన యువతి యువకులకు ఇది మంచి …

Read More »

యాసంగి వరి పంటను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగిలో వరి పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని వడ్ల కొనుగోళ్ల పేరుతో అక్రమాలకు పాల్పడిన రైస్‌ మిల్లర్ల యాజమాన్యాలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఏ.ఐ.కె.ఎమ్‌.ఎస్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐకెఎంఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్‌ మాట్లాడుతూ …

Read More »

సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ రక్షణ కోసం తమ జీవితాలను త్యాగం చేస్తూ తమ భార్య పిల్లలను ఇంటి దగ్గరేవుంచి ఎక్కడో దేశ సరిహద్దులలో భారత దేశ రక్షణ కొరకు, భారత ప్రజల సుఖశాంతుల కొరకు పనిచేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు మరవలేనివని అందుకే వారి సంక్షేమానికి ప్రతి ఒక్క దేశ పౌరుడు చేయూతనందిస్తూ వారికి సంఫీుభావం తెలుపుట అత్యవసరమని జిల్లా …

Read More »

అంతర్జాతీయ సైన్స్‌ఫేర్‌లో అన్నదమ్ముల ప్రభంజనం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమెరికాలోని టాల్‌ స్కౌట్స్‌ సంస్థ వారు నిర్వహించిన అంతర్జాతీయ సైన్స్‌ఫేర్‌లో తెలంగాణ మాడల్‌ స్కూల్‌ ఆర్మూర్‌ విద్యార్థులు బహుమతులు సాధించారు. సోషల్‌ అడ్వకర్షి విభాగంలో 9వ తరగతి చదుటవుతున్న కార్తికేయ రూపొందించిన సేవ్‌ వాటర్‌ సేవ్‌ ఫర్‌మార్‌ సేవ్‌ అవర్‌ మదర్‌ లాండ్‌ అనే ప్రాజెక్టుకు రెండవ బహుమతి సాధించారు. ఈ విభాగం న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన పద్మశ్రీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »