Breaking News

nizamabad

నేటి పంచాంగం

గురువారం, మే 30, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : సప్తమి ఉదయం 11.07 వరకువారం : గురువారం (బృహస్పతి వాసరే)నక్షత్రం : ధనిష్ఠ ఉదయం 7.20 వరకుయోగం : వైధృతి రాత్రి 8.52 వరకుకరణం : బవ ఉదయం 11.07 వరకుతదుపరి బాలువ రాత్రి 9.57 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 2.04 – 3.34దుర్ముహూర్తము : …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, మే 29, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : షష్ఠి మధ్యాహ్నం 1.16 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : శ్రవణం ఉదయం 8.40 వరకుయోగం : ఐంద్రం రాత్రి 11.43 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 1.16 వరకు తదుపరి విష్ఠి రాత్రి 12.11 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.26 – 1.57దుర్ముహూర్తము : …

Read More »

భారతీయులందరికీ ఆరాధ్యుడు సావర్కర్‌

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కుల మతాలకతీతంగా భారతీయులందరికీ ఆరాధ్యమైన వ్యక్తి స్వాతంత్ర వీర సావర్కర్‌ అని ఆర్‌ఎస్‌ఎస్‌ నగర కార్యవాహ అర్గుల సత్యం వ్యాఖ్యానించారు. స్వాతంత్ర వీర సావర్కర్‌ జయంతి సందర్భంగా గాజులపేట్‌లోని వశిష్ట మహర్షి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సావర్కర్‌ జయంతి కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన ఆయన మాట్లాడుతూ రెండుసార్లు యావజ్జీవ కారాగార శిక్షను అనుభవించి జైలు గోడల మీద …

Read More »

కౌంటింగ్‌ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం పకడ్బందీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ సూచించారు. మంగళవారం సాయంత్రం ఆయన కౌంటింగ్‌ ఏర్పాట్లకు సంబంధించి ఆయా పార్లమెంటు నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరిపారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా చేపట్టాల్సిన …

Read More »

వీరసావర్కర్‌ దేశ భక్తి నేటి యువతకు ఆదర్శం..

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినాయక దామోదర్‌ వీర సావర్కర్‌ 141వ జయంతి సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా కోర్ట్‌ ఆవరణలోని బార్‌ అసోసియేషన్‌ హాల్లో ఆయన చిత్రపటానికి అధ్యక్షులు జగన్మోహన్‌ గౌడ్‌ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాతృభూమి కోసం మరణం కూడా జననం లాంటిదని వీర సావర్కర్‌ స్వతంత్ర ఉద్యమంలో తన దేశభక్తిని చాటారని పేర్కొన్నారు. వీర …

Read More »

కౌంటింగ్‌ ప్రక్రియను సజావుగా నిర్వహించాలి

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనలను పక్కాగా పాటిస్తూ, ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. సీఎంసీ కళాశాలలో జూన్‌ 4న చేపట్టనున్న నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని కౌంటింగ్‌ సూపర్వైజర్లు, సహాయకులు, మైక్రో అబ్జర్వర్లకు మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. …

Read More »

బాసర ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

బాసర, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌  టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేఈ బాసర ట్రిపుల్‌ ఐటీ)లో ఆరేళ్ల ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశాలకు అధికారులు నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేశారు. 2024 ` 25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. అసక్తి కల విద్యార్ధులు ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్‌ …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, మే 28, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహళ పక్షం తిథి : పంచమి మధ్యాహ్నం 3.09 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ ఉదయం 9.43 వరకుయోగం : బ్రహ్మం రాత్రి 2.25 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 3.09 వరకు తదుపరి గరజి రాత్రి 2.13 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 1.33 – 3.04దుర్ముహూర్తము : …

Read More »

ఓట్ల లెక్కింపులో ఏ చిన్న పొరపాటుకు ఆస్కారం ఉండకూడదు

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. డిచ్పల్లిలోని సీఎంసీ కళాశాలలో కొనసాగనున్న ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని కలెక్టర్‌ సోమవారం పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్వర్‌ ో కలిసి కౌంటింగ్‌ సెంటర్‌ ను పరిశీలించారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల …

Read More »

అన్నదాన సేవలో జిల్లా జడ్జి

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరం జిల్లా కోర్టుకు ఈ వేసవికాలం దృశ్య వివిధ పనుల కోసం అత్యవసరంగా వచ్చే నిరుపేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు జిల్లా కోర్టు వద్ద సోమవారం మధ్యాహ్నం జిల్లా జడ్జి సునీత కుంచాల కక్షిదారులకు భోజనం అందజేసే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న దృశ్య ప్రజలు తగు జాగ్రత్తలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »