District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

నేటి పంచాంగం

ఆదివారం, సెప్టెంబరు 24, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : నవమి ఉదయం 5.57 వరకు తదుపరి దశమి తెల్లవారుజాము 3.50 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పూర్వాషాఢ ఉదయం 10.37 వరకుయోగం : శోభనం సాయంత్రం 4.48 వరకుకరణం : కౌలువ ఉదయం 5.57 వరకు తదుపరి తైతుల మధ్యాహ్నం 2.43 వరకు ఆ తదుపరి …

Read More »

ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్‌ అధికారుల పాత్ర కీలకం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్‌ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ సూచించారు. సమీప భవిష్యత్తులో జరుగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌ లో శనివారం ఎన్నికల సెక్టోరల్‌ అధికారులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. ఎన్నికల …

Read More »

25న ఉద్యోగ మేళా

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని నిరుద్యోగ యువతీ / యువకులు ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగములు కలిపించేందుకు ఈనెల 25వ తేదీ సోమవారం ఉదయం 10.30 నుండి 2.30 గంటల వరకు జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం నందు ఉద్యోగ మేళ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పనా అధికారి సిరిమల్ల శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాలో ప్రముఖ క్రెడిట్‌ …

Read More »

నేటి పంచాంగం

శనివారం, సెప్టెంబరు 23, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి ఉదయం 7.43 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : మూల ఉదయం 11.42 వరకుయోగం : సౌభాగ్యం రాత్రి 7.27 వరకుకరణం : బవ ఉదయం 7.43 వరకు తదుపరి బాలువ సాయంత్రం 6.50 వరకు వర్జ్యం : ఉదయం 10.09 – 11.42, రాత్రి …

Read More »

కొత్త రెవెన్యూ మండలంగా రామడుగు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మరింత మెరుగైన పరిపాలన, సత్వర అభివృద్ధి కోసం నిజామాబాద్‌ జిల్లాలోని ‘రామడుగు’ గ్రామాన్ని కొత్త రెవెన్యూ మండలంగా ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం ప్రాథమికంగా నోటిఫికేషన్‌ జారీ చేసిందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం తెలిపారు. ధర్పల్లి మండలంలో కొనసాగుతున్న రామడుగు గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రతిపాదిస్తూ, దీని పరిధిలో డిచ్పల్లి మండలంలోని కొరట్పల్లి, సుద్దులం, ధర్పల్లి …

Read More »

విద్యార్థులలో సృజనాత్మకత వెలికి తీయడం అభినందనీయం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులలో నిబిడీకృతమైన సృజనాత్మకతను వెలికితీయడానికి ఇన్స్పైర్‌ అండ్‌ ఇగ్నైట్‌ సంస్థ ఎంతగానో ప్రోత్సహిస్తుందని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి రఘురాజ్‌ అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇన్స్పైర్‌ అండ్‌ ఇగ్నైట్‌ సభ్యులు దాసరి రంజిత్‌ తదితర సభ్యులు పిల్లలలో ధైర్యాన్ని పెంపొందించడంతోపాటు వారి యొక్క మానసిక బలాన్ని పెంపొందించడం, శ్రద్ధను, నమ్మకాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తు, …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, సెప్టెంబరు 22, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి ఉదయం 9.07 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : జ్యేష్ఠ మధ్యాహ్నం 12.27 వరకుయోగం : ఆయుష్మాన్‌ రాత్రి 9.51 వరకుకరణం : వణిజ ఉదయం 9.07 వరకు తదుపరి విష్ఠి రాత్రి 8.25 వరకు వర్జ్యం : రాత్రి 8.12 – 9.45దుర్ముహూర్తము : …

Read More »

ఎన్నికల నిర్వహణకు కార్యాలయాలను పరిశీలించిన కలెక్టర్‌, సీ.పీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ గురువారం బాల్కొండ, ఆర్మూర్‌ శాసనసభ నియోజకవర్గ కేంద్రాలలో ఎన్నికల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించి భీంగల్‌ పట్టణంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ, ఎన్నికల సామాగ్రిని భద్రపర్చే స్ట్రాంగ్‌ రూమ్‌, డిస్ట్రిబ్యూషన్‌ …

Read More »

నేటి పంచాంగం

గురువారం, సెప్టెంబరు 21, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి ఉదయం 10.08 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : అనూరాధ మధ్యాహ్నం 12.49 వరకుయోగం : ప్రీతి రాత్రి 11.58 వరకుకరణం : తైతుల ఉదయం 10.08 వరకు తదుపరి గరజి రాత్రి 9.37 వరకు వర్జ్యం : సాయంత్రం 6.19 – 7.55దుర్ముహూర్తము : …

Read More »

గృహలక్ష్మి అమలును వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారికి సకాలంలో లబ్ది చేకూరేలా కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. ముఖ్యంగా గృహలక్ష్మి, ఆసరా పెన్షన్ల దరఖాస్తులను వెంటదివెంట పరిశీలిస్తూ, అర్హులైన వారి జాబితాలు పంపించాలని అన్నారు. రుణమాఫీ, ఆసరా పెన్షన్లు, ఎరువులు-విత్తనాల నిల్వలు, తెలంగాణకు హరితహారం, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »