District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

ప్రజల ప్రగతి కోసమే ప్రజా న్యాయపీఠాలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మానవ సమాజంలో మానవ సంబందాలే ముఖ్యమని,కక్షలు, కార్పణ్యాలు విచ్చిన్నానికి దారి తీస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌ పర్సన్‌ సునీత కుంచాల అన్నారు. పౌరుల మధ్య పొరపొచ్చాలు, పగలు, ప్రతీకారాలు అనేక అనర్థాలకు దారి తీస్తాయని, ప్రతి ఒక్కరూ హేతుబద్ధంగా జీవించడం అలవర్చుకోవాలని హితవు పలికారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవసదన్‌ లో జాతీయ …

Read More »

ప్రజాపాలనకు భారీగా దరఖాస్తులు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాపాలన సభల సందర్భంగా నిజామాబాద్‌ జిల్లాలో 29 తేదీ శుక్రవారం రోజున 75 వేల 508 దరఖాస్తులు అందాయి. గ్రామ పంచాయతీల్లో నిర్వహించిన సభలలో 51 వేల 531 దరఖాస్తులు, మున్సిపల్‌ వార్డుల్లో 23 వేల 977 దరఖాస్తులు అందాయి. మొదటి రోజైన గురువారం 28వ తేదీన 28 వేలు 868 దరఖాస్తులు, శుక్రవారం 29వ తేదీన 75 …

Read More »

నేటి పంచాంగం

శనివారం, డిసెంబరు 30, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : తదియ ఉదయం 8.16 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఆశ్లేష తెల్లవారుజామున 4.48 వరకుయోగం : విష్కంభం రాత్రి 2.40 వరకుకరణం : భద్ర ఉదయం 8.16 వరకు తదుపరి బవ రాత్రి 9.13 వరకు వర్జ్యం : సాయంత్రం 4.32 – 6.17దుర్ముహూర్తము : …

Read More »

ప్రజా పాలన సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన వారికి ఆరు గ్యారంటీల ద్వారా లబ్ది చేకూరుస్తూ, ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గం పరిధిలోని కేశాపుర్‌, ధర్మారం(బి) గ్రామాలలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాలను కలెక్టర్‌ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలకు …

Read More »

శనివారం ప్రజా పాలన సభలు జరిగే గ్రామాలు ఇవే…

నిజామాబాద్‌, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 30 శనివారం రోజున జిల్లాలోని 93 గ్రామాలలో ప్రజాపాలన సభలను నిర్వహించి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ తెలిపారు. డీపీఓ తెలిపిన ప్రకారం శనివారం ప్రజాపాలన కార్యక్రమం కొనసాగనున్న గ్రామాల వివరాలిలా ఉన్నాయి. ఆర్మూర్‌ నియోజకవర్గం లోని జిజి.నడకుడ, నికాల్పుర్‌, బాద్గుణ, సీహెచ్‌.కొండూరు, షాపూర్‌, ఉమ్మెడ, మిర్దాపల్లి, రాంచందర్పల్లి, …

Read More »

ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల జరిగిన రాష్ట్ర శాసన సభ – 2023 ఎన్నికల్లో నిజామాబాద్‌ జిల్లాలోని ఆయా సెగ్మెంట్ల నుండి పోటీ చేసిన అభ్యర్థులందరూ ఎన్నికల సందర్భంగా చేసిన ఖర్చు మొత్తాలను సరిచూసుకుని, అవసరమైన వివరాలను నిర్ణీత గడువులోపు సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ సూచించారు. ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు చేసిన ఖర్చుల వివరాలను సరిపోల్చుకునేందుకు …

Read More »

అందుబాటులో సరిపడా దరఖాస్తు ఫారాలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజా పాలన సభలలో ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి ప్రజల నుండి నిర్ణీత నమూనా దరఖాస్తు ఫారాలను స్వీకరించడం జరుగుతోందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. దరఖాస్తు ఫారాల కొరత ఎంతమాత్రం లేదని, ఇప్పటికే జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్‌ పట్టణాల పరిధిలోని అన్ని వార్డులకు నివాస గృహాల సంఖ్యకు అనుగుణంగా అప్లికేషన్‌ …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, డిసెంబరు 29, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : విదియ ఉదయం 6.45 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : పుష్యమి రాత్రి 2.32 వరకుయోగం : వైధృతి రాత్రి 2.28 వరకుకరణం : గరజి సాయంత్రం 6.45 వరకు తదుపరి వణిజ రాత్రి 7.30 వరకు వర్జ్యం : ఉదయం 8.53 – 10.32దుర్ముహూర్తము : …

Read More »

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఉత్తరప్రదేశ్‌ లోని ఇటావాకు చెందిన సామాజిక కార్యకర్త రాబిన్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. నానాటికీ కలుషితమవుతున్న పర్యావరణం ను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను చాటుతూ, ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాబిన్‌ సింగ్‌ దేశ వ్యాప్తంగా సుదీర్ఘ సైకిల్‌ యాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సైకిల్‌ యాత్ర ద్వారా రాబిన్‌ సింగ్‌ గురువారం నిజామాబాద్‌ …

Read More »

అట్టహాసపు ఏర్పాట్ల నడుమ ‘ప్రజా పాలన’కు శ్రీకారం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని నిజామాబాద్‌ జిల్లాలో గురువారం అట్టహాసపు ఏర్పాట్ల నడుమ ప్రారంభించారు. నేటి నుండి జనవరి 06 వరకు (8 పని దినాలలో) కొనసాగనున్న ఈ కార్యక్రమం కోసం గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా షెడ్యూల్‌ ను ఖరారు చేశారు. ఇందులో భాగంగా మొదటి రోజైన గురువారం 112 గ్రామ పంచాయతీలు, నాలుగు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »