Breaking News

District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

క‌నీస వేత‌నం అమ‌లు చేయాలి

నిజామాబాద్‌, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులందరికీ పిఆర్సి సిఫార్సు మేరకు కనీస వేతనం 19 వేల రూపాయ‌లు ఇవ్వాలని, దానిపై వేతనపెంపు అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఐ.ఎఫ్.టీ.యూ) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టీ.యూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, యూనియన్ రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ …

Read More »

పెండింగ్ ప‌నులు త్వ‌ర‌గా పూర్తి చేయాలి

నిజామాబాద్‌, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ నగర పరిధిలో అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నగర ప్రజలకి అవసరమైన సేవ లని అందించాలని, ఫుట్ పాత్ ల నిర్మాణం, డివైడర్ ల నిర్మాణం, సెంటర్ మీడియం లైట్ల పనుల పురోగతి మరియు నిర్వహణ గురించి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల పలు సూచనలు చేశారు. మున్సిపల్ అధికారులు, ఆర్అండ్‌బి అధికారులు, ఎల‌క్ట్రిసిటీ అధికారులతో గురువారం …

Read More »

భారీగా గుట్కా, జ‌ర్దా స్వాధీనం – నిందితుల అరెస్ట్‌

నిజామాబాద్, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బోధన్ పోలీసు స్టేష‌న్‌ సమీపంలో మారుతి ఓమిని వాహనంలో అక్రమంగా గుట్కా, జర్ధా వున్నదని విశ్వ‌స‌నీయ‌ సమాచారం మేరకు దాడులు చేశారు. సుమారు 7,00,000 (ఏడు లక్షలు) రూపాయ‌ల‌ విలువ చేసే గుట్కా, జర్ధా స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన‌ట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. ప‌ట్టుకున్న గుట్క, …

Read More »

పీ.ఆర్.సీ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి

నిజామాబాద్‌, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్‌సి కమీటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం సవరణ జీవోను విడుదల చేయాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) నాయ‌కులు డిమాండ్ చేశారు. బుధ‌వారం స్థానిక ఎన్‌.ఆర్ భవన్, కోటగల్లీలో విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ …

Read More »

పంచాంగం – 16, జూన్ 2021

సంవత్సరం : ప్లవనామ సంవత్సరం ఆయనం : ఉత్తరాయణం మాసం : జ్యేష్ఠమాసం ఋతువు : గ్రీష్మ ఋతువు కాలము : వేసవికాలం వారము : బుధవారం పక్షం : శుక్లపక్షం తిథి : షష్టి (మంగ‌ళ‌వారం రాత్రి 10 గం॥ 54 ని॥ నుంచి బుధ‌వారం రాత్రి 10 గం॥ 42 ని॥ వరకు) నక్షత్రం : మఖ (మంగ‌ళ‌వారం రాత్రి 9 గం॥ 40 ని॥ నుంచి …

Read More »

ద్విచక్ర వాహనాలతో పోలీసు పెట్రోలింగ్

నిజామాబాద్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్తీకేయ ఆదేశాల మేరకు నిజామాబాద్ డివిజన్ పోలీస్ సిబ్బంది నిజమాబాద్ నగరంలోని మాలపల్లి, అర్సపల్లి, హైమద్ పుర కాలనీ, కొజ్జా కాలనీ, ఖిల్ల రోడ్, వర్ని చౌరస్తా, ఆర్‌.ఆర్‌. చౌరస్తా, బడా బజార్, గోల్ హనుమాన్, పులాంగ్ రోడ్, రుక్మిణీ ఛాంబర్, నెహ్రూ పార్క్ త‌దిత‌ర‌ ప్రాంతాల్లో సోమ‌వారం రాత్రి ద్విచక్ర వాహనాల …

Read More »

మానవత్వం చాటిన మాక్లూర్ ఎస్ ఐ రాజారెడ్డి

నందిపేట్‌, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్తంతో ఉన్న వ్యక్తిని పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం ద్వారా మానవత్వం చాటుకున్నాడు మాక్లూర్ ఎస్సై రాజారెడ్డి. నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖలో మాక్లూర్ ఎస్ ఐ.గా బాధ్యతలు నిర్వహిస్తున్న విధి నిర్వహణలో భాగంగా సోమవారం మధ్యాహ్నం భోజనం చేసి తిరిగి పోలీస్ స్టేషన్ కు వెళ్తున్న క్రమంలో మానిక్ …

Read More »

పోలీస్ కమీషనరేటు పరిధిలో హరితహారం

నిజామాబాద్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో సోమ‌వారం హరితహారం కార్యాక్రమం నిర్వహించారు. పోలీస్ కమీ షనర్ కార్తీకేయా పోలీస్ లైన్ యందు మొక్క‌లు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణకు హరితహారం కార్య‌క్రమం సందర్భంగా మొక్కలు నాటాలన్న ఆలోచన మేరకు ప్రతి ఒక్కరూ తమవంతుగా మొక్కలు నాటి మన పిల్లలకు కానుకగా ఇవ్వాలని నిజా మాబాద్ పోలీస్ కమీషనర్ …

Read More »

మీకు అండ‌గా మేము… 45 మంది ర‌క్త‌దానం

నిజామాబాద్‌, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఏబివిపి ఇందూర్ ఆధ్వ‌ర్యంలో ఆదివారం స్థానిక కార్యాల‌యంలో ర‌క్త‌దాన శిబిరం ఏర్పాటు చేశారు. 45 మంది కార్య‌క‌ర్త‌లు ర‌క్త‌దానం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు రెంజర్ల నరేష్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ కరోనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ ప్రజలకు అండగా మీకు మేమున్నాం అంటూ ఏబీవీపీ నడుము కట్టి రక్త దానం …

Read More »

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలి

నిజామాబాద్‌, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు వెలుగులో వేతన పెంపు వుండేలా ప్రభుత్వం సవరణ జీవోను విడుదల చేయాలని ప్రగతిశీల కేజీబీవీ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) ఉమ్మడి జిల్లా బాధ్యులు ఎం.సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఎన్.ఆర్ భవన్, కోటగల్లీలో ఆదివారం విలేక‌రుల‌తో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సి ప్రకటించి కొంత …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »