nizamabad

టీజీవో సంఘం ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు

నిజామాబాద్‌, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ గజిటెడ్‌ అధికారుల సంఘం నిజామాబాద్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌) లో ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ ముస్లిం ఉద్యోగులు, టీజీవో ప్రతినిధులతో కలిసి ఇఫ్తార్‌ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, …

Read More »

రాజీవ్‌ యువ వికాసం పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘రాజీవ్‌ యువ వికాసం’’ స్వయం ఉపాధి పథకాలకు నిజామాబాద్‌ జిల్లాలోని ఎస్సీ వర్గానికి చెందిన నిరుద్యోగ యువతి / యువకులు ఆన్‌ లైన్‌ లో ధరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు ఒక ప్రకటనలో తెలిపారు. ఒక రేషన్‌ కార్డుకు ఒకరు మాత్రమే అర్హులని ఈ పథకం ద్వారా గరిష్ఠంగా …

Read More »

ధాన్యం సేకరణ పర్యవేక్షణకు కంట్రోల్‌ రూమ్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల ప్రయోజనార్ధం జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించిన వరి ధాన్యం సేకరణ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరిపేందుకు వీలుగా జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయాలకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు …

Read More »

ఒకే విడతలో చెల్లిస్తే 90 శాతం బకాయి వడ్డీ మాఫీ

నిజామాబాద్‌, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆస్తి పన్ను బకాయిల చెల్లింపులపై రాయితీ సదుపాయాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం వన్‌ టైం సెటిల్మెంట్‌ ను అమలు చేస్తోందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ఆస్తి పన్ను బకాయి ఉన్న వారు నిర్ణీత గడువు లోపు ఒకే విడతలో బకాయిలు చెల్లిస్తే, 90 శాతం వడ్డీ మాఫీ వర్తిస్తుందని అన్నారు. నిజామాబాద్‌ నగర పాలక సంస్థతో పాటు …

Read More »

‘మానవతా సదన్‌’ చిన్నారులు ఉన్నత స్థానాలకు ఎదగాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్పల్లిలోని మానవతా సదన్‌ చిన్నారులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆకాంక్షించారు. డిచ్పల్లి టోల్‌ వే (అథాంగ్‌) ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో భాగంగా సుమారు 45 లక్షల రూపాయలను వెచ్చిస్తూ మానవతా సదన్‌ లో నూతనంగా వివిధ సదుపాయాలను సమకూర్చడం జరిగింది. స్టడీ రూమ్‌, రెండు టాయిలెట్లు, …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, మార్చి.26, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : ద్వాదశి ఉదయం 10.37 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ధనిష్ఠ రాత్రి 11.47 వరకుయోగం : సిద్ధం ఉదయం 9.36 వరకుకరణం : కౌలువ ఉదయం 11.12 వరకుతదుపరి తైతుల రాత్రి 10.37 వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : ఉదయం 11.40 – 12.29అమృతకాలం : మధ్యాహ్నం …

Read More »

మహిళా సంఘాలకు విరివిగా ధాన్యం కొనుగోలు కేంద్రాల కేటాయింపు

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగి సీజన్‌ ధాన్యం సేకరణ ప్రక్రియలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు విరివిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించాలని నిర్ణయించామని మాజీ మంత్రి, సీనియర్‌ శాసన సభ్యులు పి.సుదర్శన్‌ రెడ్డి వెల్లడిరచారు. జిల్లాలో 670 కొనుగోలు కేంద్రాలకు గాను, వాటిలో మహిళా సంఘాలకు కనీసం 200 పైచిలుకు కేంద్రాలను కేటాయించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సమీకృత జిల్లా …

Read More »

న్యాయవాది హత్యపట్ల బార్‌ నిరసన

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంగారెడ్డి బార్‌ అసోసియేషన్‌ న్యాయవాది ఎర్రబాపు హత్యను నిరసిస్తూ నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించినట్లు బార్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్‌ గౌడ్‌ తెలిపారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్‌ సమావేశపు హల్‌లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో మృతుడు ఎర్రబాపు నివాళి అర్పించి, కుటుంబ సభ్యులకు సంతాప సందేశం పంపినట్లు ఆయన తెలిపారు. హత్యకు నిరసనగా న్యాయస్థానాలలో కోర్టు …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, మార్చి.25, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : ఏకాదశి రాత్రి 11.48 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : శ్రవణం రాత్రి 12.19 వరకుయోగం : శివం ఉదయం 11.30 వరకుకరణం : బవ మధ్యాహ్నం 12.10 వరకుతదుపరి బాలువ రాత్రి 11.48 వరకు వర్జ్యం : రాత్రి 4.14 – 5.48దుర్ముహూర్తము : ఉదయం 8.28 …

Read More »

ప్రజావాణికి 82 ఫిర్యాదులు

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 82 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, జెడ్పీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »