District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

ఏకధాటి వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడితో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్ని మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని …

Read More »

గల్ఫ్‌లో ఉన్న రైతులకు రైతు బీమా వర్తింపజేయాలి

నిజామాబాద్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పొట్ట చేతపట్టుకుని గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన సన్నకారు, చిన్నకారు రైతులకు రైతుబీమా వర్తింపజేయాలని, రేషన్‌ కార్డుల్లో పేరు లేనందున బీసీ చేతివృత్తుల లక్ష సాయం పథకానికి గల్ఫ్‌ రిటనీలు దరఖాస్తు చేసుకోలేకపోయారని, రేషన్‌ కార్డుల నుండి గల్ఫ్‌కార్మికుల పేర్లు తొలగించడం వలన ఆరోగ్యశ్రీ తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని టిపిసిసి గల్ఫ్‌ ఎన్నారై కన్వీనర్‌ సింగిరెడ్డి …

Read More »

30 టీఎంసీలకు చేరుకున్న ఎస్సారెస్పీ నీటి మట్టం

నిజామాబాద్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాభావం వల్ల నిజామాబాద్‌ జిల్లా రైతులు వానకాలం పంటసాగుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి కేసిఆర్‌ దాన్ని దృష్టిలో పెట్టుకొని రివర్స్‌ పంపింగ్‌ ద్వారా కాళేశ్వరం జలాలు ఎస్సారెస్పీలో నింపేందుకు నిర్ణయించి, రోజుకు అర టీఎంసి చొప్పున గత పది రోజులుగా ఎస్సారెస్పీ లోకి కాళేశ్వర జలాలు నింపుకున్నామని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి వెల్లడిరచారు. గత …

Read More »

ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ధర్నా

నిజామాబాద్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించారు. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓ మయ్య, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి చక్రపాణి, …

Read More »

నేటి పంచాంగం

శనివారం, జూలై 15, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం – బహళ పక్షంతిథి : త్రయోదశి రాత్రి 8.27 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : మృగశిర రాత్రి 1.05 వరకుయోగం : వృద్ధి ఉదయం 10.10 వరకుకరణం : గరజి ఉదయం 8.18 వరకుతదుపరి వణిజ రాత్రి 8.27 వరకువర్జ్యం : ఉదయం 5.49 – 7.30దుర్ముహూర్తము : ఉదయం 5.35 – …

Read More »

ఓటర్ల జాబితాలో తప్పిదాలకు ఆస్కారం ఉండకూడదు

నిజామాబాద్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ సూచించారు. ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా చూడాలని, ముఖ్యంగా డబుల్‌ ఎంట్రీ, బోగస్‌ పేర్లు లేకుండా జాబితాను బీ.ఎల్‌.ఓ మొదలుకుని ఈ.ఆర్‌.ఓ స్థాయి వరకు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. అదే సమయంలో అర్హులైన …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, జూలై 14, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం – బహళ పక్షంతిథి : ద్వాదశి రాత్రి 8.08 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : రోహిణి రాత్రి 11.58 వరకుయోగం : గండం ఉదయం 11.05 వరకుకరణం : కౌలువ ఉదయం 8.13 వరకుతదుపరి తైతుల రాత్రి 8.08 వరకువర్జ్యం : మధ్యాహ్నం 3.46 – 5.24దుర్ముహూర్తము : ఉదయం 8.11 – …

Read More »

దాశరథి జయంతి ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 22న నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఖిల్లా జైలులో దాశరథి జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, నగర మేయర్‌ నీతూ కిరణ్‌, …

Read More »

నేటి పంచాంగం

గురువారం, జూలై 13, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం – బహళ పక్షంతిథి : ఏకాదశి రాత్రి 8.19 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : కృత్తిక రాత్రి 11.21 వరకుయోగం : శూలం మధ్యాహ్నం 12.20 వరకుకరణం : బవ ఉదయం 8.44 వరకుతదుపరి బాలువ రాత్రి 8.19 వరకువర్జ్యం : ఉదయం 11.17 – 12.53దుర్ముహూర్తము : ఉదయం 9.05 – …

Read More »

పోలింగ్‌ కేంద్రాలను సందర్శించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం

నిజామాబాద్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం సభ్యులు బుధవారం జిల్లా కేంద్రంలోని పలు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. ప్రతినిధుల బృందంలోని సభ్యులు ప్రమోద్‌ కుమార్‌ శర్మ, రితేష్‌ సింగ్‌లు నిజామాబాద్‌ కు చేరుకున్న సందర్భంగా ముందుగా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, చిత్రామిశ్రా తదితరులు వారికి స్వాగతం పలికారు. జిల్లాలో చేపట్టిన రెండవ విడత …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »