District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలోనే మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ పథకాన్ని పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సూచించారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారితో కలిసి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సన్నబియ్యం పంపిణీపై సమీక్ష …

Read More »

ధాన్యం సేకరణ వివరాలను పక్కాగా నమోదు చేయాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం సేకరణకు సంబంధించిన పూర్తి వివరాలను రిజిష్టర్‌ లలో నమోదు చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం సేకరించిన వెంటనే వారికి తప్పనిసరిగా రసీదులు అందించాలని అన్నారు. రెంజల్‌ మండలం దూపల్లి, దండిగుట్ట, రెంజల్‌ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ శుక్రవారం …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, ఏప్రిల్‌ 4, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి రాత్రి 1.49 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : మృగశిర ఉదయం 11.17 వరకుయోగం : శోభన రాత్రి 2.51 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 2.38 వరకుతదుపరి వణిజ రాత్రి 1.49 వరకు వర్జ్యం : రాత్రి 7.24 – 8.57దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

కొనుగోలు కేంద్రాల్లో కలెక్టర్‌ పలు సూచనలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్ని మండలం జాకోరా, జలాల్పూర్‌ గ్రామాలలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ తో కలిసి పరిశీలించారు. రైతుల నుండి ధాన్యం సేకరిస్తున్న ప్రక్రియను పరిశీలించి, కేంద్రం నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎంత పరిమాణంలో సన్నరకం, దొడ్డురకం ధాన్యాన్ని సేకరించారు, ట్రక్‌ షీట్స్‌ వచ్చాయా, …

Read More »

స్టాక్‌ వివరాల పట్టికను విధిగా ప్రదర్శించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చౌక ధరల దుకాణాలలో స్టాక్‌ వివరాలతో కూడిన పట్టికను విధిగా ప్రదర్శించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆదేశించారు. గురువారం ఆయన వర్ని మండలం జలాల్పూర్‌ గ్రామంలోని 8 వ నెంబర్‌ రేషన్‌ షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు. లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించారు. మొత్తం ఎన్ని కుటుంబాలు ఆహార భద్రతా కార్డులు కలిగి …

Read More »

దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ముందుకెళ్లాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి అందరికీ అనుసరణీయమని వక్తలు పేర్కొన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టరేట్లో ఐడిఓసి సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకలకు అదనపు కలెక్టర్‌ అంకిత్‌ గారు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య …

Read More »

ఈవీఎం గోడౌన్‌ ను సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌ లో గల ఈవీఎం గోడౌన్‌ ను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌ కు వేసిన సీళ్లను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్‌ వద్ద పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. కలెక్టర్‌ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్‌, సాత్విక్‌ తదితరులు …

Read More »

నేటి పంచాంగం

గురువారం, ఏప్రిల్‌.3, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి తెల్లవారుజామున 3.28 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : రోహిణి మధ్యాహ్నం 12.26 వరకుయోగం : ఆయుష్మాన్‌ ఉదయం 7.56 వరకుతదుపరి సౌభాగ్యం తెల్లవారుజామున 5.17 వరకుకరణం : కౌలువ సాయంత్రం 4.26 వరకుతదుపరి తైతుల తెల్లవారుజామున 3.28 వరకు వర్జ్యం : ఉదయం.శే.వ 6.24 వరకుమరల …

Read More »

ఎల్‌.ఆర్‌.ఎస్‌ రిబేటు సదుపాయం గడువు పొడిగింపు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనధికార లే ఔట్ల క్రమబద్దీకరణ, ప్లాట్ల రెగ్యులరైజేషన్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్‌.ఆర్‌.ఎస్‌ 25 శాతం రాయితీ సదుపాయాన్ని పొడిగించిందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. మార్చి 31వ తేదీ నాటితో ఈ గడువు ముగియగా, ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ఎల్‌.ఆర్‌.ఎస్‌ గడువును ఏప్రిల్‌ 30వ తేదీ వరకు పొడిగించిందని అన్నారు. …

Read More »

నిజామాబాదులో ఘనంగా డిసిసిబి బ్యాంక్‌ సంబరాలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సహకార సంఘాల బ్యాంకుల ద్వారా ఆర్థిక సంవత్సరం సాధించిన ప్రగతి రుణాల చెల్లింపులో ఆశాజనక ఫలితాలు వచ్చినందుకు మంగళవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని జిల్లా సహకార బ్యాంకులో డిసిసిబి డైరెక్టర్లను శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డిసిసిబి డైరెక్టర్‌ కమలాకర్‌ రెడ్డి మాట్లాడుతూ బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌, బాన్సువాడ సహకార బ్యాంకుల పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ప్రతి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »