నిజామాబాద్, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం జిల్లాలో పెండిరగ్లో ఉంచిన మూడు మద్యం దుకాణాలకు మంగళవారం లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు.ఈనెల 20న లక్కీ డ్రా ద్వారా జిల్లాలో 102 మద్యం దుకాణాలను ఎంపిక చేయాల్సి ఉండగా 99 ని ఎంపిక చేసి దరఖాస్తులు సంతృప్తికరంగా రాని 8, 36, 99 నంబరు గల షాపులను పెండిరగ్లో ఉంచిన …
Read More »రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఆర్టీసీ ఎం.డి. సజ్జనార్ పిలుపుమేరకు ఆర్టీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో మంగళవారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నిజామాబాద్ ఆర్టిసి బస్టాండ్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ రిబ్బన్ కత్తరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కోవిడ్ ప్రారంభం …
Read More »ధాన్యానికి రూ. 60 కోట్లు చెల్లింపు
నిజామాబాద్, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుల నుండి సేకరించిన ధాన్యానికి ఇప్పటివరకు 60 కోట్లు చెల్లించామని రెండు మూడు రోజుల్లో మిగతా చెల్లింపులకు చర్యలు తీసుకుంటున్నామని ధాన్యం సేకరణ ప్రక్రియ చివరి దశకు చేరుకుందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం డిచ్పల్లి ప్రాథమిక వ్యవసాయ కేంద్రం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో వరి …
Read More »మంగళవారం మద్యం దుకాణాలకు లక్కీ డ్రా
నిజామాబాద్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో 2021-23 సంవత్సరానికి మద్యం దుకాణాల కేటాయింపులో బాగంగా ఇటీవల డ్రా వాయిదా పడిన (03) దుకాణాలకు సోమవారంతో 29వ తేదీ దరఖాస్తు గడువు ముగిసిందని జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి డాక్టర్ నవీన్ చంద్ర తెలిపారు. కాగా మంగళవారం 30వ తేదీ ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిచే లక్కీ డ్రా తీయబడుతుందని, …
Read More »నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి
నిజామాబాద్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ప్రమాదకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రతి ఒక్కరికి నూరు శాతం వ్యాక్సినేషన్ వేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులు ఆదేశించారు. సోమవారం రాత్రి వైద్య ఆరోగ్య మున్సిపల్ అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగా వ్యాపిస్తున్న కొత్త కరోనా వేరియంట్ ద్వారా ప్రపంచ …
Read More »రైతాంగ సమస్యలు పరిష్కరించాలి
నిజామాబాద్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏ.ఐ.కే.ఎమ్.ఎస్, ఐ.ఎఫ్.టి.యు, పీ.వై.ఎల్, పి.ఓ.డబ్ల్యు సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, కేంద్ర విద్యుత్ సవరణ చట్టం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏ.ఐ.కె.ఎమ్.ఎస్, ఐ.ఎఫ్.టి.యు, పీ.వై.ఎల్, పీ.ఓ.డబ్ల్యు జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా …
Read More »ఎన్నికల కోడ్ ముగిసింది… పనులపై దృష్టి పెట్టండి
నిజామాబాద్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసినందున కొనసాగుతున్న పనులపై, ప్రాధాన్యత పనులపై శ్రద్ధ చూపాలని, కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జిల్లా అధికారులకు, ప్రజలకు సూచించారు. సోమవారం ప్రజావాణి అనంతరం ఆయన పలు అంశాలపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోలు, హరితహారం, …
Read More »బడి బయట పిల్లలను గుర్తించిన మండల విద్యాధికారి
బాల్కొండ, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ మండలం బస్సాపూర్ గ్రామ శివారులో బడి బయట పిల్లలను సోమవారం మండల విద్యాధికారి రాజేశ్వర్ గుర్తించారు. సుమారు 40 మందిని ఇటుక బట్టీలవద్ద వద్ద పని చేస్తున్న కార్మికుల పిల్లలు, కొంత మంది పిల్లలు కూడా పని చేస్తున్నారనీ తెలుసుకొని వారిని స్థానిక బస్సాపూర్ ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. అలాగే ముప్కాల్ ఇటుక బట్టీలవద్ద మరో 9 …
Read More »3 వైన్షాపులకు దరఖాస్తులకు సోమవారం చివరి గడువు
నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా యందు 2021-23 సంవత్సరానికి మద్యం దుకాణాల కేటాయింపులో బాగంగా ఇటీవల డ్రా వాయిదా పడిన 3 దుకాణాలకు అప్లికేషన్లు చేసుకోవడానికి చివరి తేదీ 29 సోమవారం వరకు స్వీకరించడం జరుగుతుందని జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి డాక్టర్ నవీన్ చంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం గెజిట్.నెం.008 షాప్కు 01 అప్లికేషన్స్, గెజిట్.నెం.036 షాప్కు …
Read More »ఐటిఐలో ప్రవేశాలకు మరో అవకాశం
నిజామాబాద్, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ, ప్రయివేటు ఐటిఐ విద్యార్థుల అడ్మిషన్ కొరకు 4వ ఫేస్కు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి మరో అవకాశం కల్పించడానికి ఈనెల 30 వ తేదీ వరకు పొడిగించినట్టు ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంతకుముందు దరఖాస్తు చేసుకున్న వారికి, కొత్తగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మెరిట్ …
Read More »