నిజామాబాద్, మే 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గంజాయి, క్లోరోఫామ్, అల్ఫ్రాజోలం వంటి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సూచించారు. మత్తు పదార్థాల రవాణాపై నిరంతరం నిఘాను కొనసాగించాలని, ఎలాంటి సమాచారం తెలిసినా పరస్పరం పంచుకుంటూ వీటి నిరోధానికి పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్లాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. …
Read More »ధాన్యం నిల్వల కోసం అదనపు గోడౌన్లు గుర్తించాలి
నిజామాబాద్, మే 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైస్ మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకోవడంలో జాప్యానికి తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్నివెంటదివెంట నిర్దేశిత మిల్లులకు తరలించడంతో పాటు, తక్షణమే మిల్లుల వద్ద అన్ లోడిరగ్ జరిగేలా పర్యవేక్షణ జరపాలని సూచించారు. ఆర్మూర్ మండలం పెర్కిట్ శివారులో మెప్మా ఆధ్వర్యంలో కొనసాగుతున్న …
Read More »ఒప్పంద ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్, మే 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వ పథకం కింద జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక రంగాల పనితీరును మెరుగుపరిచేందుకు జిల్లా పరిశ్రమల కేంద్రంలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం అంతర్జాలంలో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కె.సురేష్ కుమార్ ఒక ప్రకటనలో సూచించారు. ఇందులో భాగంగా జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థ …
Read More »నేటి పంచాంగం
బుధవారం, మే.7, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : దశమి మధ్యాహ్నం 12.38 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : పుబ్బ రాత్రి 8.21 వరకుయోగం : వ్యాఘాతం రాత్రి 2.58 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 12.38 వరకు తదుపరి వణిజ రాత్రి 1.10 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 4.06 నుండిదుర్ముహూర్తము : ఉదయం 11.30 …
Read More »డ్రంక్ అండ్ డ్రైవ్లో ఐదుగురికి జైలుశిక్ష
నిజామాబాద్, మే 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మద్యం తాగి వాహనాలు నడిపే వాహనదారులను జైలుకి పంపడం జరుగుతుందని, వాహనదారులు ఇది గమనించాలని నిజామాబాద్ పోలీసు కమిషనర్ పి.సాయిచైతన్యఅన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంగళవారం మద్యంసేవించి వాహనాలు నడిపిన ఐదుగురికి జైలుశిక్ష, 21 మందికి జరిమానాలు విధించినట్టుపేర్కొన్నారు. 6వ తేదీ మంగళవారం నిజామాబాద్ డివిజన్ పరిధిలోని పోలీసు స్టేషన్ పరిధిలలో పలు పోలీస్ స్టేషన్ల వారిగా …
Read More »ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్
నిజామాబాద్, మే 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని సకాలంలో తూకం జరిపించి, నిర్ణీత రైస్ మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. మాక్లూర్ మండలంలోని మాదాపూర్, మాక్లూర్ లలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, మే.6, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం -వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : నవమి మధ్యాహ్నం 12.03 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : మఖ సాయంత్రం 6.59 వరకుయోగం : ధృవం తెల్లవారుజామున 3.17 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 12.03 వరకుతదుపరి తైతుల రాత్రి 12.22 వరకు వర్జ్యం : ఉదయం 6.33 – 8.12 మరల తెల్లవారుజామున 3.27 – …
Read More »ప్రజావాణికి 117 ఫిర్యాదులు
నిజామాబాద్, మే 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 117 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లతో పాటు జడ్పీ సీఈవో సాయాగౌడ్, నిజామాబాద్ ఇంచార్జి …
Read More »నేటి పంచాంగం
సోమవారం, మే.5, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి ఉదయం 11.59 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఆశ్రేష సాయంత్రం 6.07 వరకుయోగం : వృద్ధి తెల్లవారుజామున 3.59 వరకుకరణం : బవ ఉదయం 11.59 వరకుతదుపరి బాలువ రాత్రి 12.01 వరకు వర్జ్యం : ఉదయం 6.44 – 8.21దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.21 …
Read More »ఘనంగా భగీరథ మహర్షి జయంతి
నిజామాబాద్, మే 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను ఆదివారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ఈ వేడుకలకు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధ్యక్షత వహించగా, వివిధ శాఖల అధికారులు, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి, భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి …
Read More »