Breaking News

nizamabad

నేటి పంచాంగం

శనివారం, జూన్‌ 1 ,2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : నవమి ఉదయం 6.21 వరకు తదుపరి దశమి తెల్లవారుజామున 3.53 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర రాత్రి 2.30 వరకుయోగం : ప్రీతి మధ్యాహ్నం 2.50 వరకుకరణం : గరజి ఉదయం 6.21 వరకు తదుపరి వణిజ సాయంత్రం 5.07 వరకు ఆ తదుపరి …

Read More »

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు

నిజామాబాద్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల (జూన్‌) 9 న జరుగనున్న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ ఎస్‌.కిరణ్‌ కుమార్‌ అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిబంధనలకు అనుగుణంగా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని అదనపు కలెక్టర్‌ ఛాంబర్లో శుక్రవారం సంబంధిత …

Read More »

విత్తన దుకాణ డీలర్‌పై కేసు నమోదు

నిజామాబాద్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని బోధన్‌ పట్టణంలో గల ఎరువులు, విత్తన విక్రయ దుకాణాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్‌ నిల్వలలో తేడా, ఇతర వివరాల నమోదులో లోటుపాట్లు కలిగిన ఓ దుకాణ డీలర్‌ పై కేసు నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా గల అన్ని ఎరువులు, విత్తన విక్రయ దుకాణాలలో …

Read More »

ఉచిత స్టడీ మెటీరియల్‌ పంపిణీ

నిజామాబాద్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిసి స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో గ్రూప్‌-1(ప్రిలిమ్స్‌) ఉచిత కోచింగ్‌ ముగింపు సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రమేష్‌ చేతుల మీదుగా ఉచిత స్టడీ మెటీరియల్‌ విద్యార్థులకు పంపిణీ చేశారు. అలాగే అభ్యర్థులని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మంచిగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలని కోరారు. కార్యక్రమంలో బిసి స్టడీ …

Read More »

గ్యాస్‌ ఏజెన్సీ ఎదుట ధర్నా

నిజామాబాద్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లోని ఆనంత్‌ గ్యాస్‌ ఏజెన్సీ మరియు శేఖర్‌ గ్యాస్‌ ఏజెన్సీలో పనిచేస్తున్న డెలివరీ కార్మికుల 5వ రోజు సమ్మెలో భాగంగా అనంత్‌ గ్యాస్‌ ఏజెన్సీ ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా కార్యదర్శి హనుమాన్లు మాట్లాడుతూ ఐదు రోజులుగా సమ్మె చేస్తుంటే యాజమాన్యం స్పందించక పోవడం సిగ్గుచేటు అన్నారు. కార్మికులకు …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, మే 31, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి ఉదయం 8.46 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : శతభిషం ఉదయం 5.48 వరకుతదుపరి పూర్వాభాద్ర తెల్లవారుజామున 4.10 వరకుయోగం : విష్కంభం సాయంత్రం 5.52 వరకుకరణం : కౌలువ ఉదయం 8.46 వరకుతదుపరి తైతుల రాత్రి 7.34 వరకు వర్జ్యం : ఉదయం 11.45 …

Read More »

నకిలీ విత్తన విక్రయాలపై కఠిన చర్యలు

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వానాకాలం పంట సాగుకు సంబంధించి రైతులకు 60శాతం సబ్సిడీపై జీలుగ (పచ్చిరొట్ట) విత్తనాలు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం పత్రికా ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 66 కొనుగోలు కేంద్రాలకు గురువారం నాటికి 6155.2 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో ఇప్పటికే 5564.1 క్వింటాళ్ల విత్తనాలను 60 శాతం సబ్సిడీతో రైతులకు పంపిణీ …

Read More »

జూన్‌ 1 నుండి హాల్‌ టిక్కెట్లు డౌన్లోడ్‌ చేసుకోవచ్చు

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీఎస్సీ) ద్వారా జూన్‌ 9వ తేదీన జరుగనున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. అభ్యర్థులు జూన్‌ 01వ తేదీ నుండి పరీక్ష ప్రారంభమయ్యే వరకు కమిషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌ టిక్కెట్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. కాగా, గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ …

Read More »

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో అగ్నివీర్‌ వాయు నియామక ర్యాలీ

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత వాయు సేన (ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌)లో అగ్నివీర్‌ వాయు (మ్యూజీషియన్‌) పోస్టుల నియామకం కోసం నోటిఫికేషన్‌ జారీ చేయబడినదని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. అర్హులైన యువతీ, యువకులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భారత వాయుసేనకు చెందిన వింగ్‌ కమాండర్‌ గురుప్రీత్‌ అత్వాల్‌, నాన్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ సందీప్‌ గురువారం సమీకృత జిల్లా …

Read More »

బడుల ప్రారంభానికి ముందే పనులు పూర్తి కావాలి

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే నాటికే ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాల కల్పన పనులన్నీ పూర్తి చేయించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న పనులను కలెక్టర్‌ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిచ్పల్లి మండలం అమృతాపూర్‌ క్యాంప్‌ లోని మండల పరిషత్‌ ప్రాథమిక …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »