నిజామాబాద్, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దీపావళి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి జీవితాల్లో కష్టాలు అనే కారుచీకట్లు తొలగిపోయి, చిరుదివ్వెల వెలుగుల వలే అనునిత్యం సుఖ సంతోషాలు విలసిల్లాలని వారు ఆకాంక్షించారు. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకునే దీపావళి …
Read More »పెంచిన ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులు తగ్గించాలి
నిజామాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజులను పెంచడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడుతుందని, వెంటనే పెంచిన ఫీజులు తగ్గించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు అంజలి డిమాండ్ చేశారు. శనివారం స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అంజలి, రఘురాం …
Read More »అనుమతులు లేని బాణాసంచా దుకాణాలు సీజ్ చేయాలి
నిజామాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి పండుగను ఆనందమయంగా జరుపుకోవాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు హితవు పలికారు. దీపావళి వేడుక నేపథ్యంలో కలెక్టర్ శనివారం రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, ఫైర్ తదితర శాఖల అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దీపావళి సందర్భంగా జిల్లాలో ఎక్కడ …
Read More »ఏడుగురు ఏ.ఈలకు మెమోలు జారీ
నిజామాబాద్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మన ఊరు – మన బడి పనుల ప్రగతిపై అధికారులతో సమీక్ష జరిపారు. ఒక్కో మండలం వారీగా పనుల ప్రగతి గురించి ఆరా తీశారు. ఈ …
Read More »వైద్య బృందాన్ని అభినందించిన మంత్రి
నిజామాబాద్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఒకే రోజు 10 మోకాలి చిప్ప ఆపరేషన్లు విజవంతంగా పూర్తి చేసిన నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ వైద్య బృందానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వ హాస్పిటల్లో కల్పించిన మౌళిక సదుపాయాల వల్లే ఇది సాధ్యం అయ్యిందని, ఇప్పటి …
Read More »పాత కలెక్టరేట్లోకి ఆర్డీఓ కార్యాలయం
నిజామాబాద్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం పాత కలెక్టరేట్ భవనంలోకి మారింది. పాత కలెక్టరేట్లో కొనసాగిన అన్ని శాఖలు ఇప్పటికే నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోకి చేరాయి. దీంతో ఖాళీగా ఉన్న పాత కలెక్టరేట్ లోకి ఆర్డీఓ ఆఫీసును మార్చారు. కలెక్టర్ సి.నారాయణరెడ్డి శుక్రవారం సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు …
Read More »పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి
నిజామాబాద్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహరహం శ్రమిస్తూ అసువులు బాసిన పోలీసు అమరవీరులకు జాతి యావత్తు రుణపడి ఉంటుందని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పేర్కొన్నారు. విధి నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ, ఎంతో విలువైన ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలు మరువలేనివని శ్లాఘించారు. పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ …
Read More »అన్ని వసతులతో అందుబాటులోకి ధాత్రి టౌన్ షిప్
నిజామాబాద్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరానికి ఆనుకుని మల్లారం గ్రామ పరిధిలో గోడౌన్ల పక్కన ప్రభుత్వం ఆధ్వర్యంలో నెలకొల్పుతున్న ధాత్రి టౌన్ షిప్ ను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ టౌన్ షిప్లో ప్లాట్లను విక్రయించేందుకు నవంబర్ 14న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉదయం 11 గంటలకు వేలంపాట నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో టౌన్ షిప్ వద్ద కొనసాగుతున్న …
Read More »నిబంధనలు పాటించని బి.ఏడ్ కళాశాలను వెబ్ ఆప్షన్ నుండి తొలగించాలి
నిజామాబాద్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలోని నిబంధనలు పాటించని ఆయేషా బి.ఎడ్ కళాశాలను ఆప్షన్ నుండి తొలగించాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ, టీవీయువి, ఎఐఎస్బి, జివిఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిబంధనలు పాటించని ఆయేషా బి.ఎడ్ కళాశాల ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్బి జిల్లా కార్యదర్శి మహెష్ రెడ్డి మాట్లాడుతూ ఆయేషా బి.ఎడ్ కళాశాల …
Read More »మునుగోడు గెలుపు ఓటములు కాదు… రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోండి
నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోనే ధాన్యం దిగుబడిలో అన్నపూర్ణగా జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, జిల్లా రైతుల ఖరీఫ్ సీజన్ పంట కోతల దశలో ఉందని, ధాన్యం కొనుగోలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మునుగోడు గెలుపు ఓటములను చర్చిస్తూ రాష్ట్ర పాలన గాడితప్పేలా ఉందని బోధన్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీసీనియర్ నాయకుడు వి.మోహన్ రెడ్ది అన్నారు. బుధవారం స్టానిక ప్రెస్క్లబ్లో విలేకరుల …
Read More »