నిజామాబాద్, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాదు నూతన కలెక్టరేట్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు సోమవారం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెన్షనర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి తారీకునే పెన్షన్ చెల్లించాలని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ పటిష్ట పరిచి నగదు రహిత వైద్యం అన్ని …
Read More »కొత్త ఉద్యోగాలు లేవు – స్పష్టం చేసిన కలెక్టర్
నిజామాబాద్, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్) లో కొత్త ఉద్యోగాలు ఏవీ లేవని కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. కొత్త కలెక్టరేట్ లో ఏవైనా కొలువు ఇప్పించాలని కోరుతూ సోమవారం నాటి ప్రజావాణి సందర్భంగా పలువురు కలెక్టర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, న్యూ కలెక్టరేట్ కాంప్లెక్స్లో కొత్త కొలువులు ఏవీ లేవని ఖరాఖండిగా …
Read More »1 – 19 సంవత్సరాల వయస్సు వారందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు
నిజామాబాద్, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 01 నుండి 19 సంవత్సరాల వరకు వయస్సు కలిగిన వారందరికీ తప్పనిసరిగా నులి పురుగుల నివారణ మాత్రలు వేయించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. ఈ మేరకు జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15 వ తేదీన జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అల్బెన్ డజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేపట్టాలని …
Read More »రేపే పాదయాత్ర ప్రారంభం
నిజామాబాద్, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని ఎబివిపి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఇందూరు విభాగ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఖిల్లా రామాలయం నుండి వెయ్యి ఉరిల మర్రి నిర్మల్ వరకు 75 కిలో మీటర్లు 75 మంది ఎబివిపి కార్యకర్తలతో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని పరిషత్ ప్రతినిధులు తెలిపారు. 12వ తేదీ సోమవారం ఉదయం 10.30 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. …
Read More »ఐఎఫ్టియు పోరాట ఫలితం
నిజామాబాద్, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీడీ కార్మికుల జీవనభృతికై 2014 జూన్ కటాఫ్ తేదీని ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి, శ్రామిక భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ… బీడీ కార్మికులకు జీవన భృతి అమలు చేయుటకు అడ్డంకిగా వున్న …
Read More »ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం
నిజామాబాద్, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ నిజామాబాద్, ఇందుర్ క్లబ్ ఆధ్వర్యంలో నగరంలోని తిలక్ గార్డెన్ వద్ద గల లేడీస్ క్లబ్లో మహిళ అధ్యాపకులు ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ నిజామాబాద్ అధ్యక్షురాలు సాక్షి బన్సల్ మాట్లాడుతూ సమాజంలో విద్యార్థుల భవితను తీర్చిదిద్దరంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని మహిళా అధ్యాపకులు …
Read More »పోరాటయోధురాలు ఐలమ్మ
నిజామాబాద్, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాయుధ పోరాట యోధురాలు, బీసీల నిప్పు కణిక, ధీశాలి చాకలీ ఐలమ్మ 37వ వర్ధంతి సందర్భంగా వినాయకనగర్ హనుమాన్ జంక్షన్ వద్ద వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద బిసి సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. బీసీలు తిరగబడితే దేన్నైనా సాధించవచ్చని ఇందుకు ఐలమ్మ చరిత్రే నిదర్శనమన్నారు. ఇప్పటికైనా బీసీలు మేలుకొని తమను తాము పరిపాలించు …
Read More »జిల్లా ప్రజలకు గమనిక
నిజామాబాద్, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతీ సోమవారం ప్రగతి భవన్లో నిర్వహిస్తూ వచ్చిన ప్రజావాణి కార్యక్రమం, ఇకపై కొత్త కలెక్టరేట్లో కొనసాగుతుందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఈ నెల 5వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారిచే సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంను ప్రారంభోత్సవం చేసుకున్న నేపధ్యంలో న్యూ కలెక్టరేట్ వేదికగా జిల్లా పాలన కొనసాగుతోందని …
Read More »సార్వజనిక్ గణేష్ మండలి వద్ద కలెక్టర్ పూజలు
నిజామాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం దుబ్బ ప్రాంతంలోని సార్వజనిక్ గణేష్ మండలి వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక నిమజ్జన శోభాయాత్ర రథం వద్ద టెంకాయ కొట్టారు. ఈ సందర్భంగా సార్వజనిక్ గణేష్ మండలి అధ్యక్షుడు బంటు గణేష్ ఇతర ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, పుర ప్రముఖులు కలెక్టర్కు …
Read More »న్యూ కలెక్టరేట్లో ప్రజాకవి కాళోజీ జయంతి
నిజామాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజాకవి కాళోజీ నారాయణ రావు 108వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనం (న్యూ కలెక్టరేట్) కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన జయంతి వేడుకల్లో కలెక్టర్ సి.నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం, కాళోజీ చిత్రపటానికి పూలమాలలు …
Read More »