District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

నేటి పంచాంగం

మంగళవారం, మార్చి.4, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి రాత్రి 8.07 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : అశ్విని ఉదయం 9.02 వరకుయోగం : బ్రహ్మం ఉదయం 9.51 వరకుకరణం : బవ ఉదయం 9.19 వరకుతదుపరి బాలువ రాత్రి 8.07 వరకు వర్జ్యం : ఉదయం.శే.వ 6.48 వరకుమరల సాయంత్రం 5.58 – 7.27దుర్ముహూర్తము …

Read More »

చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందేలా పటిష్ట చర్యలు

నిజామాబాద్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చివరి ఆయకట్టు వరకు పంటలకు సాగు నీరు అందేలా ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. సోమవారం ఆమె యాసంగి పంటలకు సాగు నీటి సరఫరా, నీటి పారుదల శాఖ పనితీరు పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. యాసంగి పంటలకు రాబోయే పది రోజులు చాలా కీలకమని, అధికారులు …

Read More »

ప్రజావాణికి 62 ఫిర్యాదులు

నిజామాబాద్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 62 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, నగర పాలక …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, మార్చి.3, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : చవితి రాత్రి 10.30 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : రేవతి ఉదయం 10.43 వరకుయోగం : శుక్లం మధ్యాహ్నం 12.59 వరకుకరణం : వణిజ ఉదయం 11.41 వరకుతదుపరి భద్ర రాత్రి 10.30 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 5.19 నుండిదుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.35 – …

Read More »

వ్యక్తినిర్మాణ కర్మాగారమే ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖ

నిజామాబాద్‌, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హిందూ సమాజంలోని వ్యక్తులలో సంస్కారాలను నిర్మాణం చేసి తద్వారా దేశభక్తులుగా మరియు సమాజ సంరక్షకులుగా తయారు చేసేందుకు వ్యక్తుల నిర్మాణానికి అవసరమయ్యే శిక్షణను అందించే కర్మాగారమే సంఘ శాఖ అని ఆర్‌ఎస్‌ఎస్‌ విభాగ భౌధిక్‌ ప్రముఖ్‌ విజయ భాస్కర్‌ వ్యాఖ్యానించారు. ఇందూరు నగరం కోటగల్లి ఉప నగరంలోని పద్మశాలి హైస్కూల్లో ప్రతినిత్యం జరిగే పరుశురామ ప్రభాత్‌ శాఖా వార్షికోత్సవంలో …

Read More »

యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం

నిజామాబాద్‌, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 03వ తేదీ నుండి యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శాసన మండలి ఎన్నికల పోలింగ్‌ దృష్ట్యా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం …

Read More »

ఐడీఓసీలో అధికారికంగా శ్రీపాదరావు జయంతి

నిజామాబాద్‌, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసన సభ మాజీ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను ఆదివారం నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించిన జయంతి వేడుకలకు అదనపు కలెక్టర్‌ అంకిత్‌ విచ్చేసి, శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసన సభ స్పీకర్‌ గా శ్రీపాదరావు అందించిన సేవలను స్మరిస్తూ, శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో …

Read More »

‘సదరం’ దరఖాస్తుదారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదరం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు చేసుకుని, వైకల్య నిర్ధారణ కోసం హాజరయ్యే వారికి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. సదరం సేవలను సులభతరం చేస్తూ ఇటీవలే కొత్తగా యూనిక్‌ డిజెబిలిటీ ఐ.డీ (యూడీఐడీ) పోర్టల్‌ ప్రవేశపెట్టిన నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యల గురించి శనివారం సెర్ప్‌ సీ.ఈ.ఓ …

Read More »

సాగునీటి సమస్య తలెత్తితే… సంబంధిత అధికారులదే బాధ్యత

నిజామాబాద్‌, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఎక్కడైనా సాగు నీటి సమస్య ఉత్పన్నమైతే, సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. విధుల పట్ల అలసత్వ వైఖరిని ప్రదర్శిస్తూ సాగునీటి సరఫరాను సక్రమంగా పర్యవేక్షించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బోధన్‌ పట్టణంలోని నీటిపారుదల శాఖ అతిథి గృహంలో సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో కలిసి కలెక్టర్‌ శనివారం …

Read More »

నేటి పంచాంగం

శనివారం, మార్చి.1, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : విదియ తెల్లవారుజామున 3.17 వరకువారం : శనివారం (స్ధిరవాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర మధ్యాహ్నం 2.06 వరకుయోగం : సాధ్యం రాత్రి 7.16 వరకుకరణం : బాలువ సాయంత్రం 4.22 వరకుతదుపరి కౌలువ తెల్లవారుజామున 3.17 వరకు వర్జ్యం : రాత్రి 10.59 – 12.29దుర్ముహూర్తము : ఉదయం 6.22 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »