District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

శుక్రవారం ప్రజాపాలన సభలు జరిగే గ్రామాలు ఇవే …

నిజామాబాద్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29 శుక్రవారం రోజున 101 గ్రామాలలో సభలను నిర్వహించి ఆరు గ్యారంటీలపై ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ తెలిపారు. శుక్రవారం ప్రజాపాలన కార్యక్రమం కొనసాగనున్న గ్రామాల వివరాలను ఆమె వెల్లడిరచారు. ఆర్మూర్‌ నియోజకవర్గం పరిధిలోని గుత్ప, గుత్పతండా, చేపూర్‌, ఫతేపూర్‌, పిప్రి, సురభిర్యాల్‌, …

Read More »

నేటి పంచాంగం

గురువారం, డిసెంబరు 28, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : విదియ పూర్తివారం : గురువారం (బృహస్పతి వాసరే)నక్షత్రం : పునర్వసు రాత్రి 12.39 వరకుయోగం : ఐంద్రం రాత్రి 2.32 వరకుకరణం : తైతుల సాయంత్రం 6.15 వరకు వర్జ్యం : ఉదయం 11.56 – 1.37దుర్ముహూర్తము : ఉదయం 10.11 – 10.55మధ్యాహ్నం 2.34 – …

Read More »

ప్రజా పాలన నోడల్‌ అధికారిగా క్రిస్టినా జెడ్‌.చోంగ్తు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం అమలు తీరును జిల్లా స్థాయిలో పరిశీలించేందుకు వీలుగా సీనియర్‌ ఐ.ఏ.ఎస్‌ అధికారులను నోడల్‌ ఆఫీసర్లుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్‌, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల నోడల్‌ అధికారిగా సీనియర్‌ ఐ.ఏ.ఎస్‌ అయిన క్రిస్టినా జెడ్‌.చోంగ్తును నియమించారు. ఉభయ జిల్లాలో …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, డిసెంబరు 27,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : పాడ్యమి తెల్లవారుజాము 5.45 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఆర్ధ్ర రాత్రి 11.12 వరకుయోగం : బ్రహ్మం రాత్రి 2.57 వరకుకరణం : బాలువ సాయంత్రం 5.29 వరకు తదుపరి కౌలువ తెల్లవారుజాము 5.45 వరకు వర్జ్యం : ఉదయం 6.58 – 8.39దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

అక్రమ మైనింగ్‌ను సహించేది లేదు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజలకు నష్టం కలిగించే రీతిలో కొనసాగుతున్న అక్రమంగా మైనింగ్‌ ను ఎంతమాత్రం ఉపేక్షించబోమని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. ప్రజాపాలన కార్యక్రమం అమలు తీరుపై మంగళవారం నిజామాబాద్‌ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా …

Read More »

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఆరు గ్యారంటీలు అమలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజా పాలన అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ, ఆరు గ్యారంటీల అమలులో భాగంగా క్షేత్రస్థాయిలో దరఖాస్తుల స్వీకరణకై …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, డిసెంబరు 26,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : పౌర్ణమి తెల్లవారుజాము 5.14 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : మృగశిర రాత్రి 10.16 వరకుయోగం : శుక్లం తెల్లవారుజాము 3.46 వరకుకరణం : విష్ఠి సాయంత్రం 5.13 వరకు తదుపరి బవ తెల్లవారుజాము 5.14 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : ఉదయం 8.43 – 9.26రాత్రి …

Read More »

‘ప్రజా పాలన’ మంత్రి సమీక్ష

నిజామాబాద్‌, డిసెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ప్రజా పాలన కార్యక్రమంపై జిల్లా ఇంచార్జ్‌ మంత్రిగా నియమితులైన రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్‌ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌)లోని సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమీక్ష సమావేశంలో నిజామాబాద్‌, …

Read More »

గ్రామీణ ప్రజల ముంగిట్లోకి కేంద్ర పథకాలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రజల ముంగిట్లోకి తేవడం జరిగిందని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అరవింద్‌ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర పథకాల గురించి అవగాహన పెంపొందించుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గ్రామగ్రామాన వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర నిర్వహిస్తోందని స్పష్టం …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, డిసెంబరు 25, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : చతుర్దశి తెల్లవారుజాము 5.12 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : రోహిణి రాత్రి 9.48 వరకుయోగం : శుభం తెల్లవారుజాము 4.59 వరకుకరణం : గరజి సాయంత్రం 5.16 వరకు తదుపరి వణిజ తెల్లవరుజాము 5.12 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 1.49 – 3.25 తెల్లవారుజాము …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »