District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

విద్యా, వైద్య రంగాలకు సముచిత ప్రాధాన్యత

నిజామాబాద్‌, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని బోధన్‌ నియోజకవర్గ శాసన సభ్యులు పి.సుదర్శన్‌ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధనను అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు కృషి చేస్తోందని తెలిపారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాటను పురస్కరించుకుని బుధవారం బోధన్‌ పట్టణం రాకాసిపేట్‌ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, జూన్‌ 12, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి రాత్రి 7.12 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : మఖ రాత్రి 2.32 వరకుయోగం : హర్షణం సాయంత్రం 6.11 వరకుకరణం : కౌలువ ఉదయం 6.30 వరకు తదుపరి తైతుల రాత్రి 7.12 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 1.28 – 3.12దుర్ముహూర్తము : …

Read More »

కులాస్పూర్‌కు బస్సులు ఏర్పాటు చేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతిశీల మహిళా సంఘం (పివోడబ్ల్యు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టు బస్సులను ఏర్పాటు చేయాలని, కులాస్పూర్‌ గ్రామానికి బస్సులను పంపాలని డిమాండ్‌ చేస్తూ, ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే. సంధ్యారాణి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, జూన్‌ 11, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి సాయంత్రం 5.48 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : ఆశ్రేష రాత్రి 12.24 వరకుయోగం : వ్యాఘాతం సాయంత్రం 6.02 వరకుకరణం : బాలువ సాయంత్రం 5.48 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.24 -2.06దుర్ముహూర్తము : ఉదయం 8.04 – 8.56 మరల రాత్రి …

Read More »

నిధులు రికవరీ చేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాంఘిక సంక్షేమ శాఖ, ఎస్సీ స్టడీ సర్కిల్‌ లో గత సంవత్సర కాలంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ నిధులను రికవరీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి.డి.ఎస్‌.యు. ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ …

Read More »

ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

నిజామాబాద్‌, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 135 ఫిర్యాదులు అందాయి. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కోడ్‌ అమలులో ఉండడంతో తాత్కాలికంగా వాయిదా వేసిన ప్రజావాణిని జిల్లా పాలనాధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమవారం నుంచి మళ్ళీ పునరుద్ధరింపజేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి …

Read More »

పశువుల అక్రమ రవాణా నిరోధానికి పకడ్బందీ చర్యలు

నిజామాబాద్‌, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్‌ ఎస్‌.కిరణ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. బక్రీద్‌ వేడుకను పురస్కరించుకుని అదనపు కలెక్టర్‌ అధ్యక్షతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆయన ఛాంబర్‌లో సోమవారం జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జంతు సంక్షేమం, గోవధ నిషేధంపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, జూన్‌ 10, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం తిథి : చవితి సాయంత్రం 4.51 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : పుష్యమి రాత్రి 10.41 వరకుయోగం : ధృవం సాయంత్రం 6.12 వరకుకరణం : భద్ర సాయంత్రం 4.51 వరకు తదుపరి బవ తెల్లవారుజామున 5.19 వరకు వర్జ్యం : ఉదయం 5.50 – 7.31దుర్ముహూర్తము : …

Read More »

ఇతిహాస సంకలన సమితి రాష్ట్ర సమావేశంలో పాల్గొన్న ఇందూరు ప్రతినిధులు

నిజామాబాద్‌, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లోని ఇతిహాస సంకలన సమితి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సంస్థ వార్షిక యోజన సమావేశంలో ఇందూరు జిల్లా ప్రతినిధులుగా విశ్రాంత ఆచార్యులు నరేష్‌ కుమార్‌, సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి కందకుర్తి ఆనంద్‌ పాల్గొన్నారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా ఇతిహాస సంకలన సమితి జాతీయ సంఘటన కార్యదర్శి బాలముకుందు పాండే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారత …

Read More »

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) ద్వారా ఆదివారం జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షా కేంద్రాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాణిక్‌ బండార్‌ సమీపంలో గల కాకతీయ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలతో పాటు, ఎస్‌.ఆర్‌ కాలేజీలో కొనసాగుతున్న గ్రూప్‌-1 పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »