District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పొతంగల్‌ మండలంలో సహకార సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శనివారం అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ తో కలిసి పరిశీలించారు. మండలంలోని సుంకిని, కొల్లూర్‌, హెగ్డోలి గ్రామాలలో కొనసాగుతున్న కేంద్రాలను సందర్శించి, ధాన్యం సేకరణ తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాల గురించి …

Read More »

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాలి

నిజామాబాద్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు ఆరుగాలం శ్రమించి పండిరచిన పంట చేతికందిన దశలో దురదృష్టవశాత్తు కురుస్తున్న అకాల వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లుతోందని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అధికార యంత్రాంగం యావత్తు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తూ, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామనే భరోసాను కల్పించాలని సూచించారు. …

Read More »

నర్సరీ నిర్వహణ తీరుపై కలెక్టర్‌ అసంతృప్తి

నిజామాబాద్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పచ్చదనం పెంపొందించడంలో భాగంగా నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని కేశాపూర్‌ గ్రామంలో నెలకొల్పిన హరితహారం నర్సరీ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడం పట్ల కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేశాపూర్‌ లో కలెక్టర్‌ శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా, పక్కనే ఉన్న నర్సరీని గమనించి అక్కడికి వెళ్లి పరిశీలించారు. నర్సరీలో విత్తనాలు మొలకెత్తకపోవడం, మొక్కలు …

Read More »

ధాన్యం తరలింపును వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి సేకరిస్తున్న ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు కేంద్రాల నిర్వాహకులు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని కేశాపూర్‌, డిచ్‌పల్లి మండలంలోని బర్దిపూర్‌ గ్రామాలలో సహకార సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ శుక్రవారం అదనపు కలెక్టర్‌ …

Read More »

సీబీఆర్టీ (ఏఈఈ) రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ శాఖల్లో సహాయ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏ.ఈ.ఈ) పోస్టుల భర్తీ కోసం టీఎస్‌పీఎస్‌సీ ద్వారా ఈ నెల 8, 9 వ తేదీలలో జరుగనున్న రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ తెలిపారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించేందుకు సంబంధిత …

Read More »

ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలి

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందేలా అన్ని స్థాయిలలో అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని జిల్లా పాలనాధికారి ఛాంబర్లో కలెక్టర్‌ అధ్యక్షతన జన ఆరోగ్య సమితి జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, హెల్త్‌ వెల్‌ నెస్‌ …

Read More »

అర్బన్‌ పార్కును సందర్శించిన సీఎంఓ కార్యదర్శి, ఓఎస్డీ

నిజామాబాద్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర శివారులోని చిన్నాపూర్‌ వద్ద గల అర్బన్‌ పార్క్‌ ను ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఓ ఎస్‌ డీ ప్రియాంక వర్గీస్‌ బుధవారం సందర్శించారు. తుది దశకు చేరిన వివిధ పనులను జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విట్ఠల్‌ రావు, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, డీఎఫ్‌ఓ వికాస్‌ మీనాలతో కలిసి పరిశీలించారు. ఓపెన్‌ జిమ్‌ …

Read More »

మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత

నిజామాబాద్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటడాన్ని అందరూ అలవాటుగా చేసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయ ఓ ఎస్‌ డి ప్రియాంక వర్గీస్‌ సూచించారు. బుధవారం ఆమె కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, డీఎఫ్‌ఓ వికాస్‌ మీనా తదితరులతో కలిసి జిల్లా జైలులోని నర్సరీని సందర్శించారు. అలాగే ఎడపల్లి మండలం కుర్నాపల్లిలోని హరితహారం నర్సరీ, పల్లె ప్రకృతి …

Read More »

ప్రజావాణికి 49 ఫిర్యాదులు

నిజామాబాద్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 49 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డీఆర్డీఓ చందర్‌, జెడ్పి …

Read More »

మన్‌ కీ బాత్‌ వంద పుస్తకాలతో సమానం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన్‌ కీ బాత్‌ 100 ఎపిసోడ్స్‌ 100 పుస్తకాలతో సమానమని, ఈ 100 ఎపిసోడ్స్‌లో ప్రధానమంత్రి చెప్పిన విషయాలను పుస్తక రూపంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ అన్నారు. నాగారంలోని గిరిజన బాలికల డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో కలిసి మన్‌ కీ బాత్‌ కార్యక్రమాన్ని వీక్షించారు. 100 ఎపిసోడ్స్‌లో ఎన్నో గొప్ప విషయాలను, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »