District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

ప్రతి ఇంటిలో ప్రతి ముఖంలో సంతోషమే ప్రభుత్వ లక్ష్యం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఇంటిలో ప్రతి ముఖంలో సంతోషమే ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ గుప్తా పేర్కొన్నారు. మంగళవారం ఆయన కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గణేష్‌ బిగాల మాట్లాడుతూ నిజామాబాద్‌ నగరానికి చెందిన 198లబ్దిదారులకు 298 కల్యాణ లక్ష్మీ చెక్కులకు గాను రు.1,98,22,968 అందజేస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఇంటికి సంక్షేమం-ప్రతి ఒక్కరి ముఖంలో …

Read More »

కంటి వెలుగు శిబిరాలను సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దృష్టి లోపాలను నివారించాలని కృత నిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మంగళవారం సందర్శించారు. డిచ్పల్లి మండలంలోని ధర్మారం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన శిబిరంతో పాటు, యానాంపల్లి తండా మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను తనిఖీ చేశారు. శిబిరాల నిర్వహణ తీరును నిశితంగా …

Read More »

వృద్ధాశ్రమ భవనం ప్రారంభించిన ఆర్టీసీ చైర్మన్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్పల్లి మండలం రాంపూర్‌ గ్రామంలో అన్ని హంగులతో రూ. 50 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వృద్ధాశ్రమం భవనానికి మంగళవారం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ శాసన సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ ప్రారంభించారు. వృద్ధాశ్రమం ఆవరణలో రూ.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న గ్రీన్‌ పార్క్‌ పనులకు శంకుస్థాపన చేశారు. వృద్ధాశ్రమంలోని వివిధ …

Read More »

డిఫెన్స్‌ కౌన్సిల్‌ను సన్మానించిన న్యాయవాద పరిషత్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా న్యాయ అధికార సేవా సంస్థలో చీఫ్‌ డిఫెన్స్‌ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌ రాజ్‌ కుమార్‌ సుబేదార్‌ డిప్యూటీ లీగల్‌ ఎయిర్‌ కౌన్సిల్‌ ఉదయ్‌ కృష్ణ, అసిస్టెంట్‌ లీగల్‌ లేడు కౌన్సిల్‌గా గంగోని శుభం ప్రమోద్‌ నియామకమై బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సోమవారం జిల్లా కార్యాలయంలో న్యాయవాది పరిషత్‌ ఆధ్వర్యంలో వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా …

Read More »

ఫిర్యాదులు పెండిరగ్‌ ఉండకూడదు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్‌ ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని, ఏ ఒక్క అర్జీ కూడా పెండిరగ్‌ లో ఉండకూడదని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 109 ఫిర్యాదులు అందాయి. …

Read More »

జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా చిన్నారి దత్తత

నిజామాబాద్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా పాపని దత్తత ఇవ్వడం జరిగింది. సోమవారం స్థానిక ఐడిఓసిలో జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు చేతుల మీదుగా ఐదు సంవత్సరాల పాపని జర్మనీ దేశానికి సంబంధించిన తల్లిదండ్రులకి దత్తత ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ దత్తత తీసుకున్న భార్యాభర్తలని అభినందించారు. పాపని జాగ్రత్తగా చూసుకోవాలని మంచి పౌష్టికాహారం, విద్య …

Read More »

మగ్దూం మొహినుద్దీన్‌ పోరాట పటిమ స్ఫూర్తిదాయకం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాం నవాబు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటంలో మగ్దూం మొయినుద్దీన్‌ పోరాటమటిమ ప్రస్తుత ప్రజా ఉద్యమాలకు ఎంతో స్ఫూర్తిదాయకమని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్‌ కొనియాడారు. మొయినుద్దీన్‌ ఆశయాల కనుగుణంగా ప్రజా ఉద్యమ నిర్మాణమే నిజమైన నివాళిగా ఆయన పేర్కొన్నారు. శనివారం సిపిఐ జిల్లా కార్యాలయంలో కామ్రేడ్‌ మగ్దుమ్‌ మొహియూద్దీన్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి …

Read More »

రేషన్‌ షాపుల నిర్వహణను పకడ్బందీగా పర్యవేక్షించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు సబ్సిడీపై నిత్యావసర సరుకులు అందిస్తున్న రేషన్‌ దుకాణాల నిర్వహణ తీరును పకడ్బందీగా పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రేషన్‌ డీలర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో అదనపు కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి రేషన్‌ షాపులో బోర్డును, సరుకుల …

Read More »

అసెంబ్లీలో గల్ఫ్‌ కార్మికుల సమస్యలు ప్రస్తావించాలి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2014 లో టిఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రణాళికలో గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. తెలంగాణ బడ్జెట్‌లో గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్‌ కేటాయించాలనే అంశాలను రాబోయే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలలో లేవనెత్తాలని టిపిసిసి ఎన్నారై సెల్‌ గల్ఫ్‌ కన్వీనర్‌ సింగిరెడ్డి నరేష్‌ రెడ్డి గురువారం హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి …

Read More »

పనులు పూర్తయిన వెంటనే బిల్లుల చెల్లింపులు జరగాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులు వెంటదివెంట జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో గురువారం కలెక్టర్‌ మన ఊరు – మన బడి పనుల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »