Breaking News

District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

నర్సింగ్‌ విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్‌

మాక్లూర్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శనివారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. కళాశాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ను, నర్సింగ్‌ విద్యార్థినులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రవేశాలు పూర్తి స్థాయిలో జరిగాయా? బోధనా తరగతులు సక్రమంగా కొనసాగుతున్నాయా? అని ఆరా తీశారు. నర్సింగ్‌ కాలేజ్‌, స్కూల్‌ చుట్టూ ప్రహరీ గోడ, …

Read More »

నేటి పంచాంగం

శనివారం, నవంబరు 30, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : చతుర్దశి ఉదయం 9.35 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : విశాఖ మధ్యాహ్నం 12.34 వరకుయోగం : అతిగండ సాయంత్రం 5.29 వరకుకరణం : శకుని ఉదయం 9.35 వరకుతదుపరి చతుష్పాత్‌ రాత్రి 10.17 వరకు వర్జ్యం : సాయంత్రం 4.52 – 6.35దుర్ముహూర్తము : ఉదయం 6.16 …

Read More »

యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మతు పనులు

నిజామాబాద్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారీ వర్షాలకు రాష్ట్రంలోని ఆయా జిల్లాలలో దెబ్బతిన్న రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టి ప్రజా రవాణ వ్యవస్థకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్లు-భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు. ఎక్కడ కూడా రోడ్లపై గుంతలు లేకుండా ఆధునిక సాంకేతిక పద్ధతులలో మరమ్మతులు చేపడుతుండడం వల్ల చాలాకాలం పాటు రహదారులు మన్నికగా …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, నవంబరు 29, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి ఉదయం 7.48 వరకు తదుపరి చతుర్దశివారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : స్వాతి ఉదయం 10.20 వరకుయోగం : శోభన సాయంత్రం 5.19 వరకుకరణం : వణిజ ఉదయం 7.48 వరకు తదుపరి భద్ర రాత్రి 8.41 వరకు వర్జ్యం : సాయంత్రం 4.27 – 6.12దుర్ముహూర్తము …

Read More »

ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా వెంటదివెంట టాబ్‌ ఎంట్రీలు చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. టాబ్‌ ఎంట్రీలలో నిర్లక్ష్యానికి తావిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డిచ్పల్లి మండలం రాంపూర్‌ గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ గురువారం సందర్శించారు. రైతుల నుండి సేకరించిన …

Read More »

జ్యోతిబాపూలే పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్పల్లి మండలం రాంపూర్‌లో గల మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్‌ రూమ్‌, కిచెన్‌, డైనింగ్‌ హాల్‌ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్‌ రూమ్‌ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు …

Read More »

నేటి పంచాంగం

గురువారం, నవంబరు 28, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి పూర్తివారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : చిత్ర ఉదయం 7.50 వరకుయోగం : సౌభాగ్యం సాయంత్రం 4.56 వరకుకరణం : గరజి సాయంత్రం 6.45 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 2.01 – 3.47దుర్ముహూర్తము : ఉదయం 9.57 – 10.41మరల మధ్యాహ్నం 2.22 – 3.07అమృతకాలం …

Read More »

మీ ఇంటి సర్వే కాలేదా.. ఫోన్‌ చేయండి…

నిజామాబాద్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నగర పాలకసంస్థ నిజామాబాద్‌ పరిధిలో గత రెండు వారాలుగా సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించడం జరుగుతుంది. నేటికి ఎనుమరేటర్లు ఎక్కడైనా కుటుంబాలలో స్థిక్కర్‌ అతికించకపోయినా సర్వే చేయకపోయినా కింద చూపిన టోల్‌ ఫ్రీ నెంబర్‌ కి కాల్‌ చేసి నమోదు చేయవలసినదిగా నగరపాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌ ఒక ప్రకటనలో కోరారు …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, నవంబరు 27, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : ద్వాదశి తెల్లవారుజామున 5.41 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : చిత్ర పూర్తియోగం : ఆయుష్మాన్‌ సాయంత్రం 4.25 వరకుకరణం : కౌలువ సాయంత్రం 4.36 వరకు తదుపరి తైతుల తెల్లవారుజామున 5.41 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 2.04 – 3.51దుర్ముహూర్తము : ఉదయం 11.25 – …

Read More »

నెలాఖరు వరకు ఆన్లైన్‌లో నమోదు పూర్తి

నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని వర్గాల ప్రజల సామాజిక, ఆర్ధిక పరిస్థితుల విశ్లేషణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే వివరాలను ఆన్లైన్‌ లో నిక్షిప్తం చేయడం జరుగుతోందని, ఈ నెలాఖరు వరకు ఆన్లైన్‌ నమోదు ప్రక్రియ పూర్తి చేస్తామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ధర్పల్లి తహశీల్దార్‌, ఎంపీడీఓ కార్యాలయాల్లో కొనసాగుతున్న ఆన్లైన్‌ నమోదు ప్రక్రియను మంగళవారం కలెక్టర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »