నిజామాబాద్, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంకితభావంతో వృత్తి నిర్వహించి, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని పేదల పాలిట సంజీవనిగా ఏడాది కాలంలో తీర్చిదిద్దిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ సేవలు ఆదర్శనీయమని నిజామాబాద్ హరిదా రచయితల సంఘం ప్రతినిధులు ఆమెను అభినందించారు. మంగళవారం చీఫ్ సూపరింటెండెంట్ చాంబర్లో ప్రతిమరాజ్ను హరిదా రచయితల సంఘం పక్షాన ఘనపురం దేవేందర్, నరాల సుధాకర్, డాక్టర్ వెంకన్న గారి …
Read More »ఏబివిపి ఆధ్వర్యంలో కార్గిల్ విజయదివస్
నిజామాబాద్, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నగరంలోని స్థానిక శ్రీనగర్ కాలనీ ఏబీవీపీ కార్యాలయం నుండి ఎల్లమ్మ గుట్ట చౌరస్తా వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కార్గిల్ స్థూపం వద్ద అమరులైన వీర సైనికులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఆర్. నరేష్ మాట్లాడుతూ దేశ రక్షణ …
Read More »మీడియాపై దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నల్గొండ జిల్లా హుజూర్నగర్లో రాజ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులపై జరిగిన దాడి అమానుషమని దీనిని తీవ్రంగా ఖండిస్తూ ప్రింట్, ఎలక్ట్రానిక్, జిల్లా జర్నలిస్టులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్ట్ సంఘం జనరల్ సెక్రెటరీ, డి.యల్.యన్.చారి.మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా రాజ్ న్యూస్ ఛానల్ హుజూర్ నగర్లో చర్చ …
Read More »ఆగస్ట్ 2 నుండి హెల్త్ వీక్ సర్వే
నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఐదు రకాల దీర్ఘ వ్యాధులకు సంబంధించి జిల్లాలో ఆగస్టు 2 నుండి హెల్త్ వీక్ సర్వే నిర్వహిస్తున్నట్లు, అదేవిధంగా హరిత హారంలో నూటికి నూరు శాతం లక్ష్యాన్ని ఈ సంవత్సరమే పూర్తి చేయడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆగస్టు 2 నుండి ఇంటింటికీ తిరిగి ఆరోగ్యశాఖ సిబ్బంది …
Read More »డాక్టర్ త్రివేణికి అపురుప అవార్డు
నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయన విభాగంలో అసోషియేట్ ప్రొఫెసర్ డా. వంగరి త్రివేణికి ‘‘వ్యాసరచన’’ విభాగంలో అమృతలత – అపురూప అవార్డును రవీంద్ర భారతిలో ఆదివారం సాయంత్రం ప్రదానం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమెల్సీ సురభి వాణిదేవీ, విశిష్ట అతిథిగా భాషా సాంస్క ృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును …
Read More »మూడు లక్షల 9 వేల కొత్త రేషన్ కార్డులు
బాల్కొండ, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఇప్పటికే 87 లక్షల రేషన్ కార్డులు ఉండగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న మరో మూడు లక్షల 9 వేల మందికి కార్డు మంజూరు చేసినట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండలోని మున్నూరు కాపు సంఘం భవనంలో సోమవారం కొత్తగా మంజూరైన లబ్ధిదారులకు ఆహార భద్రత …
Read More »ఖాళీ ఉద్యోగాల భర్తీ చేపట్టాలి
నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల ఏమిటి వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల యువజన సంఘం (పీ.వై.ఎల్), ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీ.వై.ఎల్ రాష్ట్ర నాయకులు ఎం.సుమన్, వి.సత్యం, పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కల్పన, …
Read More »ఇంటింటా ఇన్నోవేటర్ ఆన్లైన్ ఆవిష్కరణల ప్రదర్శన
నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటింటా ఇన్నోవేటర్ కొరకు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 10 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ప్రిన్సిపాల్స్కు, ప్రత్యేకాధికారులకు తెలియజేయునది ఏమనగా తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, తెలంగాణలోని మొత్తం 33 జిల్లాలు ఒకేసారి ఆయా జిల్లాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆన్లైన్లో …
Read More »కరోన ఖతం కావాలని ప్రత్యేక పూజలు
నిజామాబాద్, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఊర పండుగ సందర్బంగా నగరంలో ని ఖిల్లా వద్ద గ్రామ దేవతలని దర్శించుకొని పూజలు నిర్వహించి ఊరేగింపులో పాల్గొన్నారు. వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు పండి ప్రజలు ఎటువంటి రోగాన పడకుండా ఉండాలని, ముఖ్యంగా కరోన రక్కసి అంతం అవ్వాలని మొక్కుకున్నారు. కార్యక్రమంలో నగర మేయర్ నీతు కిరణ్, నుడ ఛైర్మన్ …
Read More »27న ఆన్లైన్ ఉద్యోగ మేళా
నిజామాబాద్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల27 న ఆన్ లైన్ ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి సిరిమల శ్రీనివాస్ తెలిపారు. ఉద్యోగమేళాకు హైదరాబాద్కు చెందిన అపోలో ఫార్మసీ కంపెనీ ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, డి ఫార్మసి, ఎం ఫార్మసి గల వారికి అవకాశం కలదన్నారు. వయోపరిమితి 18 నుండి 35 …
Read More »